Home » Author »veegam team
చిత్తూరు జిల్లాలో వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మఒడి సొమ్ము కాజేశాడు. వి.కోట మండలం నడిపేపల్లిలో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వాలంటీర్.. మీరాజ్ అనే మహిళకు
ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు
రిపబ్లిక్ డే రోజున ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఓ ఘటనలో అత్యాచారం చేశాక హత్య
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలను తప్పుదారి
గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. భారత దేశం గ
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం(జనవరి 26,2020) 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మండలిలో నిబంధనలకు
మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని వ
కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 41కి చేరింది. హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్
1950 జనవరి 26. భారత దేశ చరిత్రలో ముఖ్యమైన రోజు. జనవరి 26న మన దేశం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏటా జనవరి 26న
హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ గ్రౌండ్స్లో ఈ సభను
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం(జనవరి 25,2020) అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.&nbs
ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్వార్ గ్రామానికి చెందిన మీదింటి లక్ష్మి అధిరోహించింది. 2020, జనవరి 17న హైదరాబాద్ నుంచి బయలుదేరిన లక్ష్మి కిలిమంజారో పర్వతాన్ని గురు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. పట్టణ ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందనే అంచనాతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి మరో సారి పరాభవమే ఎదురైంది.
ఏపీలోని గ్రామ సచివాలయంలోనే 536 రకాల సేవలు అందనున్నాయి. రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.
71 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని కాథలిక్ చర్చి పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్చ్ బిషప్లతో కలిసి ఆందోళనలో పాల్గొంటుందని, ఆదివారం సామూహికంగా రాజ్యాంగం ఉపోద్ఘాతం చదవాలని విశ్వాసులను కోరారు.
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వంద శాతం తప్పని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడతామని చెప్పారు.
జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ అధినేత ఖరీ యాసిర్ హతమయ్యారు. త్రాల్ లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.