Home » Author »Subhan Ali Shaik
హెచ్చరిస్తున్నా.. వరద నీటిలో పిల్లల ఈత
కేంద్రాన్ని ఒప్పిస్తాం.. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తెస్తాం
మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిల్లలు గొడుగులు పట్టుకుని చదువుకుంటున్న ఘటన రికార్డ్ అయింది. వీడియోను షేర్ చేస్తూనే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది కాంగ్రెస్.
స్థానికులైన ఒక గ్రూప్ దళిత బాలికపై దాడి చేసి స్కూల్కి వెళ్లకుండా ఆపేశారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన బాధితురాలి కుటుంబంపై కూడా దాడి చేశారు. మధ్యప్రదేశ్లోని బవాలియఖేదీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. విషయం పోలీసులకు తెలియడంతో ఏడుగురిని అదు�
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మంకీపాక్స్ గురించి మాట్లాడారు. ఇదొక వేకప్ కాల్ లాంటిదని, ఎందుకంటే ప్రాణాంతక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు మనల్ని
అమెజాన్ కొన్ని దేశాల్లో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరను పెంచాలని చూస్తోంది. సెప్టెంబర్ నాటికల్లా కొత్తధరలను అమలు చేయాలనే యోచనలో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం 43 శాతం వరకు పెరుగుతుందని, అయినప్పటికీ ధరల పెంపు శాతం వివిధ దేశాలలో ఒకేలా ఉండదని పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోనియాగాంధీని మూడో రోజు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకు పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద సోనియా గాంధీ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించి ఆయన స్టేట్మెంట్ �
ఎన్నికల్లో ఓట్లకోసం రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై విచారణ జరపనుంది సుప్రీం కోర్టు. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టి�
వాగులో పడిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదట. పైగా పొద్దుపొద్దున్నే ఫుల్లుగా తాగి నీటిలో కొట్టుకుపోయాడు. ఇంకేముంది చూసేవాళ్లెవరూ ప్రాణాలతో బయటపడతారనుకోరు. కానీ, గూటాలకు చెందిన నాగేశ్వరరావు మత్తులో ఉండే పోరాడాడు. స్థానికుల చొరవతో ఊపిరి పీల్�
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సీఎం జగన్ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రయాణం మొదలు�
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ప్రియాంక గుప్తా పవర్ బిల్ చూసి షాక్ అయ్యారు. ఒక్కసారిగా రూ.3వేల 419కోట్ల బిల్ రావడంతో ఇంటిల్లిపాది నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్ నడిపిస్తున్న పవర్ కంపెనీ ఇదంతా మానవ తప్పిదమని రూ.1300 రావడానికి బదుల�
ఫిన్లాండ్ వేదికగా వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయింది. మూడో టీ20 వరల్డ్ కప్ 2024 యూరప్ సబ్ రీజనల్ క్వాలిఫయర్ టోర్నమెంట్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఈ ఘనత నమోదైంది. ఫ్రెంచ్ ఓపెనింగ్ బ్యాటర్ గుస్తవ్ మెక్కియోన్ 18 సంవత్సరాల 280రోజులకే టీ20 సెంచరీ నమోదు చేశా�
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ లీడర్లను తోసేశారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ను జుట్టు పట్టుకుని లాగుతూ చేయిజేసుకున్నారు. "వాళ్లు నన్ను కొట్టారు. జుట్టు పట్టుకుని లాగారు" అంటూ శ్రీనివాస్ కేకలు పెట్టారు.
బరేలీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పంది మాంసం విక్రయించే మార్కెట్లను బ్యాన్ చేసింది. ఫరీద్పూర్లో 20 పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) శివకాంత
మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవలి ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఓడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల మద్దతుతో పోటీకి నిలిచిన యశ్వంత్.. ఓటమి తర్వాత ఎటువంటి పార్టీలో చేరనని అంటున్నారు. సిన్హా... ప్రజా జీవితంలో తన పాత్ర ఇంకా నిర్ణయించుకోలేదని
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. ఒక పార్టీలో గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్తో కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. మస్క్తో బ్రిన్ భార్యకు ఎఫైర్ ఉందని చేస్తున్న కామెంట్లకు ఘాటు రిప్లై ఇచ్చేందుకు ఇలా చేసినట్లు తెలుస్తుంది. పైగా ఈ ఫొటో పెట్టి ఇది రెండు గం�
కాంగ్రెస్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ముస్లిం ప్రవక్తపై కామెంట్లు చేసి నుపుర్ శర్మ వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. చామ్రాజ్పేట ఎమ్
ఢిల్లీ, కేరళ ఎయిర్పోర్ట్ల వద్ద ఫోకస్ పెరిగింది. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికుల్లో వైరల్ లక్షణలు ఉన్నాయా అని పరీక్షలు జరుపుతున్నారు. సమీప లక్షణాలున్నప్పటికీ లోక్ నాయక్ జై ప్రకాశ్ హాస్పిటల