Home » Author »tony bekkal
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక నెటిజెన్ ఎకానామిక్స్ క్లాసులు చెప్తున్న ఒకప్పటి సుబ్రమణ్యస్వామి ఫొటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘డాక్టర్ సుబ్రమణ్యస్వామికి టీచర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. చాలా మంది నెటిజెన్ల
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో �
నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మం
మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. ప్రజలు మ�
నగరంలోని మొత్తం 50 ప్రాంతాలు వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగు నీరు రావని బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు సోమవారం పేర్కొన్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సందర్శిం�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్ప
కొద్ది రోజుల క్రితమే ఎన్డీయేకు గుడ్బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్.. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అంతేనా.. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే పనుల్లో కూడా ఆయన బిజీ బ
కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పిన విశ్వనాథ్సింగ్ ఏ పార్టీలో చేరే విషయమై స్పష్టతనివ్వలేదు. మిగతావారిలాగే ఈయన కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారమైతే జోరుగానే సాగుతోంది. ఇక దీన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై బీజేపీ నేతలు గట్టిగానే సెటైర్లు వ�
డ్యాన్స్ క్లాసుల పేరుతో బ్రియెన్ వాష్ చేసే వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇందుకు సంబంధిత కమ్యూనిటీకి చెందిన పెద్ద బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 3న మతమార్పిడులకు వ్యతిరేకంగా దీసా పట్టణంలో హిందూ సంఘాలు చేసిన నిరసన చేపట్టాయని గుర�
ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల సమయంలో నొప్పులు వచ్చాయట. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో.. అదే గ్రామానిక�
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్�
అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్యలే గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం వస్తుందని, అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రైవేటీకరణ తోనే దేశాభివృద�
జైలులో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి నేరస్తుడని కాదు. కొన్ని సార్లు కొన్ని అనుకోని సందర్భాల వల్ల నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అనంతరం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. శిక్ష విధించే విధానం చాలా ముఖ్యం. సరైన �
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మాజీ ఫుట్బాల్ కల్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో లెజెండరీ ఫుట్బాలర్ భైచుంగ్ భూటియాను ఆయన 33-1 తేడాతో ఓడించారు. కాగా, 85 ఏళ్ల చరిత్రలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు ఒక ఆటగాడు అధ్య�
తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువారం విచారణ సమయంలో బెయిల్కు అవకాశం లేని పొటా, ఉపా వంటి కేసులు సెత�
అనేక మంది జీవితాన్ని అర చేతిలో పట్టుకుని నడుచుకుంటూ బయల్దేరారు. ఇలా వెళ్తూ దారి మధ్యలోనే కన్నుమూశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇలా ఎంతో మంది ఆ సమయంలో మృతి చెందారు. ఇదే సమయంలో ఆకలి చావులు కూడా అనేకం చోటు చేసుకున్నాయనే వాదనలు బలంగానే ఉ
కొత్తగా ప్రారంభించబడిన విమానాశ్రయం కావడంతో రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఎఫ్ఐఆర్పై నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. విమానాశ్రయం అథారిటీ అభ్యంతరం చెప్పలేదని, తాము ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నుండి అనుమతి తీసు�
ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే 16 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైకులు వచ్చాయి. రెండు వేలకు మందికి పైగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంత మంది తమ కుక్కలకు ఇలాంటి కోట్స్ కొన్నామని చెప్తుండగా, కొందరు ఇలాంటివ�
‘‘దేశంలో కాంగ్రెస్ అంతమవుతోంది. ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి. కమ్యూనిజం ఈ దేశంలో దాదాపుగా అంతమైంది. ఒక్క కేరళలో కూడా అంతమైతే దేశం కమ్యూనిస్ట్ విముక్తంగా మారుతుంది. ఈ రెండు పార్టీలు గిరిజన, ఆదివాసీల కోసం ఏమీ చేయలేదు. �
సూర్యోదయం సమయంలో ఒవర్ ప్రజెర్ అలారం మోగిందని, అనంతరం ట్యాంకింగ్ ఆపరేషన్ నిలిపివేయబడిందని సమాచారం. అయితే ఎటువంటి నష్టం లేకుండా మరోసారి ప్రారంభించడానికి ప్రయత్నించారని నాసా లాంచ్ కంట్రోల్ నివేదించింది. కానీ నిమిషాల్లోనే రాకెట్ దిగువన ఉన్న