Home » Author »tony bekkal
రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో ఒక్క మండి జిల్లాలోనే 13 మంది మరణించారని, ఈ జిల్లాలో తీవ్ర వరదలతో పాటు భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చైదరి అన్నారు. నాలుగు గంటలపాటు నేషనల్ డాజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహించి�
ఈ పుస్తకంపై కవర్ ఫొటోగా అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించారు. అయితే ఈ చిత్రంలో అంబేద్కర్ కాసవు దోతి, చొక్కా ధరించి, భూస్వామ్య కుటుంబంలో కుర్చీపై కూర్చొని ఉన్నారు. చూస్తుంటే కేరళకు చెందిన సవర్ణ హిందువుగా అంబేద్కర్ కనిపిస్తారు. దీంతో అంబేద్కర్ వ�
మన లోధి సమాజంలో ఎవరికైనా మంచి పంట పండితే ఏదైనా పూజ చేయాలని బ్రాహ్మణువు వస్తాడు. దానధర్మాలు చేస్తే భగవంతుడు అనుగ్రహం ప్రసాదిస్తాడని చెప్పి తొమ్మిది రోజుల పాటు రోజుకు 7-8 గంటల పాటు పిచ్చివాడిని చేస్తాడు. మీ దగ్గర నుంచి నెయ్యి, పంచదార, గోధుమలు, బి
రెండు రోజులుగా మిస్సైన సైని.. శుక్రవారం కురుక్షేత్రలోని కెనాల్లో విగత జీవై కనిపించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సైనికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరిణులు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. సైనిని కెనడా పంపించి మంచి జీవితం అందించాలని కుటుంబం క
ఈ ఆయుధాలు పంపే క్రమంలో ఉక్రెయిన్కు అమెరికా ఒక షరతు విధించింది. రష్యా దాడులను నిలువరించడానికి మాత్రమే వీటిని వాడుకోవాలని, రష్యా భూభాగంలో దాడి చేయడానికి కాదని అమెరికా స్పష్టం చేసింది. నాటో-రష్యా మధ్య తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని స్పష్టం �
బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతోందని, అందుకే తమపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి అడ్డుకోవాలని చూస్తున్నాని మనీశ్ సిస�
తాను డ్రైవర్ పోస్టుకు అప్లై చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘డ్రైవర్లుగా మగవారు మాత్రమే ఉండడాన్ని నేను గమనించారు. కానీ నేను మహిళ కావడం వల్ల ఆ ఉద్యోగం పొందలేకపోయాను. కానీ డోమినోస్ ప్రకటనలో అలా లేదు’’ అని పేర్కొంది. ఈ విషయమై ఆమె లీగల్గా ముందు�
కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయించిన నేతలంతా సిద్ధరామ�
చదువు విస్తృతమైనాకొద్ది, సాంకేతికత పెరిగినాకొద్ది ఇలాంటి విషయాల్లో మార్పులు వస్తున్నాయి. సంప్రదాయాలు నిక్కచ్చిగా ఉండే మన దేశంలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తుండడం విశేషం. అవును.. భారతీయ స్త్రీలు తమపై మోపిన హద్దుల్ని చెరిపేస్తున్నారు. లైం�
120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం సిసోడియా పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. గత ఏడాది నవంబర్లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు
బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఉన్న గోవింద్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తివారి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోరఖ్పూర్లోని ఒక పోలీసు కానిస్టేబుల్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన
ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఇది నా కార్యాలయం. ఇది నా కార్యాలయం కాకముందు నుంచి వయనాడ్ ప్రజల కార్యాలయం. ఇలాంటి కార్యాలయంపై దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. విధ్వంసం ఎప్పుడూ సమస్యల్ని పరిష్కరించదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం మంచ�
ఆటోపైలట్ మోడ్కు సెట్టింగ్ టైం అయిపోవడంతో ఒక్కసారిగా గట్టిగా అలారం మోగింది. దీంతో నిద్రలోకి జారుకున్న పైలట్లు రెప్పపాటులో మేల్కొన్నారు. తమ పొరపాటును గ్రహించి విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానానికి కానీ ప్రయా�
ఈ మధ్య పడ్డ అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి గురువారం కొడగు వెళ్లారు సిద్ధరామయ్యా. అయితే సిద్ధూ పర్యటనను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ‘గో బ్యాక్ సిద్ధరామయ్య’ అం�
ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉధృతంగా జరిగింది. అయితే కొవిడ్ మొదటగా వెలుగు చూసిన చైనాలో మనుషులతో పాటు చేపలు, పీతలకు కూడా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకుని కొంత మంది చేపల నోట్లతో పీతల పెంకుల్లో నుంచి లాలాజలం తీసుకుంటున్న వ
ఆ సమయంలో తన స్నేహితుల్లో ఒకరితో లైంగిక సంబంధం పెట్టుకొమ్మని 11 ఏళ్ల బాలికను యువతి బెదిరించింది. బాలిక అరుపుల మధ్య ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అత్యాచారం జరుగుతున్నంత సేపు 21 ఏళ్ల ఆ యువతి అక్కడే ఉండి, జరిగే దారుణాన్ని చూ
ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) కింద పదేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తుట్లు తీర్పు చెప్పారు. అయితే ఉరిశిక్ష పడ్డ ఖైదీల్లో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీలను పట్టుకుని కోర్టు ముందు హాజరు పర్చాలని జార్ఖండ్ డీజీపీ�
నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి వందల ఎకరాలు నాశనం అయ్యాయని, అలాగే తమ ఉపాధి కోల్పోతున్నట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వందలాది మత్స్యకారులు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. తిరువనంతపురం ప్రధాన ఓడరేప�
గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించనుంది. అదాని కంటే ముందు రిల�
డిప్యూటీ ఇన్స్స్పెక్టర్ జనరల్, కమాండెంట్లను బదిలీ చేసినట్టు వివరించాయి. ఫిబ్రవరి 2022లో ధోవల్ నివాసం వద్ద భద్రతా లోపం జరిగినట్టు తేలిందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అజిత్ ధోవల్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు శాంతాను ర�