Home » Author »tony bekkal
ఉత్తరప్రదేశ్లో పేరున్న సీనియర్ రాజకీయ నేతల్లో అజాం ఖాన్ ఒకరు. ఇక సమాజ్వాదీ పార్టీలో అయితే ములాయం తర్వాత ములాయం లాంటి వారనే పేరు కూడా ఉంది. అయితే ఈయనను జైలులో వేయడం పట్ల సమాజ్వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. విపక్షాల్ని అణచివేసే క
డిజిటల్ పోర్నోగ్రఫీ అనుభవం లేదంటే టెంప్టేషన్ ఉంటే మీరు ఇక దాని గురించే ఆలోచిస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది. చాలా మంది సామాన్యులు, మహిళలు, ప్రీస్టులు, సన్యాసినులు కూడా ఈ ప్రభావానికి లోనవుతున్నారు. నేను కేవలం క్రిమినల్ పోర్నోగ్రఫీ గురించి మా
2014లో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ.. 2019 ఎన్నికల ప్రచారంలో.. దేశ సేవపై తనకు వ్యామోహం తీరలేదని, వీలైనంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉంటానంటూ పరోక్షంగా తన మనసులోని కోరికను మోదీ వెల్లడించారు.
ఇదే విషయమై రష్యాకు భారత్ కీలక సూచన చేసింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధంలో అణ్వాయుధాల ఉపయోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య ఎలాంటిదైనా దౌత్యమార్గాల ద్వా
మంగళవారం బీజాపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘బ్రిటన్ అత్యున్నత పదవిని రిషి సునాక్ అధిరోహించారు. హిజాబ్ ధరించిన యువతి భారత దేశానికి ప్రధానమంత్రి అవుతుంది’’ అని అన్నారు. కాగా, ఓవైసీ వ్యాఖ్యలకు బుధవారం బీజేపీ కౌంటర్ అటాక్ చే�
పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండటం, రుణాలు, వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు లక్షల డాలర్లు చెల్లింపులతో అల్లాడుతున్న తరుణంలో షెహనాజ్ చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన కొద్ది రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న మదర్సాలను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. 7,500 కంటే ఎక్కువ గుర్తింపు లేని మదర్సాలు పేద పిల్లలకు విద్య అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రభుత్వేతర మ
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి పేరు వరుణ్ (35) అని, అతడి తండ్రి డైరీ వ్యాపారం చేస్తాడని పేర్కొన్నాడు. ఇకపోతే.. మంగళవారం రాత్రం ఒక షాప్ వద్ద వరుణ్ తన కారును పార్క్ చేశాడు. అయితే పక్కనే ఉన్న కార్ డోర్లు తెరుచుకోలేనంత �
గాయపడ్డ మంజు జైన్, దల్మీత్ సింగ్, శుభం జైన్, అంకుర్ జైన్ అనే నలుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, కాల్పులు జరిపిన నిందితుడి పేరు అరవింద్ కుమార్ (41). ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతడిపై సెక్షన్ 323/307, 25/27 ల కింద కే�
చింతన్ శివిర్లో ఆరు సెషన్లలో వివిధ అంశాలపై చర్చిస్తారు. తొలిరోజు హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఫైర్ ప్రొటెక్షన్, శత్రు ఆస్తులు తదితర అంశాలపై చర్చిస్తారు. మరుసటి రోజు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ ట్రాఫికింగ్, మహిళల భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి �
పిడియాక్ట్ ఎత్తివేయాలంటూ రాజసింగ్ చేసిన విజ్ఞప్తిని పీడీ యాక్ట్ అడ్వైసరీ కమిటీ తిరస్కరించింది. హైదరాబాద్ పోలీసుల వాదనతో అడ్వైజరీ కమిటీ ఏకీభవించింది. రాజాసింగ్పై 101కేసులు ఉన్నాయని పోలీసుల వాదిస్తున్నారు. ఇందులో 18 కేసులు కమ్యూనల్కు సంబం�
పోలింగ్కు ముందే తన ఓటమిని దాదాపుగా అంగీకరించిన థరూర్.. ఎన్నిక ఫలితాలు రాగానే ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికకు ముందు జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు రావాలని, అందుకు తనను ఎన్నుకోవాలని థరూర్ చెప్పారు. పరోక్షంగ
శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 7:00 నుండి 7:45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. సాయంత్రం 5:11 నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ�
రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్లో పూణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ విడాకులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అప్పీలులో భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని, ఆ�
‘‘బ్రిటన్కు మొదటి భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశం అంతా దీన్ని గొప్పగా భావిస్తున్నారు. మైనారిటీ ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా బ్రిటన్ అంగీకరించింది. అయితే మనం ఇప్పటికీ మైనారిటీలను గౌరవిం
బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనా రిషి సునాక్.. రవి అస్తమించని రాజ్యంలో తొలి హిందూ ప్రధానమంత్రిగా రికార్డ్ సృష్టించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేతిలో ఓడినప్పటికీ.. కేవలం 45 రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం �
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను. మన తరం, మన పిల్లలు, వారి పిల్లలపై భారం పడే విధంగా అప్పులు పెరిగిపోయాయి. వాటి నుంచి మన పిల్లల్ని, వారి పిల్లల్ని రక్షించాలి. నేను నడిపి�
వాస్తవానికి హజి స్నానం చేయకపోవడానికి కారణం.. తాను అనారోగ్యానికి గురవుతాననే భయమట. నీళ్లంటే కూడా అతడికి చాలా భయమట. ఒక సందర్భంలో అతడిని ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెప్పినట్లు ఇరాన్ మీడియా సంస్థ ఒకటి తాజాగా వెల్లడించింది. అయితే కొద్ది నెలల క్రిత
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆమె స్పందిస్తూ ‘‘పుతిన్పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోంది. అందరూ ఉక్రెయిన్కు మద్దతునీయాలి. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలి’’ అని అన్నారు. ప్రధానిగా చివరి ప్రసంగం చేశాక కింగ్ చ�
పినరయి విజయన్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లును నియమించింది. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వీసీలను నియమించే అధికారం లేదని గవర్నర్ పేర్కొన్నారు. �