Home » Author »Subhan Ali Shaik
సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండ్రోజులుగా బాగా నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
రష్యన్ మినిష్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాము యుక్రెయిన్ వ్యాక్యూమ్ బాంబులు వేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు TOS-1A అనే ఆయుధ వ్యవస్థతో దాడి చేసినట్లు ఒప్పుకుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. జనరల్ చెకప్ కోసమే వెళ్లారని చెబుతుండగా.. వైద్యులు ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని..
ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ అయిన పింక్ బాల్ గేమ్ శనివారం నుంచి ఆరంభం కానుంది. ఈ గేమ్ కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వంద శాతం మందిని అనుమతించనున్న
పాకిస్తాన్ ఎయిర్స్పేస్లోకి ఇండియాకు చెందిన ప్రొజెక్టైల్ అత్యంత వేగంతో దూసుకొచ్చిందని పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. బుధవారం మార్చి 9న పాకిస్తాన్ లోని పంజాబ్ భూభాగంలో పడిందని ఆస్తి..
హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకుగానూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని...
ఆంధ్రప్రదేశ్ రీసెంట్ బడ్జెట్ ను మరి కొద్ది గంటల్లో అంటే మార్చి 11 ఉదయం ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఏపీ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఇండియాతో తొలి టెస్టు తర్వాత ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు . రీసెంట్ గా జరిగిన టెస్టుల్లో కపిల్ దేవ్ కు సమంగా వికెట్లు...
పేరుకు మాత్రమే ప్రత్యర్థులు.. విజయం ఏకపక్షమై పిలిచింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ రావాలని రాష్ట్రంలో 2/3వ వంతు మంది కోరిన ఆకాంక్ష నెరవేరింది. ఈ ఎన్నికల్లో గోరఖ్పూర్ అర్బన్..
పంజాబ్ చీఫ్ మినిష్టర్ చరణ్జిత్ సింగ్ ఛన్నీ రాజీనామాకు సిద్ధమయ్యారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పింనున్నట్లు...
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. సీఎం అభ్యర్థి భగవత్ మన్ ఇంటి వద్ద సంప్రాదాయ నృత్యం బాంగ్రా డ్యాన్స్ చేస్తూ.. జిలేబీలు తయారుచేస్తూ...
ట్రెండ్స్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం.. 200కు పైగా సీట్లలో ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఫలితాల్లో..
హార్ట్ ట్రాన్ప్లాంటేషన్లో భాగంగా పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి రెండు నెలలకే కనుమూశాడు. ఈ సర్జరీతో అవయవ మార్పిడి, అవయవ దానం ఒకడుగు ముందుకేసినట్లుగా భావించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లతో ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) సుశీల్ చంద్ర రెస్పాండ్ అయ్యారు
ఐదు రాష్ట్రాల తీర్పు నేడే. ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు 2024ఎన్నికలకు సంబంధించి సెమీ ఫైనల్స్ ఈ ఫలితాలు. ఇప్పటివరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం..
అమరావతి రాజధాని కోసం శ్రీకాకుళం చెందిన యువకుడు ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లాడు. అమరావతి నుంచి బయల్దేరి 41రోజుల పాటు ప్రయాణించాడు శేఖర్ అనే వ్యక్తి.
ప్రతి సంవత్సరం మార్చి రెండో బుధవారాన్ని నో స్మోకింగ్ డేగా చెప్పుకుంటారు. నికోటిన్ కు బానిస అయిన స్నేహితులు, కుటుంబ సభ్యులను దాని నుంచి విముక్తి కలిగించేందుకు ఈ రోజును ప్లాన్ చేశారు
ఇండియా ప్రొడక్ట్ అయిన మహీంద్రా.. ప్రపంచంలోనే బెస్ట్ ఆటోమొబైల్ బ్రాండ్. ప్రత్యేకించి 2022లో బాగా అమ్మకాలు జరుపుతున్న ఈ బ్రాండ్ వెహికల్ ను 1960 నాటి జీప్ తో పోల్చుతూ...
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మహిళా లోకాన్ని క్షమాపణలు కోరింది. ఉమెన్స్ డే సందర్భంగా వంటగది వస్తువుల అమ్మకంలో భాగంగా చేసిన ప్రచారంలో దొర్లిన తప్పుపై ఈ నిర్ణయం తీసుకుంది.
నటి కైరా అద్వానీ రీసెంట్ గా తన సోదరి ఇషితా పెళ్లి వేడుకలకు హాజరైంది. అటు వెళ్లి వచ్చే సమయంలో ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది.