Home » Author »tony bekkal
కర్ణాటక బీజేపీని ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్లు ముగిసిందనుకున్న కేసు మళ్లీ విచారణకు రావడం పార్టీని చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ విషయమై సుప్రీం వెళ్తామని చెప్తున్న�
యాపిల్హెడ్క్వార్టర్ అయిన కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్లో నాలుగు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ని లాంఛ్ చేసింది. భారతదేశంలో ఐఫోన్ 14 సిరీస్
కోశల్ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ‘వెస్ట్రన్ ఒడిశా యువ మార్చ్, కోశల్ యూత్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ స్టేట్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ సేన, కోవల్ ముక్తి మోర్చాలు ప్రధానంగా ఆందోళన చేస్తున్నాయి. ఒడిశాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరం
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నితీశ్ సామంతుడిలా ఉన్నట్లు కనిపిస్తోంది. నితీశ్ దండం పెడుతుంటే మోదీ దీవిస్తున్నట్లు.. మోదీ చేయి తాకి నితీశ్ వంగడం, మోదీ కూర్చుంటే నితీశ్ నమస్తే పెడుతూ రావడం, మోదీ ఎదురుకాగానే నితీశ్ కాస్త వంగి నమస్కారం చేయడం ఈ ఫొట
గత రెండు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఉన్నప్పుడు సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి మరింత మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. దానికి సంబంధించి మిగిలన పార్టీల కంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస�
అప్పటికే 30 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జాదవ్ను పోలీసులు విచారించగా.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పాడట. తన గర్ల్ఫ్�
కొవిడ్-19 సమయం నుంచి మాస్క్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అప్పటికి మాస్క్ అంటే ఆసుపత్రుల్లో మాత్రమే కనిపించేది. కానీ కొవిడ్ మహమ్మారి అనంతరం దేశంలో ఒక్కసారైనా మాస్క్ ధరించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా విస్తృతమైన ఈ మాస్క్.. నేటికి చ
గతంలో ఎన్నడూ లేనంతగా 2021లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాదిలో 1.55 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం.. ప్రతి గంటలకు 18 మంది మరణిస్తున్నారట. ఒక్క రోజులో 426 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతేడా
జెంజ్లో రేషన్ తీసుకెళ్తోన్న పేదవాడు అంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది కాస్త మీడియా వరకు వెళ్లడంతో రేషన్ దుకాణం నడుతుపున్న అమిత్ కుమార్ను మీడియా ప్రశ్నించింది. అయితే అతడు బీపీఎల్ కార్డు ఉందని, అది చూపించే రేషన్ తీసుకెళ్లా
బీజేపీ నేత తేజస్వీ సూర్యపై సైతం కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. తేజస్వీ సూర్య ఇంట్లో దోస తింటున్న వీడియో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఒక పక్క బెంగళూరు మునిగిపోతుంటే సూర్య మాత్రం మంచి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. వరదలో మునిగిన
గత నెలలోనే ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నివేదించింది. కాగా, సోమవారం ఈ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై 39 మంది సభ్యులతో ఎన్నికల కమిటీని ఖరారు చేసింది. ఈ కార్యక�
‘‘టీచర్లకు నాన్-టీచింగ్ (బోధనేతర) పనులు అప్పగిస్తున్నట్లు నాకు అనేకమైన ఫిర్యాదులు, అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఒక్క జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో తప్ప టీచర్లకు ఇక నుంచి బోధనేతర పనులు అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. సంబంధిత విభా
పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు చేరడంతో ఐటీ కంపెనీలకు దాదాపు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. సోమవారం పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. బెంగుళూరులో వారంలోనే రెండోసారి కుండపోత వర్షం పడటంతో ప�
చారిత్రక రాజ్పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 2047 నాటికి భారత్ సాధించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ కొన్ని ప్రమాణాలు చేశారు. ఇందులో భాగంగా ప�
ఆ పదవికి తానేమీ హక్కుదారును కాదని, కనీసం ఆ కోరికైనా తనకు లేదంటూ బాంబు పేల్చారు. వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన ప్రెస్మీట్లో మీడియాపై నితీశ్ కాస్త అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదే పదే ప్రధాని అభ్యర్థి గురించి అడు
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�
సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మో
ఈ ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్ నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్ జిల్లాలో ఉన్న బ్రిడ్జిపైకి రాగానే రోడ్డ
ఇండియా గేట్ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక గార్డెన్లు అభివృద్ది చేశారు. మొత్తం సెంట్రల్ విస్టాలో మొక్కలు, చెట్ల సంఖ్యను బాగా పెంచారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాంతం ఎలా ఉండేదో ఆస్థాయిలో పచ్చదనాన్ని పెంచారు. దీనికి ముందు ఇక్కడ 454 చెట్లు, మ�
‘‘బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు లిజ్ ట్రస్కి అభినందనలు. మీ నాయకత్వంలో ఇండియా-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. కొత్త బాధ్యతల్లో కొత్త పాత్ర పోషించబోతున్న మీకు శుభాక�