Home » Author »veegam team
యూపీ సీఎం యోగీఆదిత్యానాథ్ కాన్వాయ్కు గోవులు, ఇతర జంతువులు అడ్డురాకుండా ఇంజనీర్లు చూసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు..ఆ తొమ్మిదిమంది ఇంజినీర్లకు పశువుల్ని కట్టేయటానికి తాళ్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు ఉత్తరప్రదేశ్లో కలకలం రేపుతున
భూమి మీద నూకలు మిగిలే ఉండాలి కానీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా సురక్షితంగా బయటపడొచ్చు అంటారు. ప్రముఖ రేసర్ వరల్డ్ చాంపియన్ Ott Tanak విషయంలోనూ ఇదే జరిగింది. ఘోర ప్రమాదం జరిగినా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల�
మహారాష్ట్రలోని నాగ్పూర్లో గత వారం 19 ఏళ్ల యువతిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో దారుణమైన వాస్తవాలను పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని ఇనుప రాడ్ తో దారుణంగా హింసించాడనీ..ఆమె ప్రయివేటు అవయవాల్లో ఇనుప రాడ్ తో దారుణంగా హింసించారని తెల�
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. విశాను
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్త�
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఏపీ శాసన మండలి రద్దు..సంచలనం కలిగిస్తోంది. ఈ అంశంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఎవరి తోచిన అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు..ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటల్లోనే తెలుసుకుందాం. సాధారణంగా శాసన మండలిని రాజ్�
సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్ గా జయబాబు, వైస్ ఛైర్ పర్సన్ గా శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు.
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత లాలా లజపత్ రాయ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. లాలా లజపత్ రాయ్ దేశానికి చేసిన సేవలు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.భరతమాత సాహస పు�
కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చైనాలో 106 చేరిన మృతుల సంఖ్యకు చేరింది. 3 వేల మందికి కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చైనాలో పాఠశాలలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. చైనా వుహాన్ నగర�
కేంద్ర వైద్య బృందం నేడు హైదరాబాద్ కు రానుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆస్పత్రులను కేంద్ర బృందం పరిశీలించనుంది.
పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో అందంగా అలకరించిన ఓ పెళ్లి పందిట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి పందింట్లో ఓ హిందూ యువతి పెళ్లి జరుగుతోంది. హఠాత్తుగా కొందరు దుండగులు వచ్చారు. ఆ పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. తరువాత జరిగిన ప
హైదరాబాద్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా టెక్నికల్, నాన్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుల�
ఢిల్లీలో మూడు కరోనా వైరస్ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ షాన్ ఏ షహర్..నగరం శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా అలకరించబడింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం మంగళవారం (జనవరి 28,2020) ప్రారంభ�
పెళ్లి కుమార్తెలను అందంగా అలంకరించకపోతే టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అదేంటీ టీచర్లకు పెళ్లి కుమార్తెల డెకరేషన్ కు సంబంధమేంటో చూద్దాం. యూపీలోని సిద్దార్థనగర్కు చెందిన మహిళా టీచర్లకు ప�
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఆమోదం... రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది.