Home » Author »tony bekkal
Tejas: పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి శనివారం ప్రయాణించారు. రెండు రోజులు పర్యటన నిమిత్తం ఆయన ప్రస్తుతం బెంగళూర్లో ఉన్నారు. ఆత్మనిర్భ
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టపోతోందని, ఒడిశాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సరిపడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ మ
రాకేశ్ సచాన్ గతంలో సమాజ్వాదీ పార్టీ నేత. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఫతేపూన్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, సీనియర్ నేత శివ్పాల్ యాదవ్లతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అయితే 2002లో ఎస్పీని వదిలి కాంగ్రెస్ పార్ట�
పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కాగా ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వ�
మోదీని కలిసిన అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతల్ని చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం సినీ నటుడు రజనీకాంత్, పిటి ఉష సహా పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్�
యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ తైవాన్ లో పర్యటించి వెళ్లిన వెంటనే చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ తరుణంలో యాంగ్ లీషింగ్ మరణించడమే అ�
సంఘటన వివరాల ప్రకారం,.. 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫోటోలు తీసి, ఆన్లైన్లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొ�
పది నుంచి పన్నెండు మంది పోలీసు స్టేషన్లోకి చొచ్చుకు వచ్చి హెడ్ కానిస్టేబుల్ను దుర్భషలాడటం ప్రారంభించారు. అప్పటికే ఆయన క్షమించాలంటూ వారిని బతిమిలాడుతున్నారు. ఒక వ్యక్తి ఆయన కాలర్ పట్టుకుని ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్లు తిడుతున్నారు, బెదిర�
అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల భారి నుంచి తోటి నాయకుడిని కాపాడేందుకు రాహుల్ గాంధీ అతడి కాలర్ బిగుతుగా పట్టుకోవడం నిన్నటి నిరసనలో హైలైట్గా నిలిచింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులంతా దీనికి సంబంధించిన వీడియోను ఫొటోలను సోష�
ట్విట్టర్లో మస్క్ చాలా చురుగ్గా ఉంటారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘నేను ట్విట్టర్ ఎక్కువగా వాడతాను. కాబట్టి వినియోగదారులకు ఉపయోగపడే ప్రాడక్ట్ ఏంటో నాకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ను మరింత ఉత్తమంగా తయారు చేయగలనని అనుకుంటున్న�
జగ్దీప్ ధన్కర్కు 527 ఓట్లు రానున్నాయట. వాస్తవానికి ఈ ఎన్నికలో 372 ఓట్లు గెలుపు ఖాయం అవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఓట్లను పోగేసినా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారు. కానీ ఎన్డీయే పక్షాలతో పాటు వైసీనీ, బీజేడీ లాంటి ఎన్డీయేతర పక్షాలు కూడా జగ్దీప�
ఈ వీడియోపై నెటిజెన్లు సదరాగా కామంట్లుకు చేస్తున్నారు. మనిషి సోషల్ యానిమల్ అని ఒక తత్వవేత్త చెప్పాడని, కావును మనుషులతో యానిమల్ ప్రయాణించడంలో తప్పేంటని ఒక నెటిజెన్ కొంటెగా స్పందించారు. మరొక వ్యక్తి స్పందిస్తూ ‘‘ఇదే నిజమైన సమానత్వం’’ అని రాస
కోస్టల్ రోడ్డు గురించి ఆయన స్పందిస్తూ ‘‘కోస్టల్ రోడ్డు అభివృద్ధికి ఉద్ధవ్ థకరే భూమి పూజ చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో నేను ఉన్నాను. ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్లు పెడుతూ త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఎంతలా పని చేసింద
కాంగ్రెస్ ప్రతిరోజు ఏదో ఒకరోజు నిరసన చేస్తూనే ఉంది. అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. బహుశా వారికేదైనా రహస్య అజెండా ఉండి ఉంటుంది. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి రైడ్లు జరగలేదు. అ
ప్రపంచ ప్రమాణాకు తగిన విధంగా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్టుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ‘‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం’’పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు గడ్కరి వెల్లడించారు. తద్వారా మార్కెట్లో కొత్త వాహనం ర�
ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్వే క్యాంప్ పోలిస్ స్టేషన్లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర�
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ
ప్రస్తుత సమావేశంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. పశ్చిమబెంగాల్లో ఎస్ఎస్సీ స్కామ్లో మంత్రి పార్థా చటర్జీ, ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల
ఈడీపై ఏమైనా ఎలాంటి ఫిర్యాదులైనా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు రౌత్ ఈ విధంగా బదులిచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన ప్రత్యేక కోర్టు, వివరణ ఇవ్వాలంటూ ఈడీని కోరగా.. రౌత్ను ఏసీ గదిలో ఉంచినందువల్ల కిటికీలు లేవని సమాధానం ఇచ్చారు. అ
పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�