Home » Author »tony bekkal
ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ బెయిల్ మంజూరు చేసింది. 2019 డిసెంబర్లో గయాలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, అసంసోల్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వి�
అశోక్ గెహ్లాటే మా అభ్యర్థిగా ఉంటే బాగుండని ఇప్పటికీ అనిపిస్తుంది. గెహ్లాట్ పోటీ చేస్తే దాన్ని మేమంతా చాలా గౌరవంగా తీసుకునేవాళ్లం. కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా విధేయుడిగా ఉన్నారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరం. మేమంత�
సోనియా గాంధీతో మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే ఆమె ప్రశాంతంగా విన్నారు. జైపూర్, రాజస్తాన్ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడాము. నాకున్న సెంటిమెంట్ల గురించి ఆమెతో చెప్పాను. అలాగే రాష్ట్రంలోని పరిస్థితపై నా ఫీడ్ బ్యాక్ ఇచ్చాను. వాస్తవానికి వచ్చే ఎ�
గాంధీ కుటుంబానికి ఆయన విశ్వనీయతను గుర్తించి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది గాంధీ కుటుంబం. నిజానికి ఈ పదవికి ఎన్నిక పెట్టినప్పటికీ గాంధీ కుటుంబం చేత బలపర్చిన గెహ్లాట్ గెలుపు సునాయమేననే విషయం వేరే చెప్పనక్కర్లేద�
తాజా బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేసిన కాఫీర్ అంటూ ఆమె, ఆమె కుటుంబాన్ని సజీవంగా దహనం చేస్తామని పోస్టర్లలో బెదిరించారు. రూబీ రెండేళ్ల క్రితం కూడా గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నరోరా ఘాట్ వద�
ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి 500 రూపాయలు పంపించాడు మిశ్రా.
నిన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ లూయిస్ వియుట్టన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన తాజా జాబితాలో వీరి సందప వరుసగా లూయిస్ వియుట్టన్-1
1938లో పురావస్తు శాస్త్రవేత్త ఎన్.పీ.చక్రవర్తి చివరి సారిగా ఇక్కడ పరిశోధనలు చేశారు. ఇక, తాజాగా బయటపడ్డ కట్టడాల గురించి పురావస్తు శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంధావ్గఢ్కు కొంత దూరంలో ఉన్న కౌశమి, మధుర, పావట, వేజబరడ, సపటనాయిరికా �
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే పోటీ గారుగా శశి థరూర్ ఉన్నారు. ఇక నాలుగైదు రోజుల క్రితం తాను కూడా పోటీకి సిద్ధమని ప్రకటించిన దిగ్విజయ్.. మధ్యలో ఒకసారి పోటీ చేయనని, మళ్లీ గురువారం ఎట్టకేలకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం
రాజస్తాన్ ముఖ్యమంత్రిని కూడా మారుస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాజస్తాన్ సీఎంగా గెహ్లాట్నే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘‘అది నేను నిర్ణయించలేను. కాంగ్రె�
* మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటే కూటమిలో చేరతాం * మాయావతికి ఉన్నంత గుర్తింపు విపక్ష నేతల్లో ఎవరికీ లేదు: బీఎస్పీ
ఇక భారత కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సైతం ఒక స్థానాన్ని దిగజార్చుకున్నారు. ఇంతకు ముందు 10వ స్థానంలో ఉన్న ఆయన తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ముఖేశ్ సంపద 82.4 బిలియన్ డాలర్లు. ఇకపోతే ఆగస్టు 30న
చైనాలో మావో జెడాంగ్ అనంతరం అత్యంత బలమైన నేతగా ఎదిగిన జిన్పింగ్.. ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇద్దరు మంత్రులకు ఈ మధ్యే ఉరిశిక్ష విధించారు. నలుగురు అధికార�
రాజస్తాన్ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ సహా ట్రబుల్ షూటర్ ఏకే ఆంటోనిలను అధిష్టానం పంపిస్తోంది. ముందుగా అనుకున్నట్టే పైలట్కు రాజస్తాన్ సీఎం పదవిని కట్టబెట్టి పార్టీ అధ్యక్ష పదవికి మరొక వ్యక్తిని చూడ�
సర్కిల్ కిందకు 150 మంది వరకు చేర్చుకోవచ్చు. సర్కిల్ నుంచి కొందరిని యూజర్ తొలగించుకోవచ్చు. మరి కొందరిని కలుపుకోవచ్చు. తొలగించినట్టు సదరు వ్యక్తికి కూడా తెలియదు. తీసేసినట్టు నోటిఫికేషన్ వంటిది ఏదీ కూడా వెళ్ళదు. సర్కిల్కు పంపిన ట్వీట్లు గ�
రాష్ట్రంలో ఎలాగైనా అధికార పగ్గాలను జేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే సన్నాహాల్లో ఉంది. కనీసం 150 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇలా ముందస్తుగానే అభ్యర్థుల �
తనకు విడాకులు కావాలని రూపాలి డిమాండ్ చేస్తుండడంతో ఈ విషయమై చర్చించడానికి సెప్టెంబర్ 26 (సోమవారం)న వీరు కలుసుకున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి బుర్ఖా విషయమై గొడవ మొదలైంది. బుర్ఖా ధరించాల్సిందేనంటూ ఇక్బాల్ ఒత్తిడి చేశాడు. అయితే అంద�
పార్టీని విలీనం చేస్తే తప్పితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కష్టమని ఉద్ధవ్ వర్గం అంటోంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. షిండే వర్గం ఏదైనా పార్టీలో విలీనం కాకపోతే.. అనర్హతకు అర్హులవుతారని వారు వాదిస్తున్నారు. ఉద్ధవ్ వేసిన పిటిషన్�
బాలుడి తల్లి శోభమ్మ మాట్లాడుతూ "దేవుడు మమ్మల్ని ఇష్టపడకపోతే, మేము ఆయనను ప్రార్థించము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ప్రార్ధనలు చేస్తాం. మనం అంటే నచ్చని, మన ప్రార్థనలను తీసుకోని దేవుడిని ఆరాధించడం దేనికి? ఇతర వ్యక్తుల్లాగే నేను కూడా ఈ దేవుళ్
ప్రాడక్టర్ ఆర్డర్ చేసేటప్పుడే పూర్తి పేమెంట్ చేశానని చేతన్ కుమార్ తెలిపాడు. కాగా, ఈ డెలివరీని తెరుస్తుండగా వీడియో తీశారు. ఆన్లైన్ మోసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయమై తమకు ఇంకా ఎలాంటి �