Home » Author »tony bekkal
Unburnt Ravan Heads: దసరా వేడుకల్లో రావణాసుడి దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం సర్వ సాధారణమే. కొన్ని అనుకున్న విధంగా జరుగుతుంటుంది. కొన్ని సార్లు దానికి భిన్నంగా జరుగుతుంది. రావణుడి ప్రతిమ తగలబెడుతుండగా కొందరికి జన సమూహాల వైపుకు మంటలు ఎగిసి పడడం, లేదా దిష్ట
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ ప్రమాణాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. అంతే, హిందుత్వ భావజాల వ్యక్తులు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. హిందూ ధర్మా�
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. కాగా, ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ దారి వెంట పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మాండ్యాలో ఏర్పాటు చేసిన కటౌట్లలో రాహుల్ పక్కన సావర�
మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ వెస్టిండీస్ ఆల్రౌండర్ రకీం కార్నెల్. మన వాళ్లకు అతడు అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే తన జాతీయ జట్టు తరఫున ఆడింది తొమ్మిది టెస్టులు మాత్రమే. అయితే
వీకే సక్సేనా ఇటీవల కేజ్రీవాల్కు రాసిన లేఖల్లో, గాంధీ జయంతినాడు రాజ్ఘాట్కు హాజరు కాకపోవడం గురించి ప్రశ్నించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్లను తొలగించడానికి అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతుండటం గురించి ప్రశ్నించారు. సక్సేనా, క�
1940లో నార్మాండీలోని యెవెటోట్ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్ను నడిపిన ఎర్నాక్స్.. రచయితగా సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది, కష్టమైనది. వాస్తవానికి నోబల్ పురస్కారం ఆమెకు వస్తుందని
సత్యసాయి జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వరుస లైంగిక వేధింపులకు పాల
వాస్తవానికి ఈ ఫీచర్ ఇప్పుడే కొత్తగా తీసుకువచ్చింది ఏమీ కాదు. కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు ఇది అందుబాటులోనే ఉంది. బహుశా ప్రయోగాత్మకంగా అలా ఇచ్చారో, లేదంటే మరింకే కారణమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ ఫీచర్ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువస�
ఒకానొక సమయంలో కంపెనీ ఒక్కో షేర్ విలువ 380 డాలర్లకు చేరుకుంది. అయితే గతేడాది ఇది 60 శాతం తగ్గింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేదికల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని మెటా సంస్థ అధినేత మార్క్ జూకర్ బర్గ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ వ్యూహాల�
ఆరెస్సెస్ మారుతోందా? చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భాగవత్కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎజెండాను వదులుకుంటా�
ఇప్పుడు ఏకంగా బాయ్కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎన్ని క�
Shivsena vs Shivsena: తరుచూ ఏదో ఘటనతో మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా అలా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొదలైన రాజకీయ హైడ్రామా ఎన్నెన్నో మలుపులు తీసుకుంటూ నేటికీ దేశంలో చర్చనీయాంశంగానే ఉంటోంది. ఇకపోతే, తాజాగా ఉద్ధవ్ థాకర�
మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా.. బుధవారం బారాముల్లాలోని షౌకత్ అలీ స్టేడియంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. దగ్గరలో ఉన్న మసీదు నుంచి ఆయనకు శబ్దం వినిపించింది. ఆ �
కొద్ది రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఫీజుల పెంపుపై నిర్ణయం మార్చుకోకుంటే నిరసనకు మరో స్థాయికి తీసుకెళ్తామని మంగళవారం నాటి నిరసనలోనే విద్యార్థులు హెచ్చరించారు. ఈ విషయమై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు లేఖ రాశారు. అయితే, వారి నుంచి ఎ�
సంప్రదాయం ప్రకారం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించిన తర్వాత, పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం సమావేశం జరగదు. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకాన్ని కొలీజియం భౌతిక సమావేశంలో నిర్ణయిస్తుంది, ఇక్కడ సుప్�
దాదర్లోని శివాజీ పార్కులో దరసా ర్యాలీ తీసేందుకు ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి అకవాశం లభించింది. 1966 నుంచి శివసేన ఇక్కడ దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో �
అమెరికన్స్ కెరోలిన్ బెర్టోజ్జి, బారీ షార్ప్లెస్ , డెన్మార్క్కు చెందిన మోర్టెన్ మెల్డాల్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు జ్యూరీ ప్రకటించింది. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్ అభివృద్ధి చేసినందుకు �
కొవిడ్ మహమ్మారి కారణంగా రాంలీలా మైదానంలో రెండేళ్ల అనంతరం దసరా వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు ఎక్కువ మంది ప్రజలు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు లవ్ కుష్ రాంలీలా కమిటీ తెలిపింది. ఇక రాంలీలా మైదానంలో నిర్వహించే వేడుకల్లో రముడిగా
మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదు. దానిని తుదముట్టిస్తుంది. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది మా లక్ష్యం. పాకిస్థాన్తో చర్చలు జరప�
బిహార్ యువతను ఏకం చేసే యోచనలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగే పనిలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాకు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని మారుమూల ప్�