Home » Author »tony bekkal
పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో రేపు విచారణకు వచ్చే కేసులేంటని అడిగారు. నేను డీల్ చేస్తున్న ఒకే ఒక్క కేసు గురించి ఆయనకు చెప్పాను. అయితే ఇతర అధికారులు విచారిస్తున్న కేసులు సదరు అధికారుల ద్వారా ఆయన దృష్టికి వచ్చాయి. అంతే.. ఇక నాపై మాటల దాడికి దిగా�
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ధ్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్ ఇస్తున్నారు. ‘గోలి మారో’ అంటూ విధ్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్�
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి పంజాబ్ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. ఇక కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ కేరళ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. వినోద్ తాడ్వేకు బిహార్, ఓం మాథుర్కు ఛత్తీస్గఢ్, బిహార్ మాజీ మంత్రి �
నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ అబు సోహెల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. స్వతంత్ర, విశ్వసనీయమైన, నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించాలని అందులో కోరారు. కాగా, నుపుర్ శర్మపై గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ హైక�
కొద్ది రోజుల క్రితం నితీశ్ మాట్లాడుతూ విపక్షాలు అంతా ఏకమైతే బీజేపీకి కేవలం 50 స్థానాలు మాత్రమే వస్తాయని అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి 1984 నాటి పరిస్థికి బీజేపీ వెళ్తుందని కూడా అన్నారు. బీజేపీ ఏర్పడ్డ అనంతరం పోటికి దిగిన మొట్టమొదటి ఎన్నికలు అయ�
‘‘దేశ యువత ఉత్సాహంతో ఉత్తేజంతో ఉండాలి. యువతే దేశానికి అసలైన సంపద. యువత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. అమెరికా, రష్యా, బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చాలా ఉంది’’ అని అన్నారు. ఇక ప్రజాస్వామ్య విషయమై ఆయన మాట్లాడుత�
ఈ కేసులో గత నెలలోనే కేంద్రం ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 11 మంది నిందితుల రిలీజ్ గురించి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఈ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 15 రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నింది�
ఐసీపీ సెక్షన్ 375 (అత్యాచారం/రేప్) కింద వైవాహిక అత్యాచారం మినహాయింపుపై రాజ్యాంగబద్ధతను పిటిషన్లు సవాల్ చేశారు. వివాహిత తన భర్త చేతిలో అత్యాచారానికి గురైతే ఇది వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతుందని పిటిషనర్లు వాదించారు. అయితే సెక్షన్ 375లో మినహా�
పొల్యూషన్కు ఏమాత్రం ప్రతికూలం కాని ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని పోలీసులు చలానా వేశారు. వీళ్లేలా పోలీసు ఉద్యోగం పొందారని విమర్శిస్తే వస్తే రావచ్చు గాక.. కానీ పెట్రోల్ బండి అయినా, ఎలక్ట్రిక్ బండి అయినా ఒకేలా వ్యవహరిస్తా
కాంగ్రెస్ పార్టీ హయాంలో తాము దోపిడీకి గురవుతున్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని, అల్లర్లకు గురవుతున్నామని ముస్లిం సమాజం నుంచి అనేక ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు బీజేపీ సంకుచిత రాజకీయాలు చేస్తూ వారిని అణచివేస్తూ భయభ్రాంతులకు గురి చేస�
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరమే నిర్వహించిన సమావేశంలో ఆజాద్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తెచ్చేందుకు పోరాడతానని అన్నారు. ఇక తొందరలోనే తాను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రక�
‘‘బీజేపీలేని రాజకీయాలు కావాలని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కుటుంబం, వంశపారపర్యం లేని రాజకీయాలు కావాలని మేము మాట్లాడుతున్నాం. రెండింటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కేసీఆర్ కుమారుడు, కుమార్తె ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒక్క త
సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని యడియూరప్ప ప్రకటిస్తూనే ఉన్నారు. ఇందుకు అధిష్టానం వరుసగా బ్రేక్లు వేస్తూనే వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేంద�
బ్రిటన్ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 (96 సంవత్సరాలు) గురువారం స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాజిల్లో కన్నుమూశారు. బ్రిటన్కు ఆమె ఏకంగా 70ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. క్విన్ ఎలిజబెత్-2 పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ.
అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు మాత్రమే క�
New Delhi: నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ విస్టా అవెన్యూ సహా ఇతర అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు హర్షదీప్ సింగ్, కిషన్ రెడ్డిలతో కలిస
పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలు పళనిస్వామికి ఘన స్వాగతం పలికారు. కాగా, తొందరలో పార్టీ జనరల్ సెక్రెటరీ పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ఇక పన్నీర్ సెల్వం ఊసరవెళ్లి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ�
మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సుప్రీం ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కులాల వారికి
ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే ముస్లింలు మినహా మిగతావారందరికీ పౌరసత్వం ఇస్తామని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా భారతదేశ పొరుగు ముస్లిం మెజారిటీ దేశాలలోని ముస్ల�
రాజస్తాన్ పర్యటన సందర్భంగా రాజధాని గురువారం జైపూర్ వచ్చారు. ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న ఆమెకు రాజస్తానీ కళాకారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్న వారిని చూసి హసీనా.. తనకు తానుగానే ముందుకు వచ్చి వారితో కలి�