Home » Author »tony bekkal
దుకాణం వద్దకు రాగానే పోలీసులతో పాటు జనం గుమిగూడి ఉండటం కనిపించిందని, పోలీసులు తనను షాపులోకి వెళ్లనీయలేదని జంటూ మియా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక వ్యక్తితో కలిసి షాపు బయటకు రావడంతో తనకు అసలు విషయం అర్ధమైందని అన్నాడు. కాగా, పట్టుబ
వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించడం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతలో వైద్యులు
తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిన తర్వాత 2005లో ఆయనకు ఈ ప్రాంతం కేటాయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం చూసినప్పుడు సీఎం కోసం ఉద్దేశించిన బంగ్లా అంటూ అధికారులు చెప్పడం సరికాదని తెలిపారు. కోర్టును ఆశ్రయించనున్నారా అన
పీకే వ్యాఖ్యలపై తాజాగా నితీశ్ను మీడియా ప్రశ్నించింది. కాగా, నితీశ్ స్పందిస్తూ ‘‘అతడి (పీకే) గురించి అసలేమీ అడక్కండి. అతడు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతడు మాట్లాడతాడా ఇంకేదైనా చేస్తాడా, చేసుకోనివ్వండి. అతడు వయసుల
ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన ఈ టోషఖానా కేసుపై కొంత కాలంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. స్థానిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(1) ప్రకారం.. ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ మార్పుకు కారణం అయ్యాయని అమిత్ షా అన్నారు. దేశంలోని అనేక కల్లోల ప్రాంతాలు నేడు ప్రశాంతంగా ఉన్నాయని, అందుకు తాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొ�
పిటిషనర్ తరపు న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మాట్లాడుతూ, న్యాయవాదులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్కు అభ్యంతరం లేదన్నారు. కానీ న్యాయ వ్యవస్థలోని సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోకూడదని మాత్రమే చెప్తున్నారన్నారు. సంవత్సరం పొడవునా న్యాయస్థ�
ఆ వైపుగా చేసిన ప్రయత్నాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ సైతం ఇదే కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్
అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వ�
సుప్రియ సూలే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘హడప్సర్ నుండి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు తక్షణమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.ఇప్పుడు ఇక్కడ ఒక్క కారు ఆగినా విపరీతంగా ట్రా�
అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని.. తమ నిర్బంధపు సంకెళ్లను చేధించి చైనీయులు బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్పింగ్కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్ర
2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. భారతీయ జనతా పార్టీకి పవార్ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి శివసేన దూరంగా తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచింది. అయితే శివసేనే సయోధ్యకు వచ్చి బీజేపీతో చేతులు కలిపింది. అనంతరం 2019లో శివసే�
ఈ ఎన్నికలో మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్కి 1,072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఇంత వ్యాత్యాసంతో ఓట్లు చీలిన అతి తక్కువ సందర్భాల్లో ఇది ఒకటి. ఒక్క 1997లో శరద్ పవార్ (882), రాజేశ్ పైలట్ (354)లపై సీతారాం కేస�
ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్ పారస్ పోర్వాల్ 23వ అంతస్తులోని తన హోమ్ జిమ్ పైనుంచి దూకి గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై చించ్పోకి రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్లో ఆయన ఉంటున్నారు. జిమ్ బాల్కనీ నుంచి
మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్, యూకే, మల్దావులుతో సహా పలువురు ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. తామంతా బాసటగా నిలుస్తామని తెలిపారు. ఫ్రెంచ్ అ�
గ్యాంగ్రేప్ నిందితులకు బీజేపీ మద్దతు ఉందని చెప్పడానికి మరో ఉదహారణ ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలేనని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాగా, వారి విడుదలను గుజరాత్ ప్రభత్వం సైతం సమర్ధించింది. 11 మంది దోషుల శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ�
ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ప్రమేయంపై ఉమర్ ఖలిద్ను 2020 సెప్టెంబర్లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో తనకు ఎలాంటి క్రిమినల్ పాత్ర కానీ, కుట్ర సంబంధిత పాత్ర కానీ లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు ఖలిద్ విజ్ఞప్తి
సుప్రీంకోర్టు కొలీజియం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉంటుంది. ఈ కొలీజింయంలో న్యాయస్థానంలోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సులకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలను లేవనెత్తవచ్చు లేదా వివరణలు కోరవచ్చు.
దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వేగా గుర్తింపు పొందిన ఈ రోడ్డు.. మొదటి విడత పనులు ఈ యేడాదిలోనే పూర్తవుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం వెల్లడించారు. వాస్తవానికి ఢిల్లీ-ముంబై మధ్య ఉండే దూరాన్ని 12 గంటలకు తగ్గించడం తన కల అని.. ఆ పనులు తొం�
చిన్నారుల్ని బలమైన ఆయుధాలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇకపోతే, నిందితులు బిహార్కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారు భివండిలోని బాధితుల ఇంటికి సమ�