Home » Author »vamsi
డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు పోలీసులు.
దేశంలో మూడో వేవ్ కరోనా కేసులు సాగుతోండగా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.
హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
ఫిబ్రవరిలో భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్, టీ20 సిరీస్ జరగబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.
తెలుగు సినిమా స్థాయి బాహుబలి ముందు.. తర్వాత.. అని చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత మన సినిమాల క్రేజ్ బాలీవుడ్లో బాగా పెరిగిపోయింది.
సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా బాలీవు బామ కాజోల్ కరోనా బారిన పడ్డారు.
సంక్రాంతికి రావాల్సిన ఎఫ్3 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్(LLC) ఫైనల్ మ్యాచ్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.
దేశమంతా ఇవాళ(30 జనవరి 2022) జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతిని నిర్వహిస్తోంది.
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా నగరాల్లోని రోడ్లపై అడుగుమేర మంచు పేరుకుపోయింది.
బడ్జెట్ సెషన్కు ముందు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడిలో, పెగాసస్ వ్యవహారంపై దూమారం రేగుతోంది.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తున్న అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది.
ప్రయాగ్రాజ్లో యువజన మ్యానిఫెస్టోను విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
సీనియర్ నటులు, దివంగత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి(81) కన్నుమూశారు.
కృష్ణా జిల్లా గుడివాడలో కొత్తగా ఏర్పడిన విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.
గుడివాడ క్యాసినో అంశంపై టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేస్తుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
డ్రగ్స్ కేసులో డొంక కదులుతోంది. టోనీతో సంబంధాలు ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేయబూనిన సమ్మెను..
హర్యానా రాష్ట్రంలో కోవిడ్-19కి సంబంధించిన కొన్ని పరిమితులను సడలించింది అక్కడి ప్రభుత్వం.