Home » Author »tony bekkal
కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలా
Navika Kumar given protection: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో నుపుర్ శర్మను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ టీవీ డిబేట్లో భాగంగా నుపు�
ఐఫోన్-14 పూర్తిగా ఇండియాలోనే తయారైందట. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ మొట్టమొదటి మోడల్ ఇదే కావడం గమనార్హం. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే.. ఈ మోడల్ ధర చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పూర్తిగా భారత్లో తయారు అవుతుండడం వల్�
ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? విద్య, వైద్యం, విద్యుత్, నిరుద్యోగులకు భృతి లేదంటే ఇతర సౌకర్యాలు ప్రజలకు ఉచితంగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈమాత్రం వారికి అందించకపోతే ఇక ప్రభుత్వం ఎ�
శరద్ పవార్తో పోటీ గురించి ఫడ్నవీస్ను ప్రశ్నించగా.. ‘‘16 నియోజకవర్గాల్లో బారామతి కూడా ఉంది. బారామతిలో మేం మంచి ఓట్లే సాధించాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాం. అందుకోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర మంత్రి న�
విపక్షాలపై ఈ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనపై ఎన్సీపీ, టీఎంసీ ఎందుకు స్పందించలేదని సామ్నా ప్రశ్నించింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయని వ్యవహారంలో మమతాబెనర్జీపై కూడా సామ్నా మొట్టమొదటి సారి విమర్శలు గుప్పించి
క్కడ మరో విశేషం ఏంటంటే.. ఫకిరేశ్వర్ స్వామిజీ మసీదులో హిందూ పూజారి తప్పనిసరిగా పూజ చేస్తారట. ఇక చుట్టు పక్కల గ్రామాల నుంచి మౌల్వీలు ఇక్కడికి వచ్చి పండగ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని గ్రామస్థులు అంటున్నారు. ఈ పండగలో కర్బల్ డాన్స్, యూని�
సుప్రీంకోర్టులో నీకు న్యాయం లభిస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు పడ్డట్టే. సుప్రీంకోర్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న న్యాయవాదిగా నేను ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా ఒక చారిత్రాత్మక తీర్పు వెలువడినా అది తన వాస్తవికతను చేరడం చాలా కష్
మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల
ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటూ నిరసన సందర్భంగా కోలి అన్నారు. అయితే ఈ విషయమై ఎంపీ కోలిని సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ రంజన్ తెలిపారు. ‘‘ఓవర్లోడ్ ట్రక్కుల వ�
మోదీ కేబినెట్లో జేడీయూకి ఒకే ఒక స్థానాన్ని ఇవ్వడం నితీష్కు బాగా కోపం తెప్పించిందట. 2019లో ఏర్పాటైన మోదీ రెండవ ప్రభుత్వ మంత్రివర్గంలో జేడీయూ నుంచి ఒకరే ఉన్నారు. దీనికి ప్రతిగా బిహార్ మంత్రివర్గ విస్తరణలో తన పార్టీ వారిని ఎనిమిది మందిని నిత�
ప్రధాన రాష్ట్రాల్లో ఎగువ సభ ఉండాలని మీరొక నేషనల్ పాలసీని ప్రతిపాదించారు. అలాగే మహిళా బిల్లు, ఇతర సమస్యలపై ఏకాభిప్రాయం గురించి మీరు చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. మీరు వదిలిపెట్టిన ఆ అసంపూర్ణాన్ని ప్రభుత్వం పూర్త�
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్
Vice President election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేక, విపక్షాలు ఎవరూ సంప్రదించక ఓటింగ్కు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ నిర్ణయాన్ని కాదని ఇద్�
కొంత కాలానికి హెన్రీ దంపతులకు ఒక బిడ్డ పుట్టడంతో పూజను పట్టించుకోవడం మానేశారు. పూజ చేత పనులు చేయించుకోవడం, ఆమెను సరిగా చూడకపోవడం చేశారు. పూజకు ఈ పరిణామంతో వాళ్లు తన అసలు తల్లిదండ్రులు కాదనే విషయం తెలిసింది. దీంతో తన గతానికి సంబంధించిన జ్ణాప�
కెనడాలో 10 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2021 మేలో 3 లక్షలుగా ఉన్న ఈ ఖాళీలు ఏడాది గడిచేనాటికి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం గమనార్హం. కెనడాలో ఇప్పటి వరకు ఉన్న జాబ్ వేకెంట్ రేటులో ఇదే అత్యధికం
సీఎస్ఐఆర్ డైరెక్టర్గా అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని అంటున్నారు. ఆమె ఇదే సంస్థలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎలక్ట్రో కెమికల్ సిస్టమ్స్ మీద ఆమెకు 25 ఏళ్ల అనుభవం ఉంది. లిథియం, లిథియం బ్యాటరీలు, సూపర్ కెపాసి�
2020 జూలై నుంచి అమలవుతున్న ఈ గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాలు ఆవు పేడను సేకరిస్తారు. గో మూత్రాన్ని సేకరించడం సైతం ఈ మధ్యే ప్రారంభమైంది. గోమూత్రానికి లీటర్ 4 రూపాయల చొప్పున సేకరిస్తున్నారు. ఇలా సేకరి
చూస్తూ ఉండండి.. పంజాబ్లో తొందర్లోనే 51 లక్షల కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేని రోజు వస్తుంది. వారి బిల్లు సున్నాకు పడిపోతుంది. అలాగే గుజరాత్లో కూడా ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ను ఇస్తాం. ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇ�
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్