Home » Author »tony bekkal
నేను మిస్త్రీని నిందించడం లేదు. అయితే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. 22 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరగలేదు. మల్లికార్జున ఖర్గేకు మద్దతివ్వడానికి అనేక మంది పీసీసీ అధ్యక్షులు, నేతలు వచ్చారు. నా అభ్యర్థిత్వం విషయంలో అలా జరగడం లేదు. నేను వెళ్లినపుడు ఎవరూ అంద�
జూలైలో కూడా దాదాపుగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. మహ్మద్ బావా అనే వ్యక్తి బ్యాంకు లోన్ చెల్లించలేక తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. 45 లక్షల రూపాయల అప్పు చేసి ఎనిమిది నెలల క్రితమే కట్టిన ఇంటిని కేవలం 40 లక్షల రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది. జూలై
ఓటింగ్కు దూరంగా ఉండడంపై ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందిస్తూ ‘‘దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి స్థాపనకు వేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇరు దేశాలు దాడులను విరమించి, యుద్ధ పరిస్థితులను ముగించుకునేందుకు వీలైనంత త్వరగా శాంత�
రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వేలాది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మహిళలపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, తుపాకులు పేల్చుతూ చెల్లచెదురు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
ఒక వ్యక్తి తల్లికి ఆరోగ్యం బాగా లేదని సమాచారం అందుకున్న కమల్ సింగ్ అనే వ్యక్తి.. 2021 జూలై 7న సదరు వ్యక్తికి 201 రూపాయలు ఫోన్ పే ద్వారా విరాళం పంపాడు. ‘నా తరపు నుంచి చిన్న సాయం.. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ డబ్బులు పంపిన అనంతరం మెసేజ్ చే�
ఈ విషయమై ఉద్ధవ్ థాకరే వర్గం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘వారి మధ్య చాలా గొప్ప కమ్యూనికేషన్ ఉంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ పేజీలో మేము సూచించిన గుర్తులు, పేర్లను కూడా షిండే వర్గానికి అందుబాటులో పెట్టారు. వారికి ఆన్లైన్ అప్�
మొమిన్పూర్ హింసకు సంబంధించి ఆ లేఖలో బీజేపీ మూడు డిమాండ్లు ఉంచింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే మోహరించాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్టు సువేందు అధికారి పేర్కొన్నారు. మారణహోమానికి �
ఇంటికో బైక్ ఇస్తారట. అలాగే ఆ బైకులు నడవాలంటే పెట్రోల్ కావాలి. ఈరోజుల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. కేవలం 20 రూపాయలకే పెట్రోల్ ఇస్తానని అంటున్నారు. అంతే కాదండోయ్.. గ్రామంలో జీఎస్టీ వసూళ్లు కూడా ఉండవని చెబుతున్నారు. ఇక మహిళలకు ఉచిత మే
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని పేరు ఖరారు చేయగా.. ఉద్ధవ్ థాకరే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) పేరును కేటాయించింది. అయితే గుర్తుల కేటాయింపు మాత్రం ఇంకా జరగలేదు. అలాగే ఉద్ధవ్ వర్గం అడిగిన త్రిశూల్, �
వచ్చే లోక్సభ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అక్రమాలకు పాల్పడేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడబోదని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. తమిళ ప్రజలు రాజకీయాలను, ఆధ్యాత్మికతను వేర్వేరుగా భావిస్తుండటం వల్లే బీజేపీ మత రాజక�
రాష్ట్ర అభివృద్దికి పైసా ఇవ్వని వారు, పార్టీ మారిన వ్యక్తికి మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అంటేనే రాజకీయ నేతల్ని అంగట్లో పెట్టి వ్యాపారం చేసే పార్టీయని, ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీల నేతల్ని కొంటూ బీజేపీ ప్రభు�
కార్మిక ఆర్థిక శాస్త్రానికి అనుభావిక సహకారంపై పరిశోధన చేసిన డేవిడ్ కార్డ్కు సగం బహుమతి ఇవ్వగా, మిగతా సగాన్ని జోషువా డి.అంగ్రిస్ట్, గుడియో డబ్ల్యూ. ఇంబెన్స్లకు సంయుక్తంగా అందజేశారు. కాగా, నోబెల్ శాంతి బహుమతిని బెలారస్, రష్యా, ఉక్రెయిన్కు �
కొంత కాలంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశ వ్యాప్తంగా విపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతోనూ చర్చలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇప్పటికే యూపీఏ అనే కూటమి ఉంది. ఇక రాష్ట్రంలో నితీష్, తే�
అర్బన్ నక్సల్స్ కొత్త ముఖాలతో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఒకప్పటిలా కాకుండా పూర్తిగా వేరే వేషంలో ఉన్నారు. ముఖ్యంగా యువతకు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గెహ్లాట్ను ముఖ్యమంత్రి చేశారని, అయితే ఆయన మాత్రం ఆ ప్రజల మాటలను అస్సలు వినడం లేదని రాజే విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయడంలో అబద్ధాలు చెప్పడంలో గెహ్లాట్ చాలా నిష్ణాతుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్
1956లో ఇదే రోజున డాక్టర్ అంబేద్కర్.. హిందూ మతాన్ని వదిలేసి మౌద్ధాన్ని స్వీకరించారు. దానిని అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు ధమ్మ చక్ర పరివర్తన్ దినంగా జరుపుకుంటారు. దీని గుర్తుగా కొంత మంది జన సమూహం బౌద్ధం తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్ర�
గుజరాత్లో రాళ్లు రువ్వారని ముస్లిం యువకుల్ని బహిరంగంగా కట్టేసి కొట్టారు. అసలు పోలీసులు చేసే డ్యూటీయేనా ఇది? ఇదేనా మన వ్యవహార శైలి? లౌకిక దేశంలో ముస్లింలకు కనీస ప్రాధాన్యం లేదు? ముస్లింలు మనుషులు కాదా? ప్రధానమంత్రి గుజరాత్ వ్యక్తి. ఈ ఘటనపై ఆ�
భారత దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. ఆండ్రాయిడ్ ఆధారిత క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్లు ఇంటర్నెట్లో వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ట్రోజన్స్ కూడా ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి ట్రోజన్లు చట్టపరమైనవ�
ఈ ఎన్నికలో గాంధీ కుటుంబం తటస్థంగా, నిష్పాక్షికంగా ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమానార్హం. ఎందుకంటే, మల్లికార్జున ఖర్గేని గాంధీ కుటుంబమే ముందుకు తీసుకు వచ్చిందనే బహిరంగ రహస్యం ఆయనకి తెలియంది కాదు. ఇకపోతే, ఎప్పటిలాగే తాను మార్పును కోరుకుంటున్నా
స్వాతంత్ర్యోద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమిటని ఓ విలేకరి అడిగినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆ కాలంలో బీజేపీ లేదని, స్వాతంత్ర్యోద్యమంలో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆరెస్సెస్ బ్రిటిష్వారికి సహాయపడిందని, దామ�