Home » Author »tony bekkal
జపాన్ పర్యటనకు ముందే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ షింజో అబే భారత్కు మంచి మిత్రుడని, ఆయన అంత్యక్రియలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు. అలాగే, భారత్-జపాన్ స్నేహ బంధం �
ఈ ఏడాది జూలైలో కల్యాణ్ భదర్సా గ్రామానికి చెందిన ప్రభాకర్ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆదిత్యనాథ్ ప్రచారకర్తగా చెప్పుకునే మౌర్య తన ఇష్టదైవం యోగి అని ప్రకటించుకున్నాడు. అలాగే యోగిపై పలు పాటలు కూడా రికార్డు చేశాడు. గుడి నిర్మాణ విషయం సెప్టెం�
2018 జూలైలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం 2020 జనవరి 20 నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక.. ఈ యేడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే యేడాది కర్
మొబైల్స్ పాలిట మాల్వేర్ భయంకరమైన శాపంలా మారింది. అక్రమంగా చొరబడి, నష్టాన్ని కలుగజేస్తున్నాయి. సెక్యూరిటీ కంపెనీ స్కాలెర్ థ్రెట్ల్యాబ్జ్ ఈ మధ్య జోకర్, ఫేస్స్టీలర్, కాపర్ మాల్వేర్ కుటుంబాలను గూగుల్ ప్లే స్టోర్లో కనుగొంది. ఆండ్ర�
రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్తో గెహ్లాట్ సమావేశమై చర్చలు జరిపారు. అయితే తనకు మద్దతుగా రాజీనామా చేసిన వంద మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ను సీఎంగా ఒప్పుకోవడం లేదని క
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఓవైసీ కోరారు. వాస్తవానికి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 అసెంబ
పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణ స్థితిలో ఉంది. ఒక రకంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని హెహబాజ్ మాట్లాడుతూ పొరుగు దేశాలను తమను బి�
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని.. తాజాగా థరూర్ కలుసుకున్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నారు. వాస్తవానికి గెహ
‘‘ఈటావా సీఎంఓతో మేము మాట్లాడాము. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాం. వాస్తవాలు సేకరించిన అనంతరం, నిజా నిజాల్ని బట్టి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కాగా, ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది. కొద్ది రోజుల క్రితం రాజస్తాన్ల�
ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధిక వర్షాలతో పాటు ప్రమాదాలు కూడా పెరిగాయి. కొండ చరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్లు, ఇతరాలు కొట్టుకుపోవడం, లేదంటే మునిగిపోవడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. కాగా, తాజా ఘటనపై ప్రధానమంత్రం నరేంద్రమోదీ విచార
ఈ విషయమై సీడబ్ల్యూసీలోని ఒక ముఖ్య నేత దీనిపై స్పందిస్తూ ‘‘వ్యక్తిగత వైరాల కోసం కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చాడు. ఇలాంటి వ్యక్తిపై ఎలా నమ్మకం పెట్టుగోలం? గెహ్లాట్ అభ్యర్థిత్వంపై పార్టీ మరోసారి ఆలోచించాలి’’ అని సోమవారం అన్నట్లు పార్టీ న�
అప్పటి రాజకీయాల నేపథ్యంలో ‘మనకు ఎన్డీఆర్ అవసరం లేదు’ అని చంద్రబాబు అన్నట్లు.. డెక్కన్ క్రోనికల్ అనే వార్తా పత్రికలో వచ్చిన వార్తను ప్రింట్ తీసి రోడ్లపై అతికించారు. ప్రభుత్వ, వైసీపీ మద్దతు దారులే ఇది చేసుంటారనే అనుమానాలు బలంగానే ఉన్నప్పటిక�
అక్టోబర్ 1 నుంచే ముకుల్ రోహత్గి అటార్నీ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. ఈ మేరకు కేంద్రం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు కూడా అనేక వాదనలు వినిపించాయి. అయితే తాజాగా వాటికి బ్రేక్ వేస్తూ అందుకు తాను సముఖంగా లే�
గెహ్లోత్ వర్గంలోని ఒక ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెబుతూనే.. ముఖ్యమంత్రిని సోనియా, రాహుల్, గెహ్లోత్ కలిసి నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మరో �
శవాన్ని ఇంట్లో దిగబెట్టారు. అయితే సంధకు కింది కులానికి చెందిన వైద్యుడు పోస్ట్మార్టం నిర్వహించాడని తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు.. అంత్యక్రియలకు రావడానికి ముందుకు రాలేదు. సరి కదా.. శవాన్ని చూసేందుకు కూడా వారి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆ గ�
విపక్షాలు నోరు తెరిస్తే రాజకీయం చేస్తున్నామని అంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ, మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2014 అక్టోబర్ 3న మొదటి కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికి 93 కార్యక్రమాలు పూర్తైంది. ఇన్ని కార్యక్రమాల్లో ఒక�
సాధువు పేరు భజరంగి సాధు, వయసు 55 ఏళ్లు. కాన్పూర్ సమీపంలోని ఖేర అనే గ్రామవాసి. చేనేత సౌందర్య సాధనాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. విషయంలోకి వెళ్తే.. సబేదార్ అనే పంక్చర్ షాపులోకి పాము వచ్చింది. ఆ షాపు యజమాని అయిన సుబేదార్ ఆ పామును చంపబోతుంటే భజరంగ�
19 ఏళ్ల అంకిత భండారీ మృతదేహం రిషీకేష్లోని ఒక కెనాల్లో కనిపించడం సంచలనమైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యను, అతనికి సహకరించిన రిసార్టు మేనేజర్ను, అసిస్టెంట్ మేనేజర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రత్యేక సేవల కింద గె
బిహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాం
ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ�