Home » Author »tony bekkal
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోతే దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బాధపడతారు. చాలా మంది ఇళ్లు దాటలేరు కూడా. అందుకే రాహుల్ తనకు తానుగానే ముందుకు వచ్చి ఈ పదవిని చేపట్టాలి. పార్టీ సెంటిమెంట్లను రాహుల్ అర్థం చేసుకోవాలి. న�
బీజేపీతో విడిపోయి ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. నితీశ్ తొందర్లోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, తేజశ్వీ యాదవ్ని బిహార్ ముఖ్యమంత్రిగా చేసి తాను ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో ఉంటారని వార్తలు వచ్చాయి. వీటికి అన
రామసేతును వారతస్వ కట్టడంగా గుర్తించే పటిషన్పై విచారణను ఈరోజు సుప్రీంకోర్టు తుది దశకు తీసుకుంది. అలాగే ఇది నిజమో అబద్ధమో చెప్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిజం అయితే నేను విజయం సాధిస్తాను. అబద్ధం అయితే 2024లో నరేంద్ర�
పది రోజుల క్రితం స్నేహితుడు పార్టీకి పిలిస్తే గుజరాత్లోని సూరత్కు వెళ్లాడు. అక్కడ స్నేహితులంతా పార్టీ చేసుకున్నారు. అందరూ కలిసి రౌత్కి బాగా తాగిపించారు. ఇక తాగిన మైకంలో ఉన్న రౌత్ రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్ను జొప్పించారు. ఆ మర్నాడ�
ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చ�
అక్కడే ఉన్న ఏడీఎం కేకే సింగ్.. పోలీసుల నుంచి లాఠీ తీసుకుని అభ్యర్థిని పైశాచికంగా కొట్టాడు. అయినప్పటికీ సదరు అభ్యర్థి నినాదాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో తనకు బలమైన దెబ్బలు తగిలాయని అనిపించింది. తన తల నుంచి రక్తం కారడాన్ని గమనించాడు. తలకు రెండు చ
‘‘మహారాష్ట్రలో వేసిన ఎత్తుగడే ఢిల్లీలో వేయాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నన్ను మరో షిండే అవ్వమని ఆ లేఖలో ఉంది. అంటే నేను ఆప్ను చీలిస్తే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర�
నెటిజెన్లు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనపై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై ధ్వేషం తగదని, ఏవైనా తప్పులు జరిగినా స�
సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ తమ ఐడియాలజీని విస్తృతం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి పరులను తయారు చేసే పనిలో ఐసిస్ ఉందని, అయితే దేశంలో ఐసిస్ కార్యకలాపాలన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యువత అటువైపు దారిమళ్లకుండా ప్రభుత్వ ఏజెన్స�
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోనే సుదీర్ఘంగా అత్యంత సుదీర్ఘ నిరసనల్లో ఇది ఒకటి. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల్ని రద్దు చేసుకుంటున్నట్లు గతేడాది నవంబర్ 19 ప్రధానమంత్రి నరే�
జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న అరుముగస్మావి కమిషన్కు సాయం అందించేందుకు ఎయిమ్స్ ప్యానెల్ను సుప్రీం కోర్టు నియమించింది. కాగా, ఈ ప్యానెల్ తాజాగా తన నివేదికను వెల్లడిస్తూ ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి తప్పులు జరగలేదని, సరైన వైద్య విధానం
ఏ ఒక్కరి పాలనో, ఏ ఒక్క పార్టీనో దీనికి బాధ్యత వహించలేదు. ఇది ఈ దేశం యొక్క బాధ్యత. దేశంలోని సమాజం, పౌరులందరి ఉమ్మడి బాధ్యత. ఆ పార్టీ బాధ్యతని, ఆ కమ్యూనిటీ బాధ్యతని, ఈ రాష్ట్రంలో ఇన్ని జరిగాయని, ఈ రాష్ట్రంలో అంత శాతమని.. ఇలాంటి తేడాలు, చర్చలు అసలు సమ�
కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒమర్ ప్రస్తావిస్తూ ‘‘ఇదెలా సాధ్యం? కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లోకి ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ సంస్థలు దర్యాప్తుకు వస్తే, బీజేపీ ఏజెంట్లని అంటారు. అదే ఆప్ నేతలను టార్గెట్ చేసినప్పుడు ఉన్నపళంగా అవి నిష్పాక్షికతన�
‘‘పోలీసులు శ్రీకాంత్ త్యాగి అత్తను తమ జీపులో ఎక్కించుకుని నాలుగు రోజులపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ తిప్పారు. ఇది అమానవీయం. ఏదైనా తప్పు చేస్తే శ్రీకాంత్ను శిక్షించాలి. కానీ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదు. ఇది త్యాగి కమ్యూనిటీని అవమానించడమే.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి కుటుంబంపై విమర్శలు భగ్గుమన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిజోరాం యూనిట్ నల్ల దుస్తులు ధరించి శనివారం నిరసన చేపట్టింది. దీంతో ముఖ్యమంత్రి దిగిరాక తప్పలేదు. బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు �
రాహుల్ గాంధీ సముఖంగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే పరిస్థితిలో లేదు. ఇక జాతీయ హోదా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ అంతగా ప్రభావ�
ఆమె స్పందిస్తూ అధికార పార్టీ నేతలు కశ్మర్ లోయంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అయితే తమను మాత్రం భద్రత పేరుతో ఇలా బంధించిడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ విధానాలు కశ్మీర్ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, మూడేళ్ల క్రితం ప్రధానమంత�
బీజేపీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్
ఈ విషయమై పాక్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, భారత రాయబారిని బహిష్కరించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అత్యంత పతానవస్థకు క్షీణించాయి. అయితే ఉగ్రవాదానికి స్వస్తి చెబితే చర్చలకు సిద్ధమని భారత్ ఎప్పటి నుంచ
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్పోర్ట్గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి �