Home » Author »tony bekkal
రైల్వే స్టేషన్ చుట్టూ భారీ స్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్కు సులభంగా చేరుకునేందుకు, రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీటిని నిర్మించబోతున్నారట. ఇక స్టేషన్ సమీప ప్రాంతాన్ని పచ్చదనంతో నింపివ�
Narottam Mishra: బాలీవుడ్ నటి షబానా అజ్మీతో పాటు సినీ రచయిత జావేద్ అఖ్తర్, నటుడు నసీరుద్దీన్ షాలపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి, బీజేపీ నేత నరోత్తం మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారంతా ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్, స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ ఆయన చ�
మా పార్టీలోకి బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువగా వచ్చేవారు ఉన్నారు. కానీ వారిని ఆపుతున్నారు. ఆప్లోకి రావాలనుకుని రాలేకపోతున్న బీజేపీ కార్యకర్తలకు నేను ఒక విషయం చెప్పదల్చుకున్నాను. మీరు బీజేపీలోనే ఉండండి. వాళ్లు ఇచ్చే డబ్బ
ఖాళీ చేయకుండా అక్కడే నివాసం ఉంటున్న కొందరు తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్నామని.. ఇళ్లు, ఉపాధి, కూడు లేకుండా పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేయిస్తున్న ప్రదేశాన్�
బిహార్లో బీజేపీ దోస్దీని విడిచిన అనంతరం.. మణిపూర్లో కూడా ఉన్న పొత్తును తెంచుకుంటున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజుకే జేడీయూకి షాక్ తగిలింది. మణిపూర్లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు బీజేపీలో చేరారు. దీం
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్�
నిత్యానంద రాసిన ఈ లేఖపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి స్పష్టతనిచ్చారు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు, ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైనట్లు ఆయన ధ్రవుపరిచారు. ఈ లేఖను శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింహెకు ఆగస్టులో రాసినట్ల�
ఇందులో 16 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేశారు. అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఇన్ఫర్మేషన్ నవ్నీత్ సెహ్గల్, ఏసీఎస్ హెల్త్ అమిత్ మోహన్ ప్రసాద్లు కూడా ఇందులో ఉన్నారు. సెహ్గల్ మంచి ట్రబుల్ షూటర్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు.
మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరనరుని నాలుగు రోజుల (సెప్టెంబర్ 5) పోలీస్ కస్టడీకి పంపారు. వాస్తవానికి 5 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనికి ముందు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఆ�
ఈ పథకంలో పని చేస్తున్న వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తగ్గిందని పేర్కొన్నారు. 2020-21లో 447 మిలియన్ల మంది ప్రజలు ఈ పథకం కింద పని కోసం అప్లై చేసుకోగా.. 2021-22లో 402 మిలియన్లకు ఆ సంఖ్య తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది మే నెల నుంచి డిమాండ్ స్థిరంగా తగ్గుతోం�
గురువారం ఉదయం గ్రామ ప్రజలు నర్మద కాలువ వెంట నడుస్తుండగా.. ఒడ్డుపై సెల్ఫోన్లు కనిపించాయని, కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేశాలు తేలియాడుతూ కనిపించినట్లు నాకు చెప్పారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాను. ఫైర్ టీం, గజ ఈతగాళ్లకు కూడా విషయం
గురువారం పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జూనియన్ బాలికల జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నితీష్, తేజస్వి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభానికి ముందు ఆ ప్రాంతం పవర్ కట్లో చిక్కుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం అక్కడకు చేరుకునే సరికే ఆ పర
ఇదే సమయంలో గుజరాత్ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం ఒక సూచన చేసింది. తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువ�
20 నిమిషాల క్రితమే తన భార్య తనకు ఫోన్ చేసి దగ్గరికి వచ్చానని, పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పినట్లు.. తీరా చూస్తే ఆమె ఇక లేదనే వార్త తెలిసిందని భర్త వాపోయాడు. ట్రైన్ దిగిన అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడు ఏడుస్తూ పరుగు పరుగున ట్రైన్ దిగి తండ్రికి �
దీనిపై సుప్రీం స్పందిస్తూ ‘‘సంస్కృతం నుంచి పలు భాషలు కొన్ని పదాలు తీసుకున్నాయని మాక్కూడా తెలుసు. అంత మాత్రాన సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలని మేము ఆదేశాలు ఇవ్వలేం. దానికి రాజ్యాంగ సవరణ అవసరం. ఒక్క శాసనశాఖకు మాత్రమే అది సాధ్యం’’ అని సమాధానం ఇచ
లెజెండరీ ఫుట్బాలర్ భైచుంగ్ భూటియాను ఆయన 33-1 తేడాతో ఓడించారు. కాగా, 85 ఏళ్ల చరిత్రలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు ఒక ఆటగాడు అధ్యక్షుడు అవ్వడం ఇదే తొలిసారి. 45 ఏళ్ల కల్యాణ్ చౌబే.. తూర్ప్ బెంగాల్కు గోల్ కీపర్గా ఆడారు. ఇక ఫుట్బాల్ ఇండియా టీంకు �
కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు దీదీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘2003లో ఆర్ఎస్ఎస్ను దేశభక్తులుగా కీర్తించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆమెను దుర్గగా అభివర్ణించింది. ఆర్ఎస్ఎస్ హి�
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ కొనుగోలు అంశంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకసారి ఎడిట్ బటన్ గురించి ప్రస్తావించారు. అయితే ఆ డీల్ కుదరకపోవడంతో ఇక ఆ ప్రస్తావన ఆటకెక్కినట్లైంది. అయితే విచిత్రంగా స్వయంగా ట్విట్టరే ఎడిట్ ప్రస్తావన చేయడం గమనారహ
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. ఈ విశ్వాస పరీక్షలో �
సెక్టార్ 9ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భార్య పూజా మోహర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమిత్, పూజాలకు పెళ్లై పదేళ్లైంది. కాగా, ఆఫీసు పనిలో ఒక నిర్ణయమై ఒక మహిళా సహోద్యోగితో అమిత�