Home » Author »tony bekkal
వాస్తవానికి కాంగ్రెస్తో స్టాలిన్కు సత్సంబంధాలున్నాయి. అయితే బీజేపీయేతర కూటమికి కాంగ్రెస్ సారధ్యంపై ఇంకా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 39 స్థానాల్లో మెజార్టీ నియోజకవర్గాలు గెలవడం ద్వారా విపక్షాల ప్రధాని అభ్యర్ధిత్వానికి మార్గం సుగమం
ఇజియం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గొయ్యిలో 440 మృతదేహాలు వెలుగు చూశాయట. కొదరికి తుపాకీ గాయాలు కనిపించగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఒ�
ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున�
గత నెలలో హిమాచల్ అసెంబ్లీ సైతం ఇలాంటి బిల్లునే ఆమోదించింది. ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ బిల్ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. వీటికి ముందు మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకు
ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) ప్రతిపాదించింది. ఏఎంసీ స్టాండింగ్ కమిటీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. �
ఈ ఘటన జరిగిన గంటల్లోనే ఆరుగురు నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తులు చోటు, జునైద్, సుహైల్, కరీముద్దీన్, ఆరిఫ్, హఫీజ్ ఉర్ రెహమాన్ అని పోలీసులు వెల్లడించారు. వీరిలో జునైద్ను పట్టుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని, పారిపోతుండే క�
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రానికి నడ్డా వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని కాస్త ముందుగానే ప్రారంభించి, పార్టీ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా న�
మన కంటే చిన్న దేశాలు ఆర్థిక రంగంలో మనల్ని దాటిపోయాయి. మన పరిస్థితే దారుణంగా తయారైంది. 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని సంచారం చేస్తూ అడుక్కుంటున్నాం. మిత్ర దేశాలు మనల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయి. ఫోన్ చేసినా కూడా డబ్బుల కోసమే అనుకుంటున్నారు. ఇతర ద
కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్లు కాకుండా బ్యాంక్ కార్డ్లు, ప్రీపెయిడ్ ఆర్డర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ఆధారంగా ఆఫర్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సేల్ ఈవెంట్ దగ్�
హిందీలో మాట్లాడాలంటే భయమని చెప్పిన నిర్మలా.. గురువారం నాటి కార్యక్రమంలో హిందీలోనే మాట్లాడారు. ఇక ఇదే కార్యక్రమంలో గత ప్రభుత్వాల పని తీరుపై నిర్మలా విమర్శలు గుప్పించారు. అటల్ బిహారీ వాజిపేయి ప్రభుత్వం అనంతరం దేశంలో అభివృద్ధి ఆగిపోయిందని, ర�
మౌలానాలతో కలిసి దేశంలో మత ఉన్మాదాన్ని విపక్షాలు రెచ్చగొడుతున్నాయని, అల్లర్లకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి తగ్గుముఖం పట్టాయని సంజయ్ నిషాద్ పేర
కేజ్రీవాల్ కాన్వాయ్లో 27 వాహనాలు ఉంటాయని, కానీ ఆయన ఆటోలో ప్రయాణం కోసం పోలీసులతో గోడవ పడడం ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టడానికేనని ఢిల్లీ బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధురి విమర్శించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. ఒక ఆటో డ్రైవర్ �
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత�
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉన్న పుతిన్పై ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే కొంత ఆశ్చర్యమే కలుగుతోంది. పుతిన్ మాత్రమే కాకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విషయంలో కూడా ఇలా అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఆయా దేశా
బీజేపీ అధికారంలోకి వచ్చాక అది సాధ్యం కాదంటూ కొట్టిపారేసింది. ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కావాలంటూ ఎప్పటి నుంచో అర్జీలు పెట్టుకుంటున్నాయి. అయితే వాస్తవంలో ఇది సాధ్యం కాదనే అంచనాలు మాత్ర�
కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది. ఏదైనా రాజకీయ సంస్�
అప్పుడు రాహుల్, పవార్, కేజ్రీవాల్ అంటూ పీకే పర్యటనలు చేశారు. ఇప్పుడు వారినే నితీశ్ కలుస్తున్నారు. వీరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల అంశంలో ఒక అవగాహనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో రాజకీయాలు చర
అంతే కాకుండా 1932 నాటి భూ రికార్డుల ఆధారంగా స్థానిక నివాసులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నిర్ణయం రావడం గమనార్హం. ఆపరేషన్ కమల ఆరోపణల నేపధ్యం�
ఈ కాల్పుల్లో చందన్ కుమార్ అనే యువకుడు చనిపోగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. దుండగులు అలా కాల్చుకుంటూ దాదాపు 8 కిలోమీటర్ల దూరం వెళ్లారు. మధ్యలో రెండు మూడు చెక్పోస్టులు కూడా దాటారు. అయినప్పటికీ వార�
బాలికలిద్దరినీ బైక్లపై బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ.. జునైద్, సుహైల్లతో వారికి ఎప్పటి నుంచో స్నేహం ఉందని, అయితే పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకురావడంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి తీసుకె�