Home » Author »tony bekkal
అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం �
ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావా
కర్ణాటకలో ‘మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ’ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు శాసన మండలిలో ఆమోదం రాకపోవడంతో ఆర్డినెన్సుగా తీసుకు వచ్చారు. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మేలో ఆమోదం అనంతరం అమల్లోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ బ
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్న�
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ�
''ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్'' హోర్డింగులపై యోగి ఆదిత్యనాథ్ ముఖానికి మసిపూసి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు శనివారంనాడు రెండు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మూడు హోర్డింగ్లలో ముఖ్యమంత్రి ముఖాన్ని తొలగిం�
ఈ తతంగాన్ని వీడియో తీసేసరికి ఆ నోటా ఈ నోటా పాకి నెట్టింటి వరకు వచ్చింది. వీడియో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. లంచ్ సమయంలో ఇలా ప్రవర్తించిన ఏడుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన వాంఖడే కులం ప్రస్తావనను నవాబ్ మాలిక్ లేవనెత్తారు. మనోజ్ సాన్సరె, అశోక్ కాంబ్లే, సంజయ్ కాంబ్లే లాంటి తదితరులు కూడా ఈ విషయమై ప్రశ్నలు సంధించారు. ఇక వాంఖడే అరెస్ట్ చేసిన ఆర్యన్ ఖాన్కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇ�
ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు చట్ట ప్రకారం తమకే పార్టీ గుర్తు రావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమ వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అధికారికంగా పార్టీ తమకే దక్కుతుందని వారి వాదిస్తున్నారు. కాగా, పార్ట�
ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరా
ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వ
జమ్మూ కశ్మీర్ నుంచి మొదటి యూపీఎస్సీ టాపర్ షా ఫైజల్. 2009 యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన అనంతరం ప్రచారంలోకి వచ్చారు. 2019లో ఎనిమిది నెలల పాటు ఉద్యోగం చేసిన అనంతరం.. కశ్మీర్లో ముస్లింల హత్యలు ఆగడం లేదని, ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని, �
వెంకయ్య ప్రసంగాల కోసం మేధావులు, అగ్రశ్రేణి జర్నలిస్టులు కూడా ఎదురుచూసేవారని మోదీ గుర్తు చేసుకున్నారు. రథయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని తనకు అద్వాణీ సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తెలిసిందన్నారు. వెంకయ్య సూ�
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మెడికల్ సహాయం అందించారు. పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మరింత ఉత్తమ వైద్య సేవల నిమిత్తం వారిని పెద్ద ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారు డొగచియా
ప్రస్తుతం విదేశీ వ్యవహారాలపై పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్గా శశి థరూర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. ఆయన అత్యంత అరుదైన ఆంగ్ల పదాలను తన ట్వీట్లలో ఉపయోగి�
కాన్పూర్ నగరంలోని మోతిఝీల్ ప్రాంతంలో బుధవారం యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పర్యటన ఉంది. ‘తిరంగ యాత్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసి.. ఆయన రాక కోసం పె�
‘‘బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయి. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. బ్లాక్ మ్యాజిక్, మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికీ, �
మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్, స్టీల్, వస్త్ర వ్యాపారాలు చేస్తున్న ఓ వ్యాపారికి చెందిన ప్రాపర్టీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. రైడ్లకు వారు వస్తున్నట్లు తెలియకుండా ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ అని స్టిక్క�
‘‘టెస్సిట్ సమీపంలోని ఆర్మీ యూనిట్లపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు డ్రోన్లు, కార్ బాంబులు, ఇతర పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డారు. ఆర్మీ యూనిట్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. అయితే ఈ దాడిలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల�
ఈ సమస్యపై ప్రత్యర్థి లిజ్ ట్రూస్కు సునాంక్కు మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. కొద్ది రోజులుగా ఇదే సమస్య మీద ఇరు వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కాగా, రిషి మాట్లాడుతూ ప్రజలకు పన్ను తగ్గింపులపై లిజ్ హామీ ఇచ్చారని అయితే ఇది ధన