Home » Author »Subhan Ali Shaik
కామెన్వెల్త్ ఈవెంట్ లో 50కేజీల కేటగిరీలో పోటీపడిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత తాను ప్రధాని మోదీని కలుస్తానని.. బాక్సింగ్ గ్లౌవ్స్ మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటానని హర్షం వ్యక్తం చేస్తుంది. ఇండియన్ స్టార్ బాక్సర్, వరల్డ్ �
ఓ డిజిటల్ కాపీ.. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన చిన్నారిని ఆ కుటుంబానికి మళ్లీ చేరువ చేసింది. 2013లో టీనేజ్ గర్ల్ మిస్ అయింది. ఏడు సంవత్సరాలున్న పూజ 2013లో జనవరి 22న స్కూల్ కు వెళ్లింది. ముంబైలోని అంధేరీలో సోదరుడితో కలిసి వెళ్లిన ఆమెను హెన్రీ జోసెఫ్ �
ఈ- బైక్లు, ఈ-కార్లే కాదు ఈ రిక్షాలు రొటీన్ లైఫ్లో భాగమయ్యాయి. ఇలాంటి సమయంలో అక్కడక్కడ కొన్ని పారబాట్లు దొర్లుతూనే ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ-ఛార్జింగ్ స్టేషన్లో పనిచేస్తున్న మహేందర్ సింగ్ విద్యుత్ సరఫరా కారణంగా మృతి చెందాడు
కామన్వెల్త్ మెగా ఈవెంట్ సందర్భంగా భారత్ పేరిట పతకాలు నమోదవుతున్న వేళ ఇండియన్ రెజ్లర్ దివ్య కక్రాన్ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన పోటీలో టైగర్ లిలీ కోకర్ లెమలీని 2-0తో ఓడించింది. అలా కామన్వెల్త్ గేమ్స్లో కక్రాన్ రెండో మెడల
కెనడాలో 10లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ అయినట్లు సర్వే వెల్లడించింది. మే 2021 తర్వాత నుంచి ఉద్యోగాలు చాలా వరకూ ఖాళీ అయినట్లు తెలిసింది. మే 2022కు సంబంధించి నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వేలో పరిశ్రమల్లో శ్రామిక కొరత ఏర్పడినట్లు తెలిపింది.
అమెరికాలోని న్యూయార్క్లో ఉండే మన్దీప్ కౌర్ (30) కొన్నేళ్లుగా గురవుతున్న గృహ హింసకు, వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తప భర్త రంజోద్బీర్ సింగ్ సంధు కారణంగా వేధింపులకు గురయ్యానని వీడియోలో చెప్తూ ఆన్లైన్లో పోస్టు చేశారు. మృతురాల�
పూరీ జగన్నాథ్ ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అధికారులతో పాటు ఉద్యోగులెవ్వరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఆలయంలోని వంటగదిలో అనుకోకుండా ప్రమాదం జరిగినట్లు వెల్లడించగా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడులు కారణంగా నగర జీవనంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య చుండ్రు. ఒకరి దువ్వెన మరొకరు వాడుకోవడం వల్ల, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్య కనిపించొచ్చు. మరి చుండ్రు సమస్య వస్తే ఏం చేయాలి. ఎలా దీని నుంచి బయ�
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తుల్లో పార్లమెంటుకు రాగా, ప్రియాంక గాంధీ వాద్రా నల్ల సల్వార్ సూ�
థాయ్లాండ్లోని ఈస్టరన్ చొంబరీ ప్రాంతంలో నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 35 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని బాధితులంతా థాయ్ దేశస్థులేనని పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీ సర
పాముకాటుతో మృతి చెందిన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తిని మరో పాము కాటేసింది. ఈ విషాదకరమైన ఘటన యూపీలోని భవానీపూర్ గ్రామంలో జరిగింది. అరవింద్ మిశ్రా అంత్యక్రియల కోసం వచ్చిన గోవింద్ మిశ్రా కూడా పాము కాటుతో మృతి చెందినట్లు..
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మంకీపాక్స్ కేసులు అల్లకల్లోల్లాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు హెల్త్ సెక్రటరీ గురువారం వెల్లడించారు. వైరస్ ను ఎదుర్కోవడానికి అదనపు నిధులు, పర�
ఉస్మానియా యూనివర్సిటీ. ఆ విశ్వ విద్యాలయానికి శుక్రవారం 82వ స్వాతకోత్సవం జరగనున్న క్రమంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు వేడుక ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్ర�
రాజస్థాన్లోని జోద్పూర్కు చెందిన వ్యక్తి 63 రూపాయి నాణేలు మింగేశాడు. జులై 27న తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించి అతని కడుపులో మెటల్స్ ఉన్నట్లు తెలిసింది. ఎక్స్రే నిర్వహించగా 63 రూపాయి కాయిన్లు ఉన్నట్లు త�
సంవత్సరాల తరబడి కష్టబడిన జెరెమీ లాల్రిన్నుంగా కామన్వెల్త్ అరంగ్రేట సీజన్లోనే గోల్డ్ మెడల్ సాధించారు. ఈ 19ఏళ్ల అథ్లెట్ 67కేజీల కేటగిరీలో స్నాచ్ సెషన్ తో పాటే క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్ లోనూ సత్తా చాటారు.
ఢిల్లీ పోలీసులు పలు ఘటనల్లో నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా చెప్పిన సమాధానాలకు షాక్ అయ్యారు. రక్షా బంధన్ రోజున తన చెల్లికి ఈ-స్కూటర్ గిఫ్ట్ ఇచ్చేందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు వెల్లడించాడు.