Home » Author »tony bekkal
1971లో తూర్ప్ బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందిస్తున్న సమయంలో ఇందిరా కంటబడ్డారు. అశోక్ సమర్థత, నైపుణ్యతలను గుర్తించి ఎన్ఎస్యూఐలోకి తీసుకున్నారు. అనంతరం ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1977లో తొ
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం స్పందిస్తూ ‘‘మా యూట్యూబ్ ఛానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ తొలగించబడింది. ఈ విషయమై మేము గూగుల్/యూట్యూబ్ బృందాలతో చర్చిస్తున్నాము. సాంకేతిక లోపంత�
వరుస రాజీనామాలతో కుదేలవుతున్నకాంగ్రెస్ పార్టీకి తాజాగా కూడా మరింత గుదిబండగా మారుతోంది. జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీ సింగ్, జితిన్ ప్రసాద, హార్ధిక్ పటేల్, కపిల్ సిబల్ వంటి వారు మొత్తమే పార్టీని వీడుతుండగా.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ లాంటి వా
రాజాసింగ్ వ్యాఖ్యలను ఇస్లాం కమ్యూనిటీ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ సైతం దీనిపై ఆగ్రహం వ�
TMC remove tripura president: వరుసగా మూడోసారి విజయం సాధించి పశ్చిమ బెంగాల్లో తిరుగులేని పార్టీగా అవతరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి.. రాష్ట్రం దాటి విస్తరించే ఆలోచన కలిగింది. వెంటనే చిన్న చిన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గోవా �
‘‘బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం పట్ల సిగ్గుతో నా తల వంచుకుంటున్నాను. చరిత్రలో ఇదొక కిరాతకమైన కేసు. కానీ ఇలాంటి నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అల�
ఇక ఆయన నూతన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ‘‘మేము క్రికెటర్లం. మా జోడి (జేడీయూ, ఆర్జేడీ) చాలా కాలం పాటు ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ ఇన్నింగ్స్ నుంచే బిహార్ అభివృద్ధి జరుగుతుంది. దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రెండు పార్టీలు ధ్రుఢమైన
తరుచూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. నిజానికి వారికి మద్యం దొరకపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఏదో ఒకటి రాస్తున్నారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రం బిహార్. రాష్ట్రంలోని మహిళల కోసం మద్య నిషేధం అ
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంపై ఆనంద్ శర్మను ప్రశ్నించగా ‘‘పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా అన�
‘‘20 ఏల్ల తర్వాత నిందితులు విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారు విడుదల అయ్యారు. అయితే అతడు పూర్తిగా నిర్దోషి అని రుజువు కానంతవరకు నిందితుడు నిందితుడిగానే ఉంటాడు. నిందితులకు సన్మానాలు చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. బిల్కిస్ బానో �
ఆ ఆలయంలోకి హిందూయేతరులు రాకూడదని బయట బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం వ్యక్తిని నితీశ్ ఎలా తీసుకెళ్తారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని
నవీన్ కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆగస్టు 6న నవీన్ తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య అవాక్కైంది. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. హిమవంత్, అనుపల్లవి ఫోన్లు తనిఖీ చే�
నేను 2:30 నిమిషాలకు సుదర్శన్ గెస్ట్ హైస్లో భోజనం చేశాను. సాయంత్రం చాలా సేపటికి గుడికి వెళ్లి పూజ చేశాను. ఈ ఆహారమే తిని గుడికి రావాలని దేవుడేమైనా షరతులు పెట్టాడా? ప్రజలు రాత్రి మాంసం తిని ఉదయమే గుడికి వెళ్తారు. మరి మధ్యాహ్నం మాసం తిని సాయంత్రం గ�
లఖింపూర్లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో టికాయత్ మాట్లాడుతూ ‘‘నేను చాలా చిన్న వ్యక్తిని. ఆయన(అజయ్ మిశ్రా) చాలా పెద్ద వ్యక్తి. కానీ ఈరోజు సమావేశానికి ఇక్కడికి 50 వేల మంది వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లఖింపూర్లో గూండా రాజ్యం కొనస
రాష్ట్రంలో వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన మిత్రులు సావర్కర్ అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రులు దాన్ని అడ్డుకోవడం పక్కన పెట్టి మరింత రగిలేలా పెట్రోల్ పోస్తున్నారు. రెండు పార్టీల తీరు వల్
తక్కువ ఖర్చుతో ఉత్తమమైన, నాణ్యమైన వస్తువులను తయారు చేయడంలో మనం మరింత ముందుకు రావాలి. అయితే ఈ పనిలో సమయం అనేది చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. నిజానికి సమయమే అతిపెద్ద పెట్టుబడి. కాకపోతే ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇది చా�
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల దేశంలో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారనేలేదు. అప్పుడే బీజేపీకి చెందిన మరో నేత, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ అదే తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు చాలా అవమానక
‘‘ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు. డాక్టర్ జకీర్ నాయక్కి ముందు ఆమేం తప్పుగా మాట్లాడలేదు కదా.. మరి నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు? ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు �
వీర్ సావర్కర్, బాలగంగాధర్ తిలక్ చిత్రాలను గణేష్ చతుర్థి ఫెస్టివల్ ప్లెక్సీలో పెడతామని హిందూ మహాసభ గౌరీ గణేషా సేవాసమితి అధ్యక్షుడు రాకేష్ రామ్మూర్తి చెప్పారు. వీర్ సావర్కర్, తిలక్ల చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలోని 15వేల ప్రాంతాల్లో పెట్టి వ�
నలిన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వార