Home » Author »tony bekkal
నేరస్తులకు ఆమె కొంత డబ్బు ఇచ్చింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆమె వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. ఆమెను తరుచూ కొట్టేవారట. దుర్భషలాడేవారట. దీంతో తన డబ్బు కోసం మే 7న ఆమె కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ దారుణం జరి�
ఈ పిటిషన్లను శివశంకర్ శర్మ దాఖలు చేశారు. వీటిని జార్ఖండ్ హైకోర్టు జూన్ 3న విచారణకు స్వీకరించింది. గనుల లీజులను అక్రమంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. 2010లో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్�
ఆర్జేడీకి చెందిన 15 మంది మంత్రులు (88 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 11 మంది (65) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారట. ఆర్జేడీతో పోల్చుకుంటే జేడీయూకి చెందిన మంత్రులు కాస్త మెరుగ్గా ఉన్నట్లు రిపో�
అక్రమ రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వారికి ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రోహింగ్యాలకు ఒక కొత్త ప్రదేశం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వం �
జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని బుధవారమే ప్రకటించారు. ఇందులో పలువురికి చోటు ఇవ్వగా గులాం నబీ ఆజాద్ను ఆ కమిటీకి చెర్మన్గా నియమించారు. అయితే ఈ నిమాయకం జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. అలాగే జమ్మూ కశ్మీర్లోని ర�
‘‘నితీశ్ కుమార్ కేబినెట్ ఫొటో చూస్తే భయంకరంగా కనిపించింది. నేరాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు, న్యాయ స్థానాల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు కేబినెట్లో ఉన్నారు. వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చట్టాన్ని ఎలా రక్షిస్తారు?’’ అని బిహార్ బీజే�
పతంజలి రూపొందించిన కోరోనిల్, కొవిడ్-19ని తగ్గిస్తుందని, కొవిడ్కి ఇదే మందని కొంత కాలం క్రితం బహిరంగ సభలో రాందేవ్ బాబా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం పాల్గొనడం విశేషం. అంతర్జాతీయ ఆరోగ్య శా
ఈ బాడీలో పార్టీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన నితిన్ గడ్కరీని తప్పించారు. తాజాగా 15 మందితో వేసిన కమిటీలో గడ్కరీ పేరు లేదు. ఇక బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన శివరాజ్ సింగ్ చౌహార్ సైతం ఈ కమిటీలో చోటు దక్కించుకోలేకపోయారు. 15 ఏళ్లకు పైగా మధ్యప�
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడంతో పాటు బీజేపీ హిందుత్వ రాజకీయాల మూలంగా తనను పార్టీలో సైతం పక్కన పెట్టారనే అసంతృప్తి ఆయన
ఒక రోజు రాత్రి నేను నిద్ర లేచే సమయానికి ఆమె సాక్స్ నములుతూ కనిపించింది. మొద్దు నిద్రలో ఉన్న నాకు దెబ్బకు నిద్ర మత్తు వదలిపోయింది. ఆ సాక్స్ని ఆమె ముందు రోజు ధరించినట్టు నాకు వెంటనే గుర్తొచ్చింది. నేను నిద్ర లేవడం గమనించి ఆమె నోట్లోని సాక్స్�
ఈ సంఘటనలో సదరు ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్న�
Namami Gange: గంగా నది ప్రక్షాళన చేస్తామని 16వ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చెప్పుకొచ్చింది. నేటికి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. గంగా నది ప్రక్షాళనక�
నితీశ్, తేజస్వీ కలయికలో మంగళవారం బిహార్లో 31 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆర్జేడీ నుంచి 16, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మంత్రులుగా అ
‘‘100 ఏళ్ల క్రితం మా నాన్న బాబు జగ్జీవన్ రాం కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితే ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఉండగా ఆధిపత్య వర్గాల కుండలోని నీళ్లు తాగకుండా ఆపేశారు. అయితే అప్పుడు ఆయన ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కానీ ఈరోజు ఇదే కారణం చేత 9 సం�
2002 ఫిబ్రవరిలో గుజరాత్లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతరితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించుకున్నారు. గోద్రా అల్లర్
2016లో ఒక బిడ్డ నిబంధనను ఉపసంహరించుకున్న చైనా.. ఏడాది క్రితం ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కూడా పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోవడంతో మరో ముందడుగు వేయక తప్పలేదు. మంగళవారం చైనా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో.. ఎక్కువ మంది పిల్లలను కన
''ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం'' అని వ్యాఖ్యానించడం ఆ ఆడియోలో వినిపిస్తోంది. కో-ఆపరేషన్ మంత్రి ఎస్.టి.శోమశేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా మునుస్వామి నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఆడియో సంభాషణల ద్వారా తె
గెహ్లోత్ పేరు బయటికి చెప్పకపోయినా సచిన్ పైలట్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 2018 రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా ముదిరింది. అనంతరం పైలట్ తిరుగుబాటు చేయడం
రాజీనామా అనంతరం మెఘవాల్ మాట్లాడుతూ ‘‘జలోర్లో వెలుగు చూసిన 9 ఏళ్ల విద్యార్థి మరణం నన్ను ఎంతగానో బాధించింది. అందుకే నేను నా రాజీనామాను సమర్పించారు. ప్రతి రోజు దళితులు, నిమ్న వర్గాలు అనేక రకాల దాడులకు, హింసకు గురవుతున్నారు. వ్యవస్థలో చాలా మార్�
ప్రపంచంలో ప్రముఖ రాజకీయ ఖైదీగా పేరు ఉన్న సూకీ మయన్మార్లోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి చైర్ పర్సన్. 1990 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ 59 శాతం ఓట్లతో 485 స్థానాలకు గాను 382 గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికలకు ముందే సైన్యం ఆమెను నిర్బంధించింది. మియన్మార్�