Home » Author »tony bekkal
శివసేన రెండుగా చీలిన అనంతరం ఇరు వర్గాలు ఎదుర్కొంటున్న తొలి పరీక్ష ఇదే. ఇందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. ముంబైలో శివసేను బాగా పట్టుంది. ముంబై కేంద్రంగానే శివసేన అన్ని కార్యకలాపాలు చేస్తుంది. కావున.. ముంబైలోని ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎ
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ రిజర్వేషన్ల పెంపు వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం చేకూరనుందని న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి పేర్కొన్నారు. ఎస్సీలో 103 జాతులు, ఉపకులాలు, ఎస్టీలో 56 ఉపకులాలు ఉన్నాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 69 శాతం
Noida: కొద్ది రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో ఒక మహిళ సెక్యూరిటీ గార్డు పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశమైంది. సెక్యూరిటీ గార్డును దుర్భషలాడుతూ ఆమె చేసిన వీరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఘటన అన�
ఆ సమయంలోపు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే ఒప్పందంతో మంత్రిని విడుదల చేశారు. గడువు దాటితే ప్రభుత్వంపై మరిన్ని చర్యలు ఉంటాయని ఉగ్రవాదులు హెచ్చరించారు. ప్రభుత్వం ఆధీనంలో కొంత మంది ఉగ్రవాదలు ఉన్నారు. 2013లో జరిగిన నంగా పర్భాత్ ఉదంతానికి కొన�
ఉత్తరప్రదేశ్లోని డంకౌర్, వైర్ స్టేషన్ల మధ్య ట్రాక్షన్ మోటార్లో బేరింగ్ లోపం తలెత్తినట్టు భారత రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్సీఆర్ టీమ్ను రప్పించి బేరింగ్ జామ్ను సరి చేసినట్టు తెలిపింది. ఏడీఆర్ఎఎం ఓపీ ఢిల్లీ సారథ్యంలోని ఎన్ఆర్, ఎన
సీఎం కేసీఆర్పై బండి సంజయ్ స్పందిస్తూ ‘‘తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారు. అంతేగాక, కేసీఆర్ ఫాంహౌస్లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల �
వెంటనే బాధితుడు సౌత్ వెస్ట్ న్యూస్ వారిని సంప్రదించి వారికి విషయం చెప్పాడు. గతంలో తాను చాలా సార్లు ఉబర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నానని, అయితే ఎప్పుడూ 11 నుంచి 12 డాలర్లు మాత్రమే చార్జ్ చేసే వారని, ఇప్పుడు అమాంతంగా ఇలా చేశారని పేర్కొన్నాడ
కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్.. శనివారం అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ ''ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో నా అభిప్రాయం చెప్పడం సరికాదు. పోటీలో ఉన్న ఇద్దరూ మంచి ప్రతిభావంతులు. గాంధీ కుటుంబ అనుయాయులు అని మాట్లాడటం మాత్రం సరికాదు'' అని అన్�
ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. శనివారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చామని, అయితే మరో ఐదేళ్ల�
రాజస్తాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వా�
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ కొంత మేరకు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రవీణ్ కుమార్ ఎదు�
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం క్యూలైన్�
అమెరికా ఫెడ్ రిజర్వువడ్డీరేట్లు పెంచినా, క్రూడాయిల్ ధర పెరిగినా, యూఎస్ ద్రవ్యోల్బణం ఎక్కువైనా రూపాయి విలువ పతనావస్థలోకి పడిపోతున్నది. రూపాయి పరిస్థితి ఇలా ఉంటే.. ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ విలువ 0.19 శాతం తగ్గి 112.04కు చేరడం గ�
దసరాకి ముందు ఫ్లిప్కార్ట్ నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 30తోనే ముగిసింది. అయితే డిమాండ్కు అనుగుణంగా మరో మూడు రోజుల పాటు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లను కొనసాగించేందుకు దసరా పండగ సేల్ నిర్వహిస్తోంది ఫ్లిప్కార్ట్. ఇందులో భాగంగా ఐఫోన�
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ కూడా మోదీపై విరుచుకుపడ్డారు. చైనాలోని వీఘర్లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం యూఎన్హెచ్ఆర్సీలో ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరైందని, మన భూమి�
హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు చేశారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున
రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ను తీసుకొచ్చారు. విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో పేరిట వీటిని విడుదల చేశారు. వీ1 ప్లస్ ధరను రూ.1.45 లక్షలుగానూ, వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగానూ నిర్ణయించారు. సింగిల్ ఛార్జ్తో విడా వీ1 మోడల్ 143 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్త�
షియోమి ఆస్తులను స్తంభింపజేయడానికి ఏప్రిల్ 29న ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) అథారిటీ సైతం సెప్టెంబర్ 29 మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ శుక్రవారం కర్ణాటక హైకోర్టును
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగేటర్లు తమ ఆటో రిక్షా సేవలను నిర్వహిస్తున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారని డిపార్ట్మెంట్ తెలుసుకున్నది. వీలైనంత త్వరగా ఆటో సేవలను నిలిప�
మిచెల్ ఒబామా తాను త్వరలో వెళ్లబోయే ‘ది లైట్ వి కేరీ’ అనే వినోదయాత్ర గురించి ట్వీట్ చేశారు. వాషింగ్టన్ డీసీ, ఫిలడేల్పియా, అట్లాంటా, చికాగో, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజల్స్ నగరాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగమయ్యేందుకు చాలా ఆసక్త�