Home » Author »vamsi
రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే ధనిక పార్టీగా నిలిచింది.
ఈ ఏడాది చివరినాటికి భారత్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది.
రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు రోజూ నమోదవుతుండగా.. శుక్రవారం(28 జనవరి 2021) కూడా 2లక్షల 51వేల 209 కొత్త కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఈ సమయంలోనే యూపీలో విద్యా సంస్థలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.
మేము ఏ పార్టీలతో కలిసేది లేదని, కేసీఆర్ యూపీలో ప్రచారం చేయడం అనేది పెద్ద జోక్ అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను మరోసారి చుట్టేస్తుండగా.. పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తొన్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు.
పసిడి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గిపోయాయి. అయితే, చాలా నగరాల్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 50వేలకు దగ్గరగా ఉంది.
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రపంచంలోని సమాచార సాంకేతిక రంగానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్లలో రెండవ అత్యంత విలువైన బ్రాండ్గా అవతరించింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారగా రోడ్డెక్కారు.
మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర విషయం వెల్లడించారు.
వన్డే, టెస్ట్ సిరీస్లలో ఓటమి తర్వాత.. ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్పై సిరీస్ ఆడబోతుంది.
ఈ ఏడాది ఆరంభంలోనే దూకుడు మీదున్న టీమిండియాకు దక్షిణాఫ్రికా టూర్లో చేదు అనుభవం ఎదురైంది.
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్లో మొదటి స్థానంలో నిలిచాడు
ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పెంపు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అభినందనీయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.
యూట్యూబ్లో పాపులర్ అయ్యి.. తర్వాత సినిమా రంగంలో కమెడీయన్గా రాణిస్తూ.. బిగ్ బాస్తో క్రేజ్ తెచ్చుకున్న నటుడు మహేష్ విట్టా
రిపబ్లిక్ డే సందర్భంగా, జమ్మూ కాశ్మీర్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్రం.
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.