Home » Author »Subhan Ali Shaik
స్విగ్గీ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ నుంచైనా పనిచేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీంలకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశారు. ప్రతి త్రైమాస�
యునైటెడ్ స్టేట్స్లో దశాబ్దాల తరబడి ఫేక్ పేర్లతో ఉంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా 1955లో పుట్టిన వాల్టర్ ప్రిమ్రోస్, భార్య గిన్ మారిసన్ లను హవాలీలో శుక్రవారం అరెస్ట్ చేశారు. డాక్యుమెంట్ల ప్రకారం.. వారి ఇంట్�
వరల్డ్ సిటీస్ సమ్మిట్ 2022 సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సింగపూర్ ప్రభుత్వం పలికిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంది. జులై 20 నాటికే ఇన్విటేషన్కు తెలియజేయాల్సిన ఆమోదాన్ని పట్టించుకోకపోవడంతో ఇలా చేసినట్లు మీడియాలో వచ్చింది.
: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ భూమిపూజకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మట్టిని వినియోగిస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ శుక్రవారం వెల్లడించారు. "గోవాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఏరియాలోని మట్టిని ఢిల్లీకి పంపిస్తాం" అని గోవా సీఎం అన్నా�
ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్లిప్కార్ట్తో అనుసంధానమైన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ టీం 2022 జులై 29న ఉద్యోగాలు కల్పించనుంది. అభ్యర్థులను మూడు రౌండ్లలో ఇంటర్వ్యూలు జరిపి రూ.20వేల నుంచి రూ.40వేల వరకూ వ
సైంటిస్టులు దాని అటామిక్ గడియారాలను ఉపయోగించి భ్రమణ వేగాన్ని కొలవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి అతి తక్కువ రోజును గుర్తించారు. 2022 జూన్ 29న భూమి 24గంటల కంటే ముందుగానే 1.59 మిల్లీ సెకన్ల కంటే తక్కువ సమయంలోనే భ్రమించింది. 2020 తర్వాత రికార్డ్ వేగమిదే.
ఏదో ఒక సందర్భంలో పెదాలపై పుండ్ల రూపంలో కనిపించే సమస్య ఇటీవల వచ్చింది కాదట. కాంస్య యుగంలో పెట్టుకున్న ముద్దుల కారణంగా అది జరిగి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్లోని సైంటిస్టులు పెదాలపై ఏర్పడే పుండ్లకు సింప్లెక్స్ వైరస్ కార�
ప్రెసిడెంట్కు అవమానం జరుగుతుందని అనుకోలేదు. ప్రెసిడెంట్ చెడుగా అనుకుంటే, ఆమెను కలిసి క్షమాపణ చెప్తా. వాళ్లు కావాలనుకుంటే ఉరిశిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నా. మరి సోనియా గాంధీని ఇందులోకి లాగుతున్నారు" అని అన్నారు.
కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పిలవడంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముందుకెళ్లారు. అదే సమయంలో మాట కలిపేందుకు స్
కాకినాడలోని ఓ స్కూల్లో కేఏ పాల్ కాన్వాయ్ను అడ్డుకున్నారు స్కూల్ సిబ్బంది. పెద్ద మొత్తంలో తనకు తిరిగివ్వాల్సిన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తేనే వదులుతామంటూ అడగడం గమనార్హం.
గుర్గావ్లోని సర్హౌల్ ప్రాంతంలో రూ.1500 కోసం ఫ్రెండ్తో గొడవపడి హత్యకు పాల్పడ్డాడు 30ఏళ్ల ఫ్రెండ్. మహీంద్రా అలియాస్ చోటు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్లోని ఓ స్కూల్ లో 30 మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇచ్చారు. సీఎంహెచ్ఓ డీకే గోస్వామి.. తనకు ఈ విషయంపై కంప్లైంట్ వచ్చిందని విచారణ జరుగుతుందని చెప్పారు. ఏదైనా పొరబాటు జరిగిందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం
ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయి.. ఉన్న ఇంటినే అమ్మకానికి పెట్టిన వ్యక్తికి చివరి క్షణాల్లో అదృష్టం కనికరించింది. డబ్బు సర్దుబాటు కోసం ఎంతో ఇష్టపడి కట్టుకున్న కొత్త ఇంటిని అమ్మకానికి సిద్ధపడుతుండగా రూ.కోటి లాటరీ తగిలింది. నార్త్ కేరళలోని మంజే
కొవిడ్ లాక్డౌన్లో చాలా మంది ఇళ్లకే పరిమితమై సరదాగా కాలం గడిపేస్తే కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. వాళ్ల హాబీలకు పదునుపెట్టి మరింత ఉపయోగకరంగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో నుంచి కేరళకు చెందిన అశోక్ అలీషెరిల్ తమరక్షన్ సొంత విమానం �