Home » Author »tony bekkal
Hate Speech: గాడ్సే దేవుడు.. గాంధీ చెత్త కుప్ప అంటూ గతంలో అనేక వివాదాస్పద వ్యాక్యలు చేసిన వివాదాస్పద మత బోధకుడు యతి నర్సింహానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తరుచూ ముస్లింల మీద నోరు పారుసుకునే ఈయన.. మరోసారి వారిని లక్ష్యంగా చేసుకుని త�
గతంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23లో శశి థరూర్ లేరు. అయితే ఈ యేడాదిలో మార్చిలో జీ-23 నేతలను థరూర్ కలిశారు. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'కి రాసిన కథనంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి చాలా అవసరం అని, అది పునర
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు అమరీందర్ను పార్టీ నుంచి తొలగించారు. అనంతరం ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగారు. అయితే ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేనా తనకు బాగా పట్టున్న నియోజకవర్�
10 Tricks: నెల ప్రారంభంలో జీతం పడగానే అనేక కమిట్మెంట్లు ఉంటాయి. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు నుంచి అనేక ఇతర నెలవారి చెల్లింపులు ఉంటాయి. వీటిన్నిటికీ పేమెంట్స్ చేసే లోపు అలా వచ్చిన సాలరీ మొత్తం ఇలా వెళ్లిపోతుంది. ఇలాంటి ఖర్చుల్లో అతి ముఖ్యమైనది ఇంటి స
మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటన�
రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలపై విపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపట్టడుతున్నాయి. అయితే ఈ నిరసనలను విమర్శపై బీజేపీ నేతలు స్పందిస్తూ విపక్షాలను నిరుద్యోగులంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాయ�
టీఎంసీ వరుస విజయాలు నమోదు చేస్తూ.. ఎక్కడా బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా వస్తోంది. ఈ తరుణంలో భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంటి. వాస్తవానికి నందిగ్రామ్లో సువేందు అధికారి కుటుంబానికి �
పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ పాల్గొన్నారు. రేసర్ల మధ్యలో కూర్చొని బోటులో ప్రయాణించారు. ఈ విషయమై రేసర్లు స్పందిస్తూ తమకు రాహుల్ తమకు మరింత ఉత్సహాన్ని ఇచ్చి క్రీడా స్ఫూర్తిని పెంపొందించారని అన్నారు. దీనికి సంబంధి�
నడవడానికి కూడా ఓపిక లేకుండా తాగినందున లుఫ్తాన్సా విమానం నుంచి భగవంత్ మాన్ను దించేశారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆ విమానం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. అంతే కాకుండా ఆప్ జాతీయ సమావేశానికి కూడా మాన్ హాజరు కాలేకపోయారు. ఈ ఘటన ప్రపంచ వ�
ఇక ప్రస్తుతం 273.5 బిలియన్ డాలర్ల నికర విలువతో టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచ ధనవంతుల టాప్ 10 జాబితాలో భారత్కు చెందిన మరో అపర కుబేరుడు ముకేశ్ అంబాని 8వ స్థానంలో నిలిచారు. 92.3 బిలియన్ డాలర్ల సంపదత�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీచేసిన కమల్హాసన్ బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రెండోసారి కమల్హాసన్ కోవై దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్షోకు ప్రజల పెద్దసంఖ్య�
చిన్నతనంలో మొసలితో మోదీ ఆడుకున్న సందర్భాలు, డిజిటల్ కెమెరా కనిపెట్టక ముందే మోదీ ఉపయోగించడం, అలాగే మోదీ విద్యాభ్యాసం, పుట్టినరోజు వంటి అంశాల్ని లేవనెత్తుతూ ట్రోల్స్ వేస్తున్నారు. అయితే తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటో వాస్తవానికి ఫొటో షాప్ ఎడిటిం�
ఇదే యూనివర్సిటీలో ఎంబీయే చదువుతోన్న ఒక విద్యార్థిని.. 60 మందికి పైగా ప్రైవేటు వీడియోలు తీసినట్టు, అవన్నీ తన బాయ్ఫ్రెండ్కు పంపినట్లు ఒప్పుకుంది. అంతే కాకుండా ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన
పార్లమెంట్ మానస్తత్వం, ముఖ్యంగా ఉత్తర భారత మనస్తత్వం సముఖంగా ఉండదు. నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తాను. మహిళా బిల్లు ప్రవేశ పెట్టాను. ఈ బిల్లుపై నా ప్రసంగం పూర్తి చేసి వెనక్కి తిరిగి చూసే సరికి మా పా�
ఈ రేసులో తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గెహ్లోత్, థరూర్ మధ్య పోటీ ఉంటుందనే చర్చలు సైతం ఆ మధ్య బాగానే కొనసాగాయి. అయితే తాజా ప్రతిపాదనతో మళ్లీ రాహుల్నే ముందుకు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్త
పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ ఒక వ్యక్తికి పంపించింది. ఆ వ్యక్తి ఆ వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్త విద్యార్థినుల �
ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ ‘‘మా ప్రధాన డిమాండ్ అయిన పాత పెన్షన్ విధానం అమలు ఇంకా పరిష్కారం కాలేదు. శుక్రవారం ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత వస్తుందని ఆశించాం. కానీ అది జరగలేదు. ఇది అన్ని రంగాల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని తీవ్ర ఇబ్బందికి గుర
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వీరి కార్యకలాపాలు కొనసాగాయని.. పౌరులు, భద్రతా దళాలపై జరిగిన పలు దాడులు, హత్యలో వీరి హస్తముందని పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా కొన్ని నక్సల్ నెట్వర్క్ కీలక ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.
‘‘జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా..
ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళు�