Home » Author »Subhan Ali Shaik
మీ ఫోన్ లేదా మ్యాక్ బుక్ ను అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నారా.. కాస్త ఆగండి. యాపిల్ గత వారం ఒక కీలక ప్రకటన చేసింది. మార్చి 8న ప్రెస్ ఈవెంట్ నిర్వహిస్తామని పేర్కొంది.
తెలంగాణ బడ్జెట్(2022-23)కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సోమవారం శాసనభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రిమండలి అసెంబ్లీ
ఇండియన్ బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్.. వరల్డ్ ఛాంపియన్షిప్, ఆసియన్ గేమ్స్ లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం..
హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న ఎస్సార్ నగర్ ప్రాంతంలో వర్ణ కారు బీభత్సం సృష్టిస్తుంది. ఈఎస్ఐ ఆసుపత్రి లైన్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
పుష్పమానియా రంగాలకు అతీతంగా పాకింది. ఇప్పటికే పుష్ప మూమెంట్ ను రవీంద్ర జడేజా ఇమిటేట్ చేసి అభిమానులను అలరించగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం ఆ జాబితాలో చేరాడు. విరాట్ చేసిన ఈ ఫీట్...
ఐపీఎల్ మెగా ఈవెంట్ కు సర్వం సిద్ధమైపోయింది. ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను సానబెడుతుంటే బీసీసీఐ షెడ్యూల్ తేదీ ప్రకటించి ఉత్సాహం పెంచింది. ముంబై, పూణె వేదికగా మ్యాచ్ లు జరపనుండగా...
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మరి కొద్ది వారాల్లో మొదలుకానున్న టాటా ఐపీఎల్ 2022కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది. ముంబై, పూణె వేదికల్లో నిర్వహించనున్న
పూణెకు చెందిన ప్రాచీ ధబాల్ దెబ్ అనే కేక్ ఆర్టిస్ట్ రెండు వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. 100కేజీల కేక్ తో రాయల్ ఐసింగ్ స్ట్రక్చర్ ను రూపొందించి వరల్డ్ బుక్ ఆప్ రికార్డ్స్...
యుక్రెయిన్ నుంచి ఇండియన్ విద్యార్థుల తరలింపులో భాగంగా చివరి విమానం ఆదివారం మార్చి 6న బయల్దేరనుంది. ఈ మేరకు అక్కడున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన సూచనలు చేసింది.
తిరుపతిలోని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సినీ నటుడు మంచు మోహాన్ బాబు ఓ నాయి బ్రాహ్మణుడికి అన్యాయం చేస్తుందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు.
అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగివ్వలేదని ఆవేశంలో తోటి కార్మికుడిని హత్య చేశాడో వ్యక్తి. ముంబైలోని గిర్గామ్ పనిచేస్తున్న అర్జున్ యశ్వంత్ సింగ్ సర్హార్ రాజస్థాన్ నుంచి వలస వచ్చాడు.
యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మీడియాకు ముందుకొచ్చిన రష్యా ప్రెసిడెంట్ యుద్ధం ఆపేది లేదని...
యుక్రెయిన్ లో ఇరుక్కుపోయిన భారత స్టూడెంట్లను సేఫ్ చేసే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారత విద్యార్థుల పరిస్థితి దయనీయంగానే ఉంది.
శ్రీలంకతో తొలి టెస్టు జరుగుతున్న క్రమంలో రవీంద్ర జడేజా నమోదు చేసిన స్కోరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అజేయంగా 175పరుగులు బాదేశాడు జడేజా.
: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మొహాలీలో జరుగుతున్న టెస్టు ఫార్మాట్ ప్లేయర్లు మినహా నేషనల్ ప్లేయర్లందరినీ నేషనల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలని..
టూవీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్లలో ఇండియాలో అగ్రగామిగా దూసుకుపోతున్న హీరో మోటోకార్ప్ కొత్త బ్రాండ్ ను లాంచ్ చేయనుంది. రానున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ తరం కోసం కొత్త బ్రాండ్ ను...
భుబన్ బడ్యాకర్ అంటే అందరికీ తెలియకపోవచ్చు.. ఎందుకంటే అతను ఫ్యామస్ అయింది కచ్చా బదాం పాటతోనే. కొన్ని నెలలుగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ పాటతో వచ్చిన ఫేమ్ కు భయపడి.. బయటకు రావడాని
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యుక్రెయిస్ సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల.
మరో రికార్డ్ బ్రేక్ చేశాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో కెరీర్లోనే బెస్ట్ స్కోరు నమోదు చేశాడు.
విరాట్ కోహ్లీకి దాదాపు 2019 నవంబరు నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు. చూస్తుంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఔట్ ఆఫ్ ఫామ్ గానే కనిపిస్తున్నాడు. ఇక మొహాలీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్..