Home » Author »vamsi
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు.
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు నేటితో పూర్తి కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు ఇంటికి సీఐడీ అధికారులు చేరుకున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవాళ(12 జనవరి 2022) పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నిలకడగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
బీహార్ రాజధాని పాట్నా నగరంలోని చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 బ్యాచ్కి చెందిన 25ఏళ్ల ప్రీతి శర్మ అనే మహిళా ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
దేశ రాజకీయాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ వచ్చింది. తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు గడ్కరీ ట్వీట్ చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అమలు చేస్తూ వచ్చిన కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
కరోనా మరోసారి విపరీతంగా విస్తరిస్తోంది. సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపు పరిటాల కుటుంబానికి చాలా కీలకం.
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
"హైరిస్క్" కేటగిరీలో ఉంటే తప్ప, ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షించుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం.
కరోనా సోకిన రోగులలో ఐదు నుంచి పది శాతం మంది మాత్రమే ఆసుపత్రులలో చేరాల్సి వస్తుందని కేంద్రం వెల్లడించింది.
ఒక 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు అమెరికా డాక్టర్లు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపించవచ్చని భావిస్తున్నారు డాక్టర్లు.
బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
కొత్త సంవత్సరంలో ఎయిర్ కండిషనర్లు(AC), రిఫ్రిజిరేటర్(Fridge), వాషింగ్ మిషన్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభించడం స్టార్ట్ చేసింది.