Home » Author »Subhan Ali Shaik
స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోంను ఏడాదికే పరిమితం చేసింది ప్రభుత్వం. పైగా దీనిని 50శాతం మంది ఉద్యోగుల వరకూ విస్తరించుకోవచ్చని తెలిపింది. కామర్స్ మినిష్ట్రీ విడుదల చేసిన స్టేట్మెంట్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ (S
కేరళలోని కొల్లామ్ జిల్లాలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు పరీక్షా కేంద్రంలో జరిగిన అవమానాలను ఆవేదన రూపంలో వెల్లదీస్తున్నారు. లోదుస్తులను తొలగించి పరీక్ష రాయాలని ఆదేశించి.. బలవంతంగా బ్రా విప్పించారు. నీట్ 2022 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన�
వ్యవహారం పాతదే అయినా ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. ఇటీవలి కాలంలో విమానాలు సాంకేతిక లోపంతో గాల్లోకి ఎగిరిన అనంతరం దగ్గర్లోని ఎయిర్పోర్టుల్లో ల్యాండ్ అయిపోతున్నాయి. కానీ, ఇక్కడ అరుదైన విషయం జరిగింది. అసలు ల్యాండ్ అవ్వాల్సిన ప్రదేశంల�
బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ 118 ఓట్లు దక్కించుకుని నాలుగో రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి అతి చేరువలో ఉన్నారు. మూడో రౌండ్లో 115 ఓట్లతో ఉండగా జులై 19న జరిగిన నాలుగో రౌండ్లో 118 ఓట్లతో నెంబర్ 1 స్థ�
సీఎం జగన్ రామాయపట్నం పోర్ట్ ప్రాంతానికి విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తీర ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుత�
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లు ట్రైన్లలో ఉండి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇకపై కొత్త ఛార్జీలు తప్పవు. ట్రైన్ బుకింగ్ సమయంలో కాకుండా రైలులో ఉండి ఆర్డర్ ఇస్తే రూ.50 చెల్లించాల్సిందేనట. ప్రీమియం ట్రైన్లు అయిన శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస�
పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి ఇండియాలోకి చొరబడి భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన నుపుర్ శర్మను అంతమొందించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ 24ఏళ్ల పాకిస్తానీ రిజ్వాన్ షరీఫ్ రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు బోర్డర్ సెక్యూ�
"హతవిధీ ఇవాళ ఎలన్ మస్క్ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే. గ్రీస్ లో ఎంజాచ్ చేస్తున్న మస్క్ను మీరు కూడా చూడండి" అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మస్క్ ట్విట్టర్ తో 44బిలియన్ డాలర్లకు సంబంధించిన లీగల్ పోరాటం చేస్తున్న వేళ..
అస్సాంకు చెందిన మరో విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేసి అరెస్ట్ అయ్యాడు. పరేశ్ అసోం అలియాస్ పరేశ్ బరువా నేతృత్వంలోని టెర్రర్ గ్రూప్ ఉల్ఫా (ఐ)కు సపోర్ట్ తెలియేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఉదల్గురి జిల్లా పోలీసులు టంగ్లా కాలేజిల
బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజస్థాన్ కిరోడి లాల్ మీనా తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వెల్లడించారు. ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబానికి ఒక నెల జీతమిస్తానని మాటిచ్చినందుకు గానూ ప్రాణహాని తలపెడతామని అందులో పేర్కొన్నారు.
యునైటెడ్ స్టేట్స్లోని ఆ ఇంటి వెనుక భాగంలో కనిపించిన అర్థం కాని ఆకారం గురించి నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. పారానార్మాలిటీ మ్యాగజైన్ ఈ వీడియో పోస్ట్ చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారానార్మల్ ఔత్సాహికులు ఇదేమై ఉంటుందనే ఆలోచనలో
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎమ్మేల్యేలంతా ఏకాభిప్రాయంతో పోటీ చేసేందుకు అనుమతి కోరగా సీఎం ఆమోదించారు. గతంలో ఈ ఎన్నికలక�
వైరస్ను అడ్డుకోవడానికి ముందుజాగ్రత్తగా డోస్ తప్పనిసరి అంటున్నారు డా. వీకే పాల్. కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడైన ఆయన వ్యాక్సినేషన్ 200కోట్ల డోసులు దాటిన సందర్భంగా మాట్లాడారు. పలు దేశాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంని ఆరు నెలల తర్వ
టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. తాను విరాట్ కోహ్లీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్ కోల్పోయిన విరాట్కు అతని ఇన్పుట్స్ ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టులో మోసానికి పాల్పడిన ఎనిమిది మంది గుట్టు రట్టు చేసింది సీబీఐ. 2022 జులై 17 ఆదివారం జరిగిన నీట్ యూజీ పరీక్షపై జరిపిన సీక్రెట్ విచారణలో ఈ నీట్ 2022 ఎగ్జామ్ రాకెట్ బట్టబయలైంది. నిందితుడు చాలా కాలంగా ఢిల్లీలోనే ఉ�
దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని 3వేల 570 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ రాసేందుకు 18లక్షల 72వేల 329 మంది రిజిష్టర్ చేసుకోగా 95శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పలు చోట్ల నీట్ విద్యార్థులకు అవరోధాలు ఏర్పడ్డాయి.
భర్తతో గొడవై ఏడాది వయస్సున్న కొడుకును హత్య చేసిందామె. ఫర్మాపూర్ కు చెందిన ఖుష్బూ, రోహిత్ ముంబై నుంచి సొంతూరికి వచ్చేశారు. అలా తిరిగొచ్చేసిన విషయంపై ఆదివారం దంపతులు గొడవపడ్డారని సర్కిల్ ఆఫీసర్ సతీశ్ శుక్లా వెల్లడించారు.
టాయ్లెట్ నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఉత్తరప్రదేశ్.. జాన్పూర్లోని కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన నమోదైంది.
ఇంగ్లాండ్తో మూడో వన్డే.. టీమిండియా అద్భుత విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్ క్రెడిట్ హార్దిక్.. పాండ్యా - రిషబ్ పంత్ లకే దక్కింది. మిడిలార్డర్ లో రెచ్చిపోయిన ఈ జోడీ.. హాఫ్ సెంచరీ.. సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేశారు.
సినీ నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచి రికార్డ్ సాధించారు. 48వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్లో పాల్గొని 1500మీ ఫ్రీస్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీనికి సంబం�