Home » Author »tony bekkal
ఎవరు ఈ ప్రశ్న అడిగింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది. అది ఇప్పటికే ఖతమైంది. ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడమే మానేశారు. వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ అక్కడా (పంజాబ్) లేదు, ఇక్కడా (గుజరాత్) లేదు. గుజరాత్లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉం�
సనాతన ధర్మాన్ని సవాల్ చేయడం కోసం కుల వ్యవస్థ మీద ధ్వజమెత్తాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెరియార్ ఈవీ రామస్వామి ద్రవిడార్ కళగం సాంఘీకోద్యమాన్ని ప్రారంభించారని అన్న ఆయన.. కుల వ్యవస్థ, అంటరానితం వంటి జాఢ్యాలను నిర్మూలించడమే ఈ ఉ�
సెక్రటేరియట్ సమీప ప్రాంతాలు సహా.. నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బారికెడ్లే ఏర్పాటు చేశారు. ఎక్కడి వారిని అక్కడే ఆపుతుండడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో అయితే ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. పో
ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా సచిన్ పైలట్ మద్దతుదారులు చెప్పులు విసిరారు. గుంపులో ఉన్న కొంతమంది ఒక్కసారిగా పైలట్కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ వెంటనే వెనకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అశోక్ చంద్రపై చెప్పులు విసిరార�
బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే తామంతా రాజీనామా చేసి బీజేపీ గూటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో బీజేపీతో జేడీయూ పొత్తు తెంచుకుని ఆర్జేడీతో కలిసిన అనంతరం మొదటగా అర�
కర్ణాటకలో బలవంతంగా హిందీ భాషా దినోత్సవం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఈ ప్రయత్నం జరుగుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ దేశం వివిధ భాషల, వివిధ ప్రాంతాల కలయిక. ఏ ఒక్కరి పెత్తనం మరొకరిపై పని చేయదు. ఏ ఒక్కరి అలవ
రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అవినీతి పెరిగింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇస్తే కానీ పని జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కశ్మీరీ పండిట్లు తమ గొంతు వినిపించ
ఈ మధ్యే నేను జముయి, ముంగర్ జిల్లాల్లో పర్యటించాను. వర్షాపాతం అతి తక్కువ నమోదు కావడం వల్ల ఆ జిల్లాల్లో దారుణమైన కరువు ఉంది. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు ఇప్పుడు బిహార్ లో ఉంది. కానీ అధికారిక లెక్కల్లో మాత్రం వ్యవసాయం బాగా కొనసాగుతున్నట్లు పేర్క
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�
ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో హోటల్లో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణ భయంతో పై నుంచి కిందకు దూకారు. కాగా, ఒక మహిళ సహా మరో ఆరుగురు క�
‘‘నేను మీకు పెద్ద అభిమానిని. పంజాబ్లో ఒక ఆటో డ్రైవర్ ఇంటికి మీరు భోజనానికి వెళ్లారని సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియోలో చూశాను. మీరు గుజరాత్ వస్తున్నారని విన్నాను. దయచేసి మా ఇంటికి భోజనానికి వస్తారా?’’ అని విక్రమ్ దంతాని కోరాడు. దీనికి స్ప
జైళ్ల శాఖ ఐజీపీ జేకే మారక్ చెప్పిన వివరాల ప్రకారం.. జోవాయ్ జైలు నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. అండర్ ట్రయల్ ఖైదీలైన వీరిలో ఐదుగురు షాంగ్ పుంగ్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి కాస్త దూరంలోని అడవిలో తలదాచుకున్నారు. చాలా సమయ
ఈ ప్రయోగం అనంతరం 2024లో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టాలని నాసా నిర్ణయించుకుంది. అందులో వ్యోమగాములను స్పేస్క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగకుండా వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్క్రాఫ్ట్ ఎంతవరకు అనుక�
కింద పడ్డా పై చేయి మాత్రం తనదే అన్నట్లు రష్యా చెప్పుకుంటోంది. ఒక చోట బలం పెంచుకోవాలంటే మరొక చోట బలాన్ని తగ్గించాల్సి వస్తుందన్నట్టుగా దక్షిణ ప్రాంతంలోని డోనెట్స్క్ ప్రాంతంలో తమ బలగాలను బలోపేతం చేసేందుకే ఖార్కీవ్ సహా తూర్పు ప్రాంతం నుంచి
కారు రోడ్డుకు తాకుతూ పోవడంతో నిప్పు రవ్వలు విరజిమ్మాయి. అవి కారును చుట్టుముట్టాయి. చుట్టు పక్కల ఉన్నవారు ఆశ్చర్యంతో భయాందోళనతో చూస్తున్నారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. రెండు కిలోమీటర్ల తర్వాత లారీ-కారు ఆగాయి. కారులో ఉ�
శివసేన తర్వాత ఎన్సీపీనే బీజేపీ టార్గెట్ చేసిందని, ఇప్పటికే ఆ పనిలో కమల నేతలు బిజీ బిజీగా ఉన్నారన్న అంచనాల మధ్య తాజా ఘటన మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. కొందరైతే నాలుగు అడుగులు ముందుకు వేసి.. ఎన్సీపీలో చీలికలు వచ్చాయని, అజిత్ పవార్ పార్టీ వ
సిద్ధూ మూసేవాలా మరణం అనంతరం ఈ ఘటనపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని, లారెన్స్ బిష్ణోయిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా గ్రూపు ప్రకటించింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీరితో పాటు ఇతర గ్యాంగ్స్టర్ల కార్యకలాపాలపై సోదాలు చే
తాజాగా తేజశ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికీ అతిపెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయేనని తేజశ్వీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ తొందరలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలుసుకోను�
రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియాకు జయశంకర్ వెళ్లారు. కాగా, శనివారం ఆయన సౌదీలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చ�
ఆగస్టు 24న ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. అయితే ఈ విషయమై విచారనే అవసరం లేదని, కొంత మంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని మసీద�