Home » Author »tony bekkal
గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ నూతన చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ట్విట్టర్ ఒప్పుకోలేదు. సరికదా నూతన చట్టాలు వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆరోపించింది. దీ�
మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న
ఉగ్రదాడులు, పౌరుల నిరసనలు, తిరుగుబాటుదారుల కార్యాలాపాలు వంటి వాటితో ఎప్పుడూ అల్లకల్లోలంగా కనిపించే జమ్మూ కశ్మీర్.. గడిచిన మూడేళ్లుగా(ఆర్టికల్ 370 రద్దు అనంతరం) ప్రశాంతంగా ఉందని ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) విజయ్ కుమార్ శుక్రవారం తె
Assam: అస్సాంలో జిహాదీల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఒక రకంగా రాష్ట్రం జిహాదీలకు అడ్డాగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. కొంత కాలం క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ఆరుగురు.. లాక్డౌన్ సమయాన్ని ఆసరా చేసుకు�
ఇంతలో ఒక బాలుడు బ్యాంకు లోపలికి వచ్చి క్షణాల్లో ఒక నల్లటి బ్యాగుతో బయటికి వెళ్లాడు. బాలుడు సీసీటీవీ కెమెరాల్లో సరిగా కనిపించలేదు కానీ, ఒట్టి చేతులతో వచ్చి బ్యాగుతో బయటికి వెళ్లడం మాత్రం స్పష్టంగా కనిపించింది. బాలుడు బ్యాగుతో వెళ్లడాన్ని క�
Job lost: చాలా సంస్థల్లో ఉద్యోగుల టైమింగ్ చాలా స్టిక్ట్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసు టైంకు రావాల్సిందే. ఉద్యోగులు కూడా ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాలనే అనుకుంటారు. అయితే అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు ఆఫీసుకు రావడం కాస్త ఆలస్యం కావచ్చు. క�
2020లో జరిగి బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఎక్కువ ఓట్ల శాతాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో 1.46 శాతం ఓట్లు (బిహర్లో 7,49,360 ఓట్లు.. ఢిల్లీలో 43,108 ఓట్లు) వచ్చాయి.2022లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అతి తక్కువగా 0.70 శాతం ఓట్లు (8,15,430) మ�
మీపై (రెబల్స్) అనర్హత పిటిషన్ వేస్తున్నారనగానే ముందుగా కోర్టుకు వచ్చారు. రక్షణ పొందారు. ఆ పిటిషన్ను స్వీకరించడం కర్ణాకట కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మేం తీర్పునిచ్చాం. అటువంటి సమస్యలను స్పీకర్ నిర్ణయించాలి. కానీ అప్పుడు మీరు
వాళ్లు నేషనల్ హెరాల్డ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఉద్దేశం బెదిరింపులేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాస్త ఇబ్బంది పెడితే మేము మౌనమైపోతామని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచిస్తున్నారు. కానీ మేం ఎప్పటికీ అలా చేయబోం. ప్రజాస్వామ్యాన�
‘‘ఈరోజు హెల్మెట్ ధరించనందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఢిల్లీ ట్రాఫిల్ పోలీసులు వేసిన చలానాను చెల్లిస్తాను. స్పష్టంగా నంబర్ ప్లేట్తో కనిపిస్తున్న ఈ ఫొటో ఎర్రకోట సమీపంలో తీసింది’’ అని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్లో ‘‘హెల్మెట్ లేకుండా వాహనం న�
కేవలం భారత్లో పెళ్లితో ఆగకుండా భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలను వేదికగా చేసుకున్నారు. మెహెందీ అద్దుకొని చీర, కుర్తాలు ధరించి పూర్తిగా భారతీయ సంప్రదాయంలో వివాహం
విపక్షాలు మార్గరెట్ అల్వా(Margaret Alva)ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్గా పని చేసిన జగ్దీప్ ధన్కర్(Jagdeep Dhankhar)ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బ�
బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్ర
వెళ్తున్న వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధిని సాకుగా చూపిస్తూ కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. విజయ్పుర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్ రావల్ ఈ మేరకు ప్రకటన చేశారు. పార్టీకి రాజీనామా చేసిన మరో నేత ర
బాబుల్ సుప్రియో బీజేపీ నుంచి గతంలో పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. ప్రస్తుతం కలకత్తాలని బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్త
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప
అత్యాచారానికి పాల్పడ్డ మహిళ(19)పైనే రెండేళ్ల క్రితం అదే నిందితుడు అత్యాచారం చేశాడు. అప్పుడు సదరు మహిళ మైనర్(17). నేర నిరూపన కావడంతో 2020లో జైలు పాలయ్యాడు. ఈమధ్యే బెయిల్పై బయటికి వచ్చాడు. అనంతరమే అదే మహిళపై తన స్నేహితుడి సాయంతో మరోసారి అత్యాచారం చే
కార్ణాటక కాంగ్రెస్కు ముఖ్య నేతగా ఉన్న సిద్ధరామయ్య.. 2013లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట�
‘‘నిజాలు మాట్లాడే వారి నాలుక కోయాలని, గొంతు నొక్కేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు అనుకుంటున్నారు. ఇందిరా విధించిన ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంతటి భయానక పరిస్థితులు లేవు’’ అని సామ్నా అభిప్రాయపడింది. 1975-77 మధ్యలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో
ఈ కేసులో ఎంపీ ప్రగ్యాసింగ్తో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిల ప్రమేయం ఉన్నట్లు 2008లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింద