Home » Author »tony bekkal
కొద్ది సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వోడదల పోలీసులు తెలిపారు. పనిగేట్ ప్రాంతంలో గాలింపు చర్యలు, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఘర్షణ తెలెత్తిన ప్రాంతంలోని సీసీటీవీలను పోలీసులు స్కానింగ్ చేస్తూ, దుండగులను గుర్తించేం�
సరయూ బ్యాంకు సమీపంలోని రామ్కీ పైడి వద్ద నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించనున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ నవదీప్ రిన్వా తెలిపారు. ఇవే కాకుండా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్ల�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో పీఎంఏవై లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించిన సందర్భంగా మాట్లాడిన మోదీ.. గతంలో ప్రభుత్వాలు గరీబీ హఠావో వంటి నినాదాలిచ్చినా అవి రాజకీయ గిమ్మిక్కులు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల ఆలో
ఈ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మ గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య య�
నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించగానే అందులో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్ తనను కలిసి కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అ�
శివసేన రెండుగా చీలిన అనంతరం అప్పటి వరకు కామన్ ఎన్నికల గుర్తుగా ఉన్న విల్లు-బాణాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. అలాగే ఇరు కూటములకు పార్టీ పేర్లను గుర్తులను కేటాయించింది. ఉద్ధవ్ థాకరే కూటమికి ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే’ అని పేరుతో పాటు
చైనాకు మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికై.. చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా అవతరించారు జీ జిన్పింగ్. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీని, దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. పదేళ్ల పాలన ముగ�
1991లో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ చైర్పర్సన్గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ట్రస్టీలుగా ఉన్నారు. ఈ సంస్థ వెబ్సైట్�
కొద్ది సేపటికి రాజేశ్కి గుండు కొట్టించి వీధుల్లో తిప్పారు. రాజేశ్ రోజూ కూలీ పని చేసే వ్యక్తి. అతడిని కొడుతుంటే చుట్టూ గుమిగూడిన జనం చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు. రాజేశ్ కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీ�
అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇవాళ స్టాండింగ్ కమిటీ షీ జిన్ పింగ్ పేరును తమ నాయకుడిగా అధికారికంగా ప్రకటించింది. కాగా, కమ్యూనిస్టు పార్టీలో నంబర్ 2గా ఉన్న చైనా ప్ర
వీరు జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. గోద్రా ఘటన అనంతరం స్వగ్రామమైన దాహోడ్ గ్రామాన్ని విడిచిపెట్టిన బిల్కిస్ బానో కుటుంబం.. ఇప్పటికీ బయటే ఉంటోంది. ప్రస్తుతం వారికి కొత్త ఆపద పొంచి ఉందని బిల్కిస్ కు�
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇటలీలో ఇదే మొట్టమొదటి అతివాద ప్రభుత్వం. వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్ల్యాండ్ అండ్ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఆమె ఎల్జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం తన
కొందరు దొంగలు శుక్రవారం సాయంత్రం ఆ కేసినోలోకి ప్రవేశించి, అక్కడున్నవారిని తుపాకీతో బెదిరించి, భారీగా సొమ్మును చేజిక్కించుకుని, తమ కారులో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగలను వెంటాడారు. ఆ దొంగలు చిలీలోని నార్త్ కోస్టల్ హైవేపైకి
భారీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, హింస వంటి విపరీత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జనాభా పాలసీ, మత మార్పిడి వంటి అంశాలను ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతోంది. వాస్తవానికి ఇది బయటికి అసమ్మతి స్వరం లాగే వినిపించినప్పటికీ.. �
విష్ణు సింగ్, పంకజ్ కుమార్, అబ్దుల్ వహావ్, అనురాగ్ కుమార్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారు తీసిన పలు రహస్య వీడియోల్ని ధ్వంసం చేశారు. అనంతరం ఏడీసీపీ జాద్ మియా ఖాన్ మాట్లాడుతూ కొంత మంది రహస్య వీడియోల్ని చిత్రీకరించి వారిని బెదిరిస్తూ �
సాధారణ ప్రజల జీవిన విధానంపై కొన్ని చట్టాలు చాలా ప్రభావం చూపుతున్నాయి. అవి వారికి భారంగా కూడా మారుతున్నాయి. ఏ చీకూ చింత లేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలకు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్ానరు. అందుకే ప్రస్తుత పరిస్థితులకు స�
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ఇప్పుడదని 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. ప్రపంచ దేశాలన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సైడ్ ఎఫెక�
ఎంత జాగ్రత్తగా ఎక్కడో ఒక దగ్గర చలానుకు చిక్కుతున్న వారు ఎందరో. అసలు ఈ చలాన్లే లేకపోతే ఎంత బాగుండు అని అనుకుంటారు చాలా మంది. అయితే మొత్తమే రద్దు చేయడం కాదు కానీ, ఒక వారం రోజులైతే చలాన్లు లేకుండా ఉపశమనం కల్పించారు.
తాజ్మహల్ అంశానికి సంబంధించి ఆయోధ్యకు చెందిన భాజపా నేత, మీడియా ఇంఛార్జ్ రజ్నీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో గతంలో ఓ పిల్ దాఖలు చేశారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయపరమైన, రాజ్యాంగ హక్కులకు ఏవిధంగా భంగం కలిగిందో చెప్పడంలో పిటి�
సీసీటీవీ పుటేజీ ద్వారా ఆటో డ్రైవర్ను గుర్తించిన పోలీసులు.. అతడిని విచారించగా.. ముగ్గురు వ్యక్తులు తన ఆటోను ఒకరోజు అద్దెకు తీసుకున్నారని చెప్పాడు. వారి ముగ్గుర్ని గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆటోలో తీసుకెళ్లిన కొద్�