Home » Author »tony bekkal
ఇరాన్లో హిజాబ్ వివాదం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా 80 ప్రధాన పట్టణాలు, నగరాలకు చేరాయి. హిజాబ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతు�
ముందుగా అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా చండీగఢ్లో రెండు రోజుల క్రితం నిరసన చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు’, ‘ఆపరేషన్ లోటస్ ముర్దా
ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష�
ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరిగి దాదాపు మూడేళ్లు అయింది. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగకపోవడంతో స్టేడియం నిర్వహణను హెచ్సీఏ గాలికి వదిలేసింది. ఫలితంగా సీట్లు అన్నీ పాడైపోయి, పెచ్చులు లేచిపోయి చూడ్డానికే వికారంగా ఉన్నాయి. స్ట�
ఈ కేసుపై ఫిర్యాదు తీసుకుని విచారిస్తు్నట్లు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ దీక్షిత్ పేర్కొన్నారు. ఈ ఘనటలో టీచర్ ప్రాణాపాయం లేకుండా బయట పడ్డారని, బుల్లెట్లు శరీరంలోని సున్నిత భాగాలకు తగలకపోవడంతో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని పేర్కొన
ఎందుకలా జరిగిందని సీఎం ప్రశ్నించగా.. సదరు అధికారి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో సభా వేదిక నుంచే ఆ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చౌహాన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఆ అధికారి పేరు తికారాం అహిర్వార్. దిండోరి జిల్లా డీఎస్�
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ను కూల్చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. ఇక దీనిపై బీజేపీ కూడా స్పందించి పులకిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్ర
తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా వింత కార్యకలాపాలు చేస్తూ కెమెరాకు చిక్కారు. సభ కొనసాగుతుంటూ ఒక ఎమ్మెల్యేనేమో చాలా సీరియస్గా పేకాటాడుతుండగా.. మరొక ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీలోకే తంబాకు తెచ్చుకున్నారు. సభలోనే తం�
పేటీఎం తరహాలో.. పేసీఎం అంటూ వెలసిన ఈ వాల్ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వంలోని ఏ శాఖలో పనులు చేపట్టినా పాలకులు 40శాతం కమీషన్ తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు అంటించారు. పేసీఎం పోస్టర్లపై ఉన్న క్యూఆర్ కో�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లాలూ నిప్పులు చెరిగారు. బిహార్ నుంచి బీజేపీ ప్రభుత్వం పోయిందని, అలాగే 2024లో ఈ దేశం నుంచి కూడా పోతుందని లాలూ అన్నారు. ఈ విషయం అమిత్ షాకు తెలిసే.. బిహార్ను జంగిల్ రాజ్ అంటూ ఏవేవో ప్రచారం చేస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలన�
2016, 2020, 2021 సంవత్సరాల్లో ఈ నియామకాలు జరిగాయి. వీరిలో 150 మంది 2016లో, ఆరుగురు 2020లో, 72 మంది 2021లో నియమితులయ్యారని స్పీకర్ రీతూ ఖండూరి తెలిపారు. శాసన సభ కార్యదర్శి ముకేశ్ సింఘాల్పై వేసిన వేటు తక్షణమే అమలయ్యే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్
ఇంకా ఆయన మాట్లాడుతూ ముందస్తు బెయిల్ తిరస్కరించడం వల్ల బాలికలపై మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో నిందితులు బాధితులను, ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని, వారికి చ�
ఈ సభ నిర్వహణకు అంతకుముందు బృహన్ముంబై నగర పాలక సంస్థ అనుమతిని నిరాకరించింది. బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఆర్డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బీఎంసీ ఆదే�
కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మించతలపెట్టిన ప్రాంతానికి ఆయన స్వయంగా వెళ్లి.. ఖాళీ ప్రదేశాన్ని చూపిస్తూ నడ్డాపై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీని వారసత్వ పార్టీ అంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మండపడింది. క్రికెట్లో జయ్షా ఎన్ని దశా�
ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. బీజేపీ అనుకూలురు ఎంపీ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తుండగా.. బీజేపీ వ్యతిరేకులు ఎంపీ మరీ దిగజారి ప్రవర్తించారని, చేతులతో శుభ్రం చేయడమేంటని మండిపడుతున్నారు. మరి కొంత మంది నెటిజెన్లు.. ఆ�
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గురువారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బలంగా సమర్థించుకొంది. జనరల్ కేటగిరీలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేనందువల్ల వీటిని ఇవ్వాల్
ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం కోసం న్యూయార్క్ వచ్చిన ఆయనకు అమెరికా గడ్డపై ఇదే మొదటి ఇంటర్వ్యూ. వారాల ప్రక్రియ, ఎనిమిది గంటల పాటు శ్రమించి ట్రాన్స్లేట్ సంబంధిత ఏర్పాట్లు, లైట్లు, కెమెరాలు ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ రైసీకి సంబంధిం
1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా జరిగిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజీనామా చ
అమెరికా, చైనా అధినేతలను కాకుండా భారత అధినేతను మెక్సికో ప్రతిపాదించడం గమనార్హం. తాజాగా ఐక్య రాజ్య సమితిలో మెక్సికో విదేశాంగ మంత్రి మర్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కసౌబోన్ మాట్లాడుతూ శాంతిని సాధించేందుకు అంతర్జాతీయ సమాజం తన శక్తి సమార్థ్యాలన్నిట
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ�