Home » Author »tony bekkal
వాస్తవానికి తాను తప్పు చేశానని, గీత దాటి వ్యవహరించాలని గుర్తు చేస్తూ క్షమాపణలు వేడుకుంటున్నట్లు కోర్టు ముందు ఇమ్రాన్ అఫిడవిట్ దాఖలు చేసిన ఒక గంట అనంతరం కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ విడుదల కావడం గమనార్హం. అయితే న్యాయవ్యవస్థపై ఆయన చేసిన వ్య�
ఇక స్వచ్ఛమైన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రెండో స్థానం, మహారాష్ట్ర మూడో స్థానం సాధించాయి. వందకంటే ఎక్కువ అర్బన్ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో ఉంది. ఏపీకి సంబ�
పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ఉత్తరాది నేతలే పోటీకి సై అంటుంటారు. దక్షిణాది నేతలు పోటీలో ఉన్నప్పటికీ వారికి ఒక్కోసారి ఉత్తరాది నేతలకు లభించిన ఆదరణ లభించదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న విషయాలు కొట్�
కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలపై కాంగ్రెస్ నేతే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్లుగా పార్టీని గాంధీ కుటుంబమే అధికారికంగా నడిపిస్తోంది. థరూర్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించేనని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గాంధీ �
కొద్ది రోజుల క్రితమే మెర్సిడెజ్ బెంజ్ ఇండియా యూనిట్ను పూణెలోని చకస్ ప్రాంతంలో నెలకొల్పారు. కాగా, ఈ యూనిట్లో అసెంబుల్ అయిన మొట్టమొదటి దేశీయ బెంజ్ కారు ఈక్యూఎస్ 580మాటిక్ ఈవీని శుక్రవారం ఆవిష్కరించారు. దీనికి కేంద్ర మంత్రి గడ్కరి ముఖ్య అతిథ�
పనికిమాలిన ఆదేశాల్ని ఎయిర్లైన్స్ ఇచ్చిందంటూ పాకిస్తానీలు మండిపడుతున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి లో దుస్తులకు సంబంధం ఏంటంటూ పాక్ నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తుండడంతో ఎయిర్లైన్స్ తన తప్పును
టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వెనుక అధికార వైసీపీ దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైంకి ఫిర్యాదు చేశామని, తొందరలోనే పునరుద్దరిస్తామని వారి నుంచి హామీ అందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడ�
బడ్జెట్కు సంబంధించి తగిన సూచనలు చేయాలని ప్రజలను కోరారు. యువత, విద్యార్థులు, ఇతర ప్రజలు ఎవరైనా సరే.. బడ్జెట్ ప్రతిపాదనలను, వారి అభిలాషలను ప్రభుత్వానికి పంపాలని, వాటి ద్వారా ప్రభుత్వం అత్యుత్తమ పథకాలను రూపొందిస్తుందని అన్నారు. ఈ సందేశాలు నేర�
5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని ముకేశ్ చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్
కొద్ది రోజుల క్రితం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్.. తేజశ్వీ నేతృత్వంలోని ఆర్జేడీతో జత కట్టారు. అనంతరం ముఖ్యమంత్రిగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా తేజశ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది గడిచిన కొద్ది రోజుల అనంతరమే దేశ రాజకీయాలపై నితీశ�
డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో ఇది ఒక ప్రధాన అడుగు అని అన్నారు. 2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని అన్నారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున�
జియోమీ గ్రూప్తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృ సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని ఆ సంస్థ బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలనూ పొందకుండానే రాయల్టీ పేరుతో ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చ�
మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైలు ప్రయాణం సంతృప్తికరంగా, విమానంలో ప్రయాణించినట్లుగా ఉంటుందని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మోదీ అన్నారు. ఇంతకు ముందు వెర్షన్తో పోలిస్తే ఈ రైలు బరువును 38 టన్నులు తగ్గించారు. వందేభారత్ ఎక్స్ప్రెస్-2 రైలు బరువు 392 ట
బీజేపీ దీనిపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''శశిథరూర్కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వె�
ఈ విషయంపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరో పక్క ఉక్రెయిన్పై రష్యా భయంకరంగా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ రష్యాను రక్తపిపాసి అని సంభోదించారు. రష్యా జరిపిన తాజా దాడుల్లో 25 మంద�
భారతీయ జనతా పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. వీఐపీ కల్చర్ మోదీకి లేదని, ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటారని, మోదీ సింప్లిసిటీకి ఇదే నిదర్శనమని, ప్�
దీనిని అదునుగా చూసి ఆప్పై బీజేపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరులను డబ్బులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని, కానీ అది సాధ్యం కాదంటూ కేజ్రీవాల్పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం మొదటి దశలోనే ఉంది. బీజేపీ ఎంత మేరక�
వాస్తవానికి థరూర్ ఇలా చెబుతున్నప్పటికీ ఈ బరిలోకి దిగుతున్న మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే గాంధీ కుటుంబ సూచనలతోనే చివరి నిమిషంలో ఆయన పోటీకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీ కేవలం సహచర
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్ వంటి సంస్థలతో పలు హింసాత్మక సంఘటనల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉందనే కారణంగా ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం గత బుధవారంనాడు నిషేధం విధించింది. పీఎఫ్ఐతో సంబంధాలున్న 150 మందికి పైగా వ్యక్తుల
ఖర్గే ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్సభ సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. ఆయనకు వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా