Home » Author »tony bekkal
నోబెల్ బహుమతికి సంబంధించి నామినేట్ అయిన వారి పేర్లు, నామినేట్ చేసే వారి పేర్లు సహా ఇతర వివరాలను నోబెల్ విజేతను ప్రకటించే వరకు వెల్లడించారు. ఇక ఈ బహుమతి రేసులో జుబైర్, సిన్హాలతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐక్యరాజ్యసమితి శరణార్థ ఏ
ఇరాన్లో ఇంత పెద్ద ఎత్తున వివాదానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కుట్ర పన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని తాజాగా ఆరోపణలు గుప్పించారు.ఆ దేశాల పథకం ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. టెహ్రాన్లోని పోలీస్ అకాడమ
మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో డాలర్తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనమైంది. దీంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇ
శివసేన టికెట్టుపై గెలిచిన లాట్కే ఈ యేడాది మేలో మరణించారు. దీంతో తూర్పు అంధేరీలో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ స్థానంలో లాట్కే భార్యను నిలబెట్టే యోచనలో ఉద్ధవ్ వర్గం ఉంది. ఇక బీజేపీ-షిండే వర్గం మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్ను రంగంలోకి దింపుతోం�
ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మ�
ఆదివారం మైసూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ యాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు రాహుల్ గాంధీ ఫొటోలు ముద్రించి ఉన్న అనేక జెండాలు చేతబూని యాత్రలో భాగస్వామ్యమయ్యారు. కాగా, కొన్ని జెండ�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొ
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తనను కొనసాగించాలా, వద్దా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ‘‘నా పని నేను చేస్తున్నాను. ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే.. అది పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది’’ అన్నారు. తనకు అన్ని వేళలా ప్రజలు అండగా ఉంటున్�
ఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఒక జర్నలిస్టుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి షేర్ చేయడం వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. విచిత్రంగా మండపం ఏ
ఈ సందర్భాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్తో గుర్తు చేసుకుంటున్నారు కొంత మంది. 2019లో సతారా లోక్సభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో పవార్ వర్షంలో తడుస్తూనే ప్రచారం నిర్వహించారు. అప్పుడు పవార్ వీడియోలు, ఫొటోలు బాగ�
‘‘20 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నందుకు మనం చింతించాలి. అలాగే 25 కోట్ల మంది ప్రజల రోజు వారి ఆదాయం 375 రూపాయల కంటే తక్కువగా ఉంది. పేదరికం మనకు దెయ్యంలాగ అవతరించింది. మనం ఆ దెయ్యాల్ని చంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వ�
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కంకర్ అనే గ్రామంలో దళితులు దుర్గా మాత మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అయితే దళితులు దేవతామూర్తిని ప్రతిష్టించడం ఏంటని అదే గ్రామంలోని ఆధిపత్య వర్గాలకు చెందిన కొంత మంది వారిపై దాడికి దిగారు. ఇద్దరి మధ్య
ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకూ ఎలాంటి ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహించవద్దని ఫుట్బాల్ అసోసియేషన్కు సూచించారు. అయితే ఇండోన�
వామపక్షాలు, డీఎంకే సిద్ధాంతాలు వేరైనా మతతత్వంపై పోరులో ఒకటేనని అన్నారు. వామపక్షాలు, డీఎంకే పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మతతత్త్వవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలనీ, కార్మికులు, సామాన్యులు అభివృద్ధి కోసం పా
గాంధీజీ 153వ జయంత్యుత్సవాలు, శాస్త్రీజీ 118వ జయంత్యుత్సవాలు ఆదివారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా
కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు 5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 34 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వస్తున్న ఒ�
రైతులకు అన్యాయం జరుగుతోందని, వారికి మద్దతుగా ఎవరో ఒకరు నిలబడాలని, అందుకే ఆ పనిని తన కుమారుడు చేపట్టారని జగదానంద్ చెప్పారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల బిహార్ రైతులు నాశనమవుతున్నారని చెప్పారు. రైతులకు మేలు
మేము శత్రువులం కాదు, ఇది యుద్ధమూ కాదు. మా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇది. ఖర్గేను ఎన్నుకోవడం జరిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలోని మొదటి వరుసలో ఉండే ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. ఇప్పటి వరకు ఉన్న విధానాల్నే ఆయన కొనసాగిస్తారు. కా
ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల విషయంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్రమంగా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి జాతీయతా భావాలను పెంపొందేలా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. హలో అనే పదం పశ్చిమ దేశాలకు సంబ
రైట్ వింగ్ గ్రూపులకు చెందిన కొంత మంది ఈ ట్రెండ్ చేస్తున్నారు. కాగా గాడ్సేని పొగుడుతున్న క్రమంలో గాంధీ హత్యను కొంత మంది బహిరంగంగానే సమర్ధిస్తుండడం విశేషం. వాస్తవానికి ప్రతి ఏడాది గాంధీ జయంతి, వర్ధంతుల రోజుల గాడ్సే ప్రస్తావనకు వస్తుంది. అయిత�