Home » Author »tony bekkal
పుస్తా రోడ్ సమీపంలో ఒక బైక్ ప్రమాదానికి గురైందని రాత్రి 11:29గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్థానికులను ప్రశ్నించగా ఒక వీధి కుక్కను తప్పించబోతుంటే బైక్ స్లిప్ అయి ట్రక్ కింద పడిందని, ఆ క్రమంలో ప్రయాణిస్తున్�
చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ టాటా చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో ఇవేవీ జరగలేదు. ఇది జరిగిన చాలా కాలానికి తాజాగా ఆయన రాజీనామా చేశారు. అయితే బీజే�
ఆప్కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల చొప్పున లక్కలు కూడా వేసి పెట్టుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వద్ద చాలా డబ్బు ఉంటుందని, అయితే ప్రజల అవసరాలు �
బెంగళూరు, పూణె, హైదరాబాద్ కేంద్రంగా ఈ లీగ్ కొనసాగనుంది. డిసెంబర్ వరకు కొనసాగే ఈ లీగ్కు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు హాజరవుతారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొవిడ్ కారణంగా 8వ లీగ్ను అభిమానులు
అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా రాహుల్ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని పరిపక్వత చెందని, చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న నేతగా ఆయన అభివర్ణించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకుని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఆయన తీసుక�
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్కు జమ్మూకశ్మీర్లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ�
సెప్టెంబర్ 9 చివరి గడువుతో తాజా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. అంబుజా సిమెంట్స్ ఒక్కో షేర్ 385 రూపాయలు గాను, ఏసీసీ 2,300 రూపాయలు గాను చెల్లించనుంది. అంబుజా సిమెంట్స్లో 51.63 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ వాటాదార్ల నుంచి కొనుగోలు చేసేందుకు 19,879 కోట్
మొత్తం 22 మంది దేశాధినేతలతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. బిడెన్కు 41 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బిడెన్ తర్వాత 39 శాతం ఓట్లతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిలిచారు. ప్రస్తుతం మోర్నింగ�
హరిప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సావర్కర్ హిందూ మహ సభ నేత. ఆయనను నాస్తికుడు అని ఎలా అంటారు? అలాగే మహ్మద్ అలీ జిన్నా మతం ఆధారంగా దేశాన్ని విభజించారు. ఆ వ్యక్తిని నాస్తికుడని అనడం మూర్ఖత్వమని విమర్శిస్తున్నార�
మన దేశంలోని నోయిడాలో కూల్చుతున్న సూపర్టెక్ ట్విన్ టవర్ ఈ లిస్టులో 50వ స్థానంలో ఉంది. 103 మీటర్ల ఎత్తు, 32 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులను 2009లో నిలిపివేశారు. నిర్మాణ సమయంలో జాతీయ బిల్డింగ్ కోడ్ నియమాలను పాటించని కారణంగా ఈ నెల 28న ఈ భవనాన్ని
ఉక్రెయన్ 31వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భద్రతా మండలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జెలెన్స్కీ ప్రసంగంపై ఓటింగ్ నిర్వహించారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై గుర్రుగా ఉన్నాయి. ఇ�
భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయంటూ చేసే విమర్శలపై పటోలే స్పందిస్తూ ‘‘మమ్మల్ని వారసత్వ రాజకీయాలు అని నిందిచే వారే.. నాగ్పూర్లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగ్పూర్ నుంచి వచ్చే ఆదేశాల అనుసారమే బీజేపీ దేశాన్ని పాలిస్తుంది. కానీ క
ఆ మరుసటి రోజే చిన్నారి అంత్యక్రియలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సహా సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతలో చిన్నారి కనుగుడ్లు తచ్చాడుతున్నట్లు తల్లి గమనించింది. ఇదే విషయాన్ని అక్కడున్న వారికి చెబితే కూతురి మీద ప్రేమతో ఆ తల్లికి అ
రాహుల్, అజయ్, ముకేష్, ఇతరులు కలిసి కర్రలు, రాడ్లతో సునిల్ను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి వచ్చి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సునిల్ను ఆసుపత్రికి తరలించే ప్రతయ్నం
మనీశ్ కుమార్, రాజ్యగురు గుప్తలను అరెస్ట్ చేశారు. ఇందులో మనీశ్ కుమార్ బొటన వేలిని కోసుకున్న రైల్వే అభ్యర్థి. రాజ్యగురు స్నేహితుడి కోసం పరీక్ష రాయడానికి సిద్ధమైన త్యాగశీలి. వీరిది బిహార్లోని ముంగర్ జిల్లా. వీరిద్దిరూ ఈ మద్యే 12వ తరగతి పూర్తి చ
న్యూయార్క్ రిచ్మండ్ హిల్స్లోని శ్రీ తులసి మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నెల 3న కూడా దుండగులు అక్కడి గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. తాజాగా ఈ నెల 16న ఆ విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవర�
బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులు ఆగస్టు 15న విడుదల అయ్యారు. కాగా, వీరి విడుదలపై అనేక అభ్యంతరాలు, అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా విడుదలైన రోజే ఈ నేరస్తులకు జైలు బయటే సన్మానం జరిగింది. వారి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుతూ, పాదాలు
సుదీర్ఘ సమయం అనంతరం గాంధీ కుటుంబానికి ఆవలి వ్యక్తి కాంగ్రెస్ అధినేత కాబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు అయిన అశోక్ గెహ్లోత్ను పార్టీ అధ్యక్షుడు చేయడానికి గాంధీ కుటుంబం సముఖంగా ఉంద�
2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జతకట్టిన నితీశ్.. బీజేపీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అయ్యారు. దీని వెనుక బలమైన ఒత్తిడి ఉందని ఆయన తాజాగా వెల్లడించారు. ఎనిమదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చ
బీజేపీని సమర్ధించే వారిలో అవినీతిపరులు, నేరస్తులు అనేకం ఉన్నారు. కానీ వారిపై ఎలాంటి దాడులు జరగవు. బ్రిటిషర్లు ఎలాగైతే ఈ దేశాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని పాలించారో, ఇప్పుడు బీజేపీ అలాగే పాలిస్తోంది. అంతకంటే క్రూరంగానే పాలిస్తోంది. ద్రవ�