Home » Author »tony bekkal
‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. ని�
శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్ట్ పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాంకు చెందిన సంఘాల వారు కొద్ది రోజుల క్రితం నిరసన చేపట్టారు. ఈ నిరసనను వ్యతిరేకిస్తూ హిందూ మతానికి చెందిన కొన్ని సంఘాల వారు కూడా నిరసనలు చేపట్టారు
#IndependenceDay speech: కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల్లో సుమారు లక్ష కేసుల వరకు ఉపసంహరించుకోనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. సోమవారం స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జెండా ఎగరవేసిన అనంతరం అస్సాం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ �
2020 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సమయంలో తేజస్వీ హామీన�
భారత తొలి ప్రధానమంత్రి జవహార్లాల్ నెహ్రూ సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం వద్దే ఉంటున్నాయి. మధ్య మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అధినేతలుగా బయటి వ్యక్తులు వచ్చినప్పటికీ అంతిమంగా మళ్లీ గాంధీ కుటుంబమే పార్టీకి నాయకత్వం వహించాల
వందేళ్ల స్వాతంత్ర్యం నాటికి ఐదు ప్రతిజ్ణల్ని నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్, బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం, వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత, ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం.. ఈ ఐదు ప్రతిజ్ణల్�
భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏడాది కాలంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు నేడు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఈ వేడుకల్ని వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్
స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 21 హోవిట్జర్ తుపాకులు పేలుతుండగా జాతీయ జెండాకు మోదీ వందనం చేశారు. కాగా, దీనికి ఒక రోజు ముందు అంటే ఆదివారం సంప్రదాయం ప్రకారం రాజ్ఘాట్ సందర్శించి మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఇక ఎర్ర కోట వద్ద ఎంట్రీ, ఎగ్జ�
75వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన
మహారాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయిన మేటేకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున�
నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చే�
సమావేశంలో కేంద్ర మంత్రి జయశంకర్ను ‘రష్యా ఆయిల్ కొనడం ద్వారా యుద్ధానికి సహాయ పడుతున్నట్టే కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘చూడండి.. నాకు ఆర్గుమెంట్ చేయడం ఇష్టం లేదు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటే యుద్ధానికి సహకరించినట్లైతే, అదే రష్యా నుంచి యూరప్ గ్
దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ఎంతగానో చేశారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనెలా ప్రజలను ప్రేరేపించేందుకు అనేక లేఖలు, పుస్తకాలు రాశారని సిద్ధరామయ్య అన్నారు. అయితే నెహ్రూ సావర్కర్ లాగ క్షమాపణ లేఖలు రాయలేదని, బహుశా అందుకే స్వాతంత్ర్య సమరయోధుల
మధ్యప్రాచ్యంలో కాప్ట్స్ అతిపెద్ద చర్చి. అంతే కాదు ఈ చర్చి నేతృత్వంలోని ఈజిప్టులోనే అతిపెద్ద క్రైస్తవ సంఘం ఉంది. ఈజిప్టులోని 103 మిలియన్ల జనాభాలో కనీసం 10 మిలియన్లు ఈ సంఘంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇస్లామిస్టులకు క్రిస్టియన్లకు మధ్య చాలా కాలంగా వ�
మొత్తం 20 మందితో కూడిన కేబినెట్లో దాదాపుగా అందరికీ శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ శాఖలు ఉండగా.. మిగతా వారికి తమ ప్రాధాన్యాన్ని బట్టి కేటాయించారు. ఆగస్టు 9న మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా 18 మ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ కంటే షిండే వర్గం ఎక్కువ స్థానాల్ని గెలుచుకుంది. పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జర
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. వచ్చే లోక్సభ ఎన్నికల లోపు ఆయన రాజకీయ వనవాసం చేయడం పక్కా’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కొద్ది రోజుల క్రితం యూపీలో ఒక పొలిటికల్ ఎక్స్పరిమెంట్ జరిగింది. బువా-బతీజా (మాయావతి, అఖ�
కశ్మీర్ లోయలో మొట్టమొదటి సారి తిరంగ యాత్ర నిర్వహించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన ఈ యాత్రను కొనసాగించారు. ఈ సవాలు గురించి సిన్హాను ప్రశ్నించగా.. ‘‘వారు వీరు అని ఏం లేదు. అన్ని సమూహాల నుంచి అన్ని �
విద్యార్థి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్లో కులం పేరుతో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురై తమ ప్రాణాలను పోగ
నిందితుడి పేరు శివకుమార్. భార్య చిత్రం. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే కొంత కాలంగా వీరి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఇక ఎంత మాత్రం కలిసుండాల్సిన అవసరం లేదని, ఇరువురు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడిపోవాలనుకున్న వారికి నచ�