Home » Author »Subhan Ali Shaik
కర్ణాటకలోని మాజ్ సయ్యద్ అనే వ్యక్తి ఒకేసారి మూడు త్రాచు పాములతో చేసిన ఫీట్ విషాదంగా ముగిసింది. సిర్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తీరును చాలా మంది నిపుణులు ప్రమాదకరమని హెచ్చరిస్తూనే
రష్యా బలగాలను అడ్డుకునేందుకు యుక్రెయిన్ కు అమెరికా ఆయుధాలను పంపిస్తున్న సంగతి తెలిసిందే. వీటలో 100 సాయుధ డ్రోన్లను చేర్చారు. AeroVironment Inc తయారుచేసిన డైవ్-బాంబిగ్..
ఇప్పటివరకూ ఒక్క అకౌంట్ కు మాత్రమే యాక్సెస్ ఉండే నెట్ఫ్లిక్స్ అకౌంట్.. ఇకపై ఇతరులు కూడా వాడేందుకు వీలు కల్పించనుంది. ఈ అంశంపై బుధవారం కీలక ప్రకటన చేసిన నెట్ఫ్లిక్స్..
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం కానున్నట్లు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అభ్యర్థిగా భజ్జీని ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరుకల్లా ఐదు..
జపాన్లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను రిక్టార్ స్కేల్పై 7.3గా లెక్కించారు. ఈశాన్య తీరంలో కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు..
ఇజ్రాయెల్లో కొత్త కరోనా వేరియంట్ కనుగొన్నారు. ఇజ్రాయెల్ దేశంలో బుధవారం ఇద్దరు వ్యక్తుల్లో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించాయని వైద్యులు వెల్లడించినట్లు AFP న్యూస్ ఏజెన్సీ..
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ క్యాంపస్ లో కనిపించిన చిన్న ఎన్వలప్ ఆఫీస్ మొత్తం ఖాళీ అయ్యేలా చేసింది. అందులో ఒక వైట్ పౌడర్ ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు భయాందోళనతో పరుగులు తీశారు.
సమాజ్వాదీ పార్టీ ముఖ్య నేత అఖిలేశ్ యాదవ్.. ద కశ్మీర్ ఫైల్స్ అనే బాలీవుడ్ సినిమా సపోర్ట్ చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీపై విమర్శలకు దిగారు. కశ్మీర్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనల..
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రీసెంట్ గా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీపై కామెంట్ చేశారు. ప్రెసిడెన్షియల్ పోల్స్ ముందున్నాయని, వాటిని ఎదుర్కోవడం పార్టీకి అంత ఈజీ కాదని..
ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై ఒక లుక్కేస్తే మనకు కనిపించే ఫోన్లు దాదాపు రూ.20వేలకు పైనే. రూ.10వేలు అంతకంటే తక్కువ ధరలోనూ మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన పేరును మార్చేసుకున్నారు. Elon Musk అన్న పేరులో A అనే అక్షరం జోడించి Elona Musk అయ్యారు.
పంజాబ్ అసెంబ్లీలో అఖండ విజయాన్ని నమోదు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే భగవంత్ మన్ ను ఖరారుచేసింది కేజ్రీవాల్ అధిష్టానం.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసలే ఫైర్ మీద ఉన్నారు. మంగళవారం జరిగిన మీటింగ్ తర్వాత ఐదు రాష్ట్రాల పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లను రాజీనామా చేయాలని ఆదేశించారు.
నాని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అంతర్గత అంశాలపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై వివరణ ఇచ్చారు.
పాకిస్తాన్ మహిళా సూపర్ లీగ్ స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్లో జాతీయ జట్టు పేలవ ప్రదర్శనతో..
కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. హిజాబ్ వివాదంపై పలు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు.. మంగళవారం తీర్పు విడుదల చేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ యాక్షన్ లోకి దిగారు. ఈ మేరకే పంజాబ్ పార్టీ చీఫ్ అయిన నవజోత్ సింగ్ సిద్దూను రాజీనామా చేయాలని ఆదేశించారని. పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు.
ప్యారిస్లోని ఈఫిల్ టవర్ 19.69 అడుగులు (6మీటర్లు) పొడవు పెరిగింది. మంగళవారం ఈ భారీ కట్టడంపైన కొత్త డిజిటల్ రేడియా యాంటీనా ఏర్పాటు చేయడంతో దీని ఎత్తు మరింత పెరిగినట్లు రికార్డులు...
అందరికంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ డిజైన్ తో వచ్చింది రాజస్థాన్ రాయల్స్. రాబోయే సీజన్ IPL 2022కు గానూ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. దీని అనౌన్స్మెంట్ ను సినీ ఫక్కీలో సెట్ చేసిన..
మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది. పని సమయాల్లో మొబైల్ ఫోన్లను పర్సనల్ యూజ్ కోసం వాడొద్దని అందులో సూచించింది. వర్క్ ప్లేస్లో మొబైల్ ఫోన్..