Home » Author »vamsi
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు.
వెస్టిండీస్లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచకప్లో భవిష్యత్ స్టార్లకు మెరుపులు మెరిపించే అవకాశం ఉంది.
ప్రముఖ జర్నలిస్ట్ ప్రస్తుతం NDTVలో పనిచేస్తున్న కమల్ ఖాన్ గుండెపోటుతో మరణించారు.
నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెంలేని తల మిస్టరీని ఛేదించారు పోలీసులు.
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేత దారుణ హత్య తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
దేశంలో ఓవైపు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మాఘమేళా నిర్వహించబడుతోంది.
సినిమాల్లో దొంగలను ఛేజ్ చేసి పోలీసులు పట్టుకోవడం చూస్తూనే ఉంటాం..
మన సౌర వ్యవస్థలో వివిధ రకాల గ్రహాలు ఉన్నాయి. విశ్వంలో మరో సౌర వ్యవస్థ కూడా ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బికనీర్- గౌహతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరుకుంది.
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైళ్లు, ప్లాట్ఫారమ్లపై మాస్క్లు ధరించని ప్రయాణీకులకు సెంట్రల్ రైల్వే భారీగా జరిమానాలను విధిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ మధ్య పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.
మరికాసేపట్లో సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి సమావేశం.. నాగార్జున స్పందన!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ పార్టీ సమాజ్వాదీలో చేరిత తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి.
అండర్-19 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది తస్నిమ్ మీర్.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి వేగం అదుపు లేకుండా పోతుంది. దీనితో పాటు, కరోనా ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అతి సమీపంలో ఉండే సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ కన్నుమూశారు
కరోనావైరస్ గాలిలో 20 నిమిషాలు ఉంటే, సోకే సామర్థ్యాన్ని 90శాతం కోల్పోతుందని ఓ పరిశోధన వెల్లడించింది.
తెలుగు చిత్రపరిశ్రమలో గతకొంతకాలంగా ఏపీలో టిక్కెట్ల విషయం వివాదం అవుతూ ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.