Home » Author »tony bekkal
షైక్తో ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడు. ఇంతలో గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంతలో రెచ్చగొట్టే విధంగా షైక్ ఏదో అన్నాడు. అంతే మళ్లీ ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ప్రారంభమైంది. ఇలా గొడవ పడుతుండగానే.. వేరే ప్రయాణికుడు షైక్ను రైలు డోర్ వద్ద నుంచి కిందకు తోశా
తాజా నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాల సరసన చేరింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో క
సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి స�
Nigeria: చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు నైజీరియా దేశాన్ని ముంచెత్తాయి. ఏ ఊరు చూసినా వరదలే.. ఏ ప్రాంతం చూసినా ఉప్పొంగుతున్న నదులే. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశం దాదాపు నీటిలోనే మునిగిపోయింది. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద
నిందితుడైన టీచర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యార్థి పోస్టు మార్టం రిపోర్టులు సైతం పరిశీలిస్తున్నారట. విద్యార్థిది, టీచర్ది ఒకే ఊరని.. ఇద్దరి కుటుంబాలు బంబావర్ గ్రామం నుంచి గ్రేటర్ నోయిడాకు వలస వచ్చినట్లు డీసీపీ రాం �
బీజేపీ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఈ పార్టీ 159 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత థాకరే గ్రూపు 153 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పా�
గాంధీ కుటుంబం కాకుండా ఎవరు ఎన్నికైనా వారు కేవలం రిమోట్ కంట్రోలే అని సీనియర్ కాంగ్రెస్ నేతే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శను ఆయన కొట్టి పారేశారు. ఇది ముందస్తుగా ఏర్పరుచుకున్న విమర్శ అని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో గాంధీ కుటుంబానికి పేరు ప్ర�
అంతర్జాతీయ వాణిజ్యంలో మెజారిటీ ఆర్థికలావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ప్రధానంగా ముడిచమురు కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు దాదాపుగా డాలర్లలోనే ఉంటాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ సరఫరా మీద ప్రభావం పడి
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే �
నర్హేలో ఉన్న లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్కు గురువారం కొంత మంది వచ్చి అప్పుగా మద్యం అడిగారు. అందుకు యజమాని గురన్న ఒప్పుకోలేదు. దీంతో శుక్రవారం ఏడుగురు వ్యక్తులు అదే బార్కు వచ్చి మళ్లీ అప్పుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వనని మళ్
తాను గర్భవతినని తెలిసిన అనంతరం నుంచి తనకు ఆ వ్యక్తి దూరంగా ఉంటున్నాడట. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2020లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్భం గురించి చెప్పగానే అతడు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించాడు. తన గర్భం గు�
పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ మినహా ప్రధాన పార్టీలేవీ పోటీకి దూరంగానే ఉన్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ఉన్నాయి. ఇక ఏక్నాథ్ షిండే కూడా ఏకగ్రీవానికి సుముఖంగా ఉన్నట్ట
137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇది ఆరోసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతోంది. 1939,1950,1977,1997, 2000లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుమారు 9,3000 మంది నాయకులు, కార్యకర్తలు (పీసీసీ డెలిగేట్స్) ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. కాంగ్రెసేతర అధ్యక్షుడు ఎన్నికకానుండటం గ�
బీజేపీ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పేరడీ వీడియోలో కాంగ్రెస్ ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు, గోవాలో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోవడం, గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ నేతల రాజీనామాలు, రాజస్థాన్ రాజకీయ సంక
ఉపఎన్నిక ఏకగ్రీవానికి ఏక్నాథ్ షిండే కూడా సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 17వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే విజ్ఞప్తిని పురస్కరించుకుని బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించు
అమిత్షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని అన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడ�
సంజయ్ నిషాద్ మైక్ విసిరి కొట్టి ‘‘ఎంత పెద్ద వ్యక్తి అతడు? ఇతరులలాగే మీరు కూడా ప్రవర్తిస్తున్నారా? అయితే మీరు ధ్వంసమైపోతారు జాగ్రత్త’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లడుతూ ‘‘నేను స్టేజీపై ఉండి మాట్లాడుతున్నప్పుడు మీకు వినాలనిపిస్తే వినండి. లేదం�
తాము హిందువులను పెళ్లి చేసుకుని సామాజిక స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తే.. వారు మాత్రం తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వాస్తవానికి ముఘల్ రాజుల ముందు గులాము చేసిన వారే నేడు తమను బెదిరిస్తున్నారని అలీ అన్నారు. ‘‘832 ఏళ్లు మేము మిమ�
కశ్మీర్లో పెరిగిపోతున్న అవినీతిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిని కట్టడి చేయడానికి బదులు చిన్న చిన్న అధికారులను తొలగించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వ్యక్తులు చేసే అవినీతికి చిన్న వ్యక్తుల మెడపై కత్తి వే�