Home » Author »vamsi
కరోనా మహమ్మారి మరోసారి తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా కరోనా ముగిసింది అని అనుకునే సమయంలో ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.
ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కారును ధ్వంసం చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ నాయకులు బుద్దా వెంకన్న.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్.. అధికార బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? లేక సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ సీఎం పీఠం ఎక్కుతారా?
వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉద్యోగులు.. ఐక్య కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.
రిలయన్స్ జియో తన 4G మొబైల్ నెట్వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారిపల్లిలో ప్రారంభించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమీపిస్తుంది. ఈ క్రమంలో రాజకీయం రసవత్తరం మారుతోంది.
ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ, అనేక కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను స్టార్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్షా గైక్వాడ్.
దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్కు నోటీసులు ఇచ్చి పంపేశారు పోలీసులు.
తెలంగాణలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తెలుగు అకాడమీ కేసు(Telugu academy Case) తరహాలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
దర్శకరత్న దాసరి నారాయణరావు మన మధ్య లేకపోయినా తరచుగా ఆయన కుమారులు పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్సైకిల్ నేడు విడుదల కానుంది.
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
దేశంలో కరోనా విలయతాండవం రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2లక్షల 71వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid Cases Comes down in Delhi from 2-3 Days
దేశంలో, ప్రపంచంలోనూ మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
వెస్టిండీస్లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభమైన అండర్-19 ప్రపంచకప్లో భవిష్యత్ స్టార్లు పోటాపోటీగా ఆడుతున్నారు.