Home » Author »tony bekkal
ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు, మెక్సికోలో రికార్డు స్థాయిలో ముఠా హింసను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. 2022లో నరహత్యలు కొంతమేర తగ్గినప్పటికీ, లోపెజ్ ఒబ్రాడో�
4.7 కిలోమీటర్ల దూరం వరకు రెండు భారీ టన్నెల్స్ నిర్మించనున్నారు. కారణం.. ఈ రెండు ప్రాంతాల మధ్య సంజయ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ ఉండడం. పార్క్ సహజత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా 13 మీటర్ల అడుగులో ఈ టన్నెల్స్ వేయనున్నారు. కాగా, ఈ రెండు టన్నెల్స్ నిర్మ�
క్యాలిఫోర్నియాలోని ఇర్విన్లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను �
వీటిలో ఫోన్లు, ల్యాప్టాప్ల, టోస్టర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 13 వస్తువుల వరకు పనిచేయకపోయినా ఇంటిలోనే పెట్టుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్, మరమ్మతు ఖర్చు లాంటివి కారణం. వీటిలో ఎక్కువగా పాత హెడ్ఫోన్లు, రిమోట్లు, గడియారాలు, ఎక్స్టర్నల్ హార�
అధ్యక్ష ఎన్నికల గెలుపోటములపై శశి థరూర్ స్పందించారు. శనివారం అస్సాంలోని గువహాటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఖర్గే సాబ్ గెలిచినా, నేను గెలిచినా చివరికి అది పార్టీ గెలుపే’’ అని అన్నారు. వాస్తవానికి తన గెలుపుపై ముందున్నంత నమ్మకంతో
ఆగస్టులో లీటర్ మీద 2 రూపాయలు ధర పెంచింది అమూల్. పాల సేకరణ, ఇతర ఇన్ ఫుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ ధరలను పెంచుతున్నట్లు అప్పట్లో కంపెనీ ప్రకటించింది. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్ ఫుట్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ధరల పెంపు తప్పడం లేదని మదర్ డెయిరీకి �
ముందుగా చెప్పిన సమయానికి నెల రోజుల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి కలాం వెళ్లారని, అక్కడి కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారని, అయితే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకత్వం అక్కడ లేదని ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. అనంతరం భారత రాష్ట్ర�
ఈ సర్క్యూలర్ జనవరి 20నే ఇచ్చారు. కాగా, తాజాగా ముఖ్యమంత్రి దీనికి ఆమోదం తెలిపారు. ఈ సర్క్యులర్కు అనుగుణంగా లైవ్స్టాక్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2021, జూనియర్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2022, పట్వార్ డైరె�
భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అతి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఏమైంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు.. ఏడా�
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, సీనియర్ అధికరులు అమృత్, ఆనంద్ కిషోర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవకు భద్రతగా కొంత మంది పోలీసులు చిన్న పడవల్లో వెంట వచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్టీమర్ గంగానద�
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్పైడర్మ్యాన్ ఇండియాలో కూడా ఉన్నాడు’’ అని ఒకరు.. ‘‘చాలా సరదాగా ఉంది. కానీ, అతడు అంత కష్టపడుతుంటే మనం నవ్వడం సరికాదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక దేశంలో రైళ్ల
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 12న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందని, డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలి�
ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్ఫాం ఆల్ట్బాలాజీలో XXX వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఈ సిరీస్లో భాగంగా ట్రిపుల్ ఎక్స్ సీజన్-2లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైన�
ప్రపంచం కూడా చైనీయులు ఏదో మాట్లాడతారు, చెబుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఎప్పుడో వదిలేసింది. కానీ, అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని చైనీయులు.. నిర్బంధపు సంకెళ్లను చేధించి బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్
చనిపోయిన వ్యక్తి పేరు పి.విఘ్నేష్ (24), హత్యకు పాల్పడ్డ వ్యక్తి పేరు ఎస్.ధర్మరాజ్. విఘ్నేష్.. విరాట్ కోహ్లి అభిమాని కాగా, ధర్మరాజ్.. రోహిత్ శర్మకి అభిమాని. కీలపలూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట�
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను కూడా పూర్తిగా పార్టీకే అప్పగించారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్లో పర్యటించిన రాహుల్.. ఎన్నికల హామీలు ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతమైతే ఎన్నికల ప్రచారానికి వచ్చేలా లేరు. ఈ రెండు రాష్ట�
Himachal Assembly Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ చేరుకున్న ఆమె.. అక్కడి తోడో మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ణ ర్యాల�
రెండు అసెంబ్లీలు ఒకే గడువులో ముగిసిపోవడం లేదు. రెండింటికీ మధ్య 40 రోజుల వ్యత్యాసం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18తో ముగిస్తే, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ జనవరి 8తోనే ముగుస్తుంది. రెండు అసెంబ్లీ ఎన్నికలకు 30 రోజుల వ్యత్యాసం ఉన్నంత మాత్రాన ఒక రాష్�
ఇప్పుడు శివసేనకు ఎదురైన అనుభవాలు గతంలో ఎన్సీపీ ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం ఆ సందర్భాల్ని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఇక పార్టీ పని అయిపోయిందన్న స్థాయి నుంచి మళ్లీ.. ప్రజల్లో తిరుగుతూ నాయకుల్ని తయారు చ�
రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుండి వైదొలగాలంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. త్యాగాల బాటన నడిచే మావొయిస్టుల గురించి మంత్రి, అతని అనుచరులు దుష్ర్పచారం ఆపాలని సూచించారు. దోపిడి, దౌర్జన్యాలకు మగింపు పలకాలని, లేకుంటే తగిన �