Home » Author »tony bekkal
వైద్యం అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేరు, కాసేపు ఆగమని చెప్పారు. అలా ఆమె గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఓదార్చుతూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది. ఎంత సేపటికీ ఒక్క డాక్టర్ కూడా రాలేదు. ఎంత సేపటికీ వైద్యం అందక ఆ పసి బిడ్డ తల్లి ఒడిలోన�
ఆధార్ కార్డులో వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే.. పేరు శ్రీ గణేషుడు, తండ్రి పేరు మహదేవుడు, ఉండేది కైలాసం. అంతే కాదు.. గణేషుడికి ఒక ఆధార్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జార్ఖండ్లో హైలెట్గా నిలిచింది. జమ్షెడ్పూర్కు చెందిన గణేష్ ఉత్సవ న
గర్భాశయ క్యాన్సర్కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ఇది. 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అంద�
పర్యావరణం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి రిలయన్స్ కంపెనీ తయారు చేసే ప్లాస్టిక్ పదార్థాలను బ్యాన్ చేయాలి. మీ లిక్కర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఎందుకు బ్యాన్ చేయడం లేదు? ఇతర పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు కట్టకూడదనే దురుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీ�
బిహార్ ప్రభుత్వంలో సైతం జేడీయూ, ఆర్జేడీలతో కాంగ్రెస్ పార్టీ పోత్తులో ఉంది. అంతే నితీశ్ పరోక్షంగానైనా కాంగ్రెస్తో పొత్తులోనే ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీని కాదని ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీయేతర కాంగ�
‘పప్పడం అడిగితే వేయరా?’ అంటూ పెళ్లికి వచ్చిన సదరు అతిథి కోపంతో ఊగిపోతూ గోడవకు తెరలేపాడు. ఆయనకు మద్దతుగా మరికొందరు అతిథులు వచ్చి చేరారు. అంతే హాలులో ఉన్న కుర్చీలు విరగ్గొడుతూ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ నానా హంగామా చేశారు.
బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్కు బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ ఘన స్వాగతం
‘‘శ్రీమతి పావోలా మైనో మరణం పట్ల సోనియా గాంధీకి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతో మమేకమై ఉన్నాయి’’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.
రాష్ట్రంలోని బొంగాయిగావ్ జిల్లా, కబైటరీ పార్ట్-4 గ్రామంలో ఉన్న మర్కజుల్ మా-అరిఫ్ క్వారియానా మదరసాను కూల్చేశారు. దీని కోసం ఎనిమిది బుల్డోజర్లను వినియోగించారు. మదరసాలోని ఓ బోధకుడు ముఫ్తీ హఫీజుర్ రహమాన్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇ�
బాధితుల ఫిర్యాదు తీసుకుని మంత్రి ఆనంద్ సింగ్తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి ముందు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత�
వారి అంచనాలను అటు ఇటుగా నిజం చేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం గమనార్హం. కాగా, కొవిడ్ మహమ్మారి అనంతరం 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా 20.1 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం చోటు చేసుకుంది. ఆమె తల్లి పవోలా మైనో ఈ నెల 27న కన్ను మూశారు. తల్లి అంత్యక్రియల కోసం సోనియా ఇటలీకి వెళ్లారు. ఆగస్టు 30న మైనో అంత్యక్రియలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ద�
ఈ విషయమై హైకోర్టు స్పందిస్తూ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ రోడ్లపై ఉన్న మాంసాహార దుకాణాల్ని ఏఎంసీ బలవంతంగా తొలగించింది. గతేడాది డిసెంబరులో దీనిపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖ�
ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘స్పీచ్లెస్’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల మంది చూశారు. తమ జీవన ప్రయాణంలో సామాన్యులు ఎన్ని కష్టాలు పడతారో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు తెలుసుకోవచ్చని, ఎం
నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఆమెకు తెలుసని ఈడీ విశ్వసిస్తోంది. అతడితో జాక్వలిన్ టచ్లో ఉందని, తరుచూ వీరు వీడియో కాల్స్ మాట్లాడుతుంటారని ఈడీ పేర్కొంది. సుకేష్ నుంచి జాక్వలిన్ విలువైన గిఫ్ట్లు అందుకున్నట్లు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్�
కొద్ది రోజుల క్రితమే బీజేపీకి బైబై చెప్పి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీతో కలిసి నితీశ్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత తేజశ్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికైతే ఇరు నేతలు బీజేపీకి తీవ్ర వ్యతిరేకుల
ప్రకటన ప్రకారమే ఇరు పార్టీల నేతలు అసెంబ్లీ హౌస్లో నిరసనకు దిగారు. అయితే కొద్ది సమయానికి ఇరు పార్టీల నేతలను మార్షల్స్ హౌస్ బయటకు పంపారు. బయటికి వచ్చిన అనంతరం ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, బీజేపీ ఎమ్మెల్య�
అస్సాంలోని ఉన్నత విద్యా పాఠశాలల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల్ని కేటాయిస్తున్నట్లు మంగళవారం హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను గుర్తు చేస్తూ సీఎం హిమంతకు ఆప్ హెచ్చరిక చేసింది. ‘‘ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టండి. వాటిని ఉన్నతం
చింగమ్ నుంచి ఛత్రూకు వెళ్లుండగా మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో బోండా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. ఇక మిగిల
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈద్గా మైదానంలో మండపం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, రేపు ఉదయమే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్�