Home » Author »tony bekkal
క్రెడిట్, బ్యాంకింగ్, విద్య, కార్మిక విధానాలను మార్చగలిగే మార్గాల గురించి భారత దేశం ఆలోచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, అత్యధిక ఆదాయంగల దేశంగా మారడానికి బలమైన ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కోసం దార్శనికత, వివేకంతో ఆర్థిక వనరుల ని
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఇలాగే ఒక శపథం చేశారు. తమకు ప్రత్యేక జిల్లా కావాలని.. మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్పూర్ ప్రాంతాలను జిల్లాగా ప్రకటించేంత వరకు తాను గెడ్డం చేసుకోనని అప్పుడెప్పుడో 21 ఏళ్ల క్రితం శపథం చేశారు. తాజాగా ఈ �
నవీ ముంబై మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఎన్సీపీకి సీనియర్ మాత్రమే కాకుండా, ఎన్సీపీ నవీ ముంబై అధ్యక్షుడైన గాడ్గే.. ఆదివారం షేండేను కలుసుకున్నారు. దీంతో ఇక ఎన్సీపీపై ఆపరేషన్ ప్రారంభమైందని కొందరు అంటున్నారు. ఈ చర్చలు ఇంతట�
తాను జమ్మూ కశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో ఆ పదవి తనకు ఇస్తారని తెలుసని, అయితే బీజేపీపై విమర్శలు చేయడం వల్ల తనను దూరం పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తనను అక్కడి నుంచి మేఘాలయకు బదిలీ చేశారని కూడా ఆయన అన్నారు. మాట్లాడటం ఆపేస్తే తా�
భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని, సమాజంలోని రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా అన్ని వర్గాల వారూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ''ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, విభజన రాజకీయాలకు �
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివ
పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి ఎప్పుడు పెడతారు? పార్టీ పేరేంటనే విషయాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. ఆదివారం జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో �
ఛత్తీస్గఢ్లో రాజీవ్ గాంధీ కిసాన్ యోజన, రాజీవ్ గాంధీ భూమిహిన్ కృషి మజ్దూర్ న్యాయ్ యోజన, గోధన్ న్యాయ యోజన కింద రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నాం. అంతే కాకుండా చిన్న అడవుల ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. వారు గి�
వచ్చే నెలలో జరగబోయే దసరా కోసం శివాజీ పార్క్ను బుక్ చేసుకునేందుకు సైతం ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం బీఎంసీలో పోటాపోటీగా దరఖాస్తులు ఇస్తున్నారట. ఇక ఇప్పటికే వీరి మధ్య అసలైన శివసేన తమదే అనే యుద్ధం క
వందే భారత్ మొదటి వెర్షన్ రైతులో సీట్లను రీసైకిల్ చేసే సౌకర్యం లేదు. కానీ సెకండ్ వెర్షన్ రైతులో అన్ని కోచుల్లోని సీట్లను రీసైకిల్ చేయవచ్చట. ఇక మొదటగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడుస్తోంది. కాగా, మ�
బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఫడ్నవీస్ చాలా అసంతృప్తికి లోనయ్యారని, అంతకు ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చాలా బలవంతంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారని అప్పట్లో వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని, షిండేను ముఖ్యమంత్రిగా నిర్ణయించిన
చూస్తున్నంతలోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం అంటున్నాయి. ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఇది గమనించి బయటికి పరుగులు తీశారు. అయితే ఒక కార్మికుడు మాత్రం అక్కడే చిక్కిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోయిన క
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి మహేష్ భరత్ తపసే శనివారం ప్రకటించారు. ఈసారి కూడా ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నిక ద్వారా మరో నాలు�
2021లో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ జార్జ్ పొన్నయ్యను అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రాహుల్ కలిసిన సందర్భంలో కూడా హిందూ
నితీశ్ జంపింగ్ జలానీపై పీకే ఆసక్తిగా స్పందించారు. తరుచూ క్యాంపులు మారే అవకాశం ఉన్న నితీశ్.. మరోసారి క్యాంపు మారుస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని తేల్చి చెప్పారు. బిహార్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, నితీశ్ క్యాంపు మార్చరనే గ్యారెంటీ రాష్�
ఇక బీజేపీతో ఎస్పీకి ఉన్న అంతర్గత అవగాహన ఎవరికీ కనిపించడం లేదు. ఎస్పీ ప్రధాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో బీజేపీకి ఎక్కడా వాకోవర్ రావడం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్న పనులన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజానీకం, ముఖ్యంగా మ�
హర్యానాలో ఇంత వయసుగల వృద్ధులు అతి తక్కువగా ఉన్నారని, వీరిని హర్యానాలో బ్రాండ్ అంబాసిడర్లుగా తయారు చేసుకోవాలని అన్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇలాంటి వృద్ధులకు పెన్షన్ ఆపేయడం హేయమని అన్నారు. ఆధార్కార్డు, పాన్కార్డు, ఫ్యామిలీ ఐ�
భూపేష్ బాఘేల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛత్తీస్గఢ్ అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను చూసి, అధ్యయనం చేయడం కోసమే బీజేపీ తరుచూ వస్తోంది. బీజేపీ ఒంటరిగా పోరాడదు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుంది. వేల కోట్ల రూపాయ
‘‘ఎవరు సెక్యూలరో, ఎవరు సెక్యూలర్ కాదో సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తాము సెక్యూలర్లం అని తరుచూ చెప్పుకునే వారు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ మేము మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడితే మాపై అర్థంలేని మాటలతో దాడి చేస్తారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన యాత్రలో మెజారిటీ శాతం బీజేపీయేతర ప్రాంతాలే ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలు మినహా.. రాహుల్ పర్యటించే ఏ ప్రాంతంలో బీజేపీ అధికారంలో లేదు. పైగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల�