Home » Author »tony bekkal
కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా ప
ఉచితాల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని వారం క్రితం కోర్టు కొద్ది రోజుల క్రితం అభిప్రాయపడింది. కమిటీలో ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్, లా కమిషన్, రాజకీయ పార్టీలతోపాటు ఇతర పార్టీల ప్రతినిధులు ఉండాలని సుప్రీంకోర్టు పేర�
2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ�
Panchayat president Sudha: తాను దళిత కమ్యూనిటికీ చెందిన వ్యక్తి కావడంతో ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేయనివ్వలేదని తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో ఉన్న ఎడుతవైనతం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సుధ వి వాపోయారు. ఈ విషయమై ఆమె జిల్లా డిప్యూటీ ఎస్పీకి లేఖ రాశారు. ఈ
నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణల�
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో భాగంగా నుపుర్ మాట్లాడుతూ మహ్మద్ ప్రపక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత కారణంగా బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, �
తన కోసం హైదరాబాద్ రావానుకున్న నూర్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు. దుబాయ్లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ జీవన్ సహాయం తీసుకున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు మహమూద్ ఆమెకు సహాయంగా ఉంటారు. నూర్ను ముందుగా నేపాల్ తీసుకువచ్చి అక్కడి నుంచి భారత్లోకి ప్రవ
10 interesting points about nitish kumar: బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్.. అతి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. పదవీ కాలం విషయంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చమ్లింగ్ ఉన్నప్ప�
మహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దీంతో పాటు గృహ హింస కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 2,704 కేసుల�
జీతాల్లో నుంచి కట్ అయ్యే ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ (ఉద్యోగుల పెన్షన్ స్కీం) గురించి పూర్తిగా అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. ఇలా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల కొంత మంది తమకు హక్కుగా రావాల్సిన సొమ్మును కోల్పోతున్నారు. ఇక కొన్ని సంస్థల్లో ఈ విష
బిహార్లో ఈ రాజకీయ అస్థిరత యుగం పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇది ఇంకా అదే దశలో పోతూనే ఉంది. 2012-13 లో ఈ అస్థిరత ప్రారంభమైంది. ఈ నాటకంలో నితీష్ ప్రధాన నటుడు. ఆయన నిలకడలేనితనం వల్ల బిహార్కు ఈ పరిస్థితి వచ్చింది. నితీష్ ఇప్పుడు నిర్మించుకున్న వేదికపై
నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణల�
దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఈ యాత్రలో 104 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 1న గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా హర్యానాలోకి ప�
భారతదేశ బలం ఐక్యత. దేశ ప్రజల్లో ఉన్న ఐక్యత వల్లే ఈ దేశం ఇంత ద్రుఢంగా ఉంది. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి మనదేశం తల్లిలాంటిదని దేశంలో 135 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఈ ఇది మనం ఐక్యంగా ఉన్
ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్ను దెబ్బకొట్టే ప్రయత్�
నితీష్ ఏంటనేది ఈరోజుతో మరింత స్పష్టమైపోయింది. ఆయనకు ఈరోజు విశ్వసనీయత అనేదే మిగలకుండా పోయింది. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడమే కాకుండా తాను కూడా వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చ�
ఈ ఘటన ఏడాది క్రితం జరిగిందట. ఒక రోజు ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ లోదుస్తులు ధరించి తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు. అయితే అండర్ గ్రాడుయేషన్ చదువుతున్న ఒక విద్యార్థి (18) తదేకంగా ఆ ఫొటోలను చూడడం తన తండ్రి గమనించాడు. లో దుస్తులు ధరించి అశ్లీలంగా, అసహ్యం�
ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పా�
భారతీయ జనతా పార్టీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా, రెండు రోజుల వ్యవధిలో కొవిడ్పై రెండు ప్రకటనలు చేయడం కొంత ఆశ్చర్యాన్ని, కొంత అనుమానాన్ని కల్పిస్తున్నాయి. పైగా ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీకి చెందిన వ్యక్తే కావడం.. ఇక నెటిజెన్లకు కావాల్సినంత సరుక
‘‘రోజువారి తనిఖీల్లో భాగంగా ఆదివారం రాత్రి టీలా మోడ్ పోలీసులు చెకింగ్ చేపట్టారు. ఒక మహిళ నల్లటి ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్తుండడాన్ని గమనించి పరిశీలించగా అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది’’ అని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ �