Home » Author »vamsi
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిషన్ స్థాయిలోకి వచ్చేయగా ఈ సమయంలోనే మహారాష్ట్రలో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంది అక్కడి ప్రభుత్వం.
ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు.
గతేడాది 2021లో క్రిప్టోకరెన్సీలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. 2022లో కూడా క్రిప్టోకరెన్సీలో గట్టిగా పెట్టుబడులు ఉండొచ్చని ఊహించారు.
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 విస్తరిస్తోంది. కరోనా మూడో వేవ్ ప్రస్తుతం విపరీతంగా సాగుతోంది.
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్, ఇంగ్లండ్కు చెందిన టామీ బ్యూమాంట్లకు 2021కి గాను ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డులను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.
పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప బాలీవుడ్లో క్రేజీ సినిమాగా మారిపోయింది.
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి రేటును తెలిపే 'ఆర్-విలువ' జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య 1.57కి తగ్గింది.
ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడుకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన తెలుగుతేజం పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది.
దేశంలో కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్రాంతి సంప్రదాయం ముసుగులో గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో, క్యాసినో, గేమ్స్, అర్ధనగ్న నృత్యాలు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ భారతదేశంలో నిర్వహించబడుతుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)లోని అగ్ర వర్గాలు ధృవీకరించాయి.
కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో రాజకీయం ఇప్పుడు ఇరువర్గాలు కేసులు పెట్టుకునేవరకు వెళ్లింది.
గుడివాడలో క్యాసినో ఆడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపధ్యంలో మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ స్టార్ట్ అయ్యింది. "రిలయన్స్ డిజిటల్" పేరుతో ఆన్లైన్, ఆఫ్లైన్లో డిజిటల్ ఇండియా సేల్ మొదలైంది.
ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ఢిల్లీ, ముంబైలలో కేసులు తగ్గడం ప్రారంభించాయి.
సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు.
భారత్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్సైట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక రెండో వన్డే పార్ల్లోని బోలాండ్ పార్క్ వేదికగా జరుగుతోంది.