Home » Author »veegam team
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదుకానప్పటికీ, ముందస్తు చర్యలు ప్రారంభించింది.
ఢిల్లీలో వాతావరణం మారింది. కాలుష్యం, పొగమంచుతోపాటు వర్షపు జల్లులు కురిశాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాచిగూడ-గుంటూరు ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించారు. 2020, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్.సీతారామ ప్రసాద్ తెలిపారు. కాచిగూడ-గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు క�
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కారు స్పీడుకు విపక్షాలు బేజారయ్యాయి. అధికార పార్టీ సంధించిన ఎక్స్ అఫీషియో అస్త్రానికి కకావికలమయ్యాయి.
శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. అవసరమైతే మండలి రద్దు అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.
కొంత ఆవేశం.. మరికొంత అహం... ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ
తండ్రి ఆశయాలు నెరవేరుస్తా.. ఆయన బాటలోనే నడుస్తా.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆయన కీర్తిని నిలబెడతా అన్నారు. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం తండ్రిని కాకుండా
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంపై చంద్రబాబు స్పందించారు. మండలి రద్దుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. కౌన్సిల్ కు రాజకీయాలు
శాసనసభలో వైసీపీ ఫ్లోర్ మేనేజ్మెంట్పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఓటింగ్ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరో షాక్ ఇచ్చారు. మరో విషయంలో సీఎం జగన్ కు జై కొట్టారు రాపాక. జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన శాసన మండలి రద్దు నిర్ణయానికి ఎమ్మెల్యే రాపాక వ
ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం(జనవరి 27,2020) జగన్ తీర్మానం ప్రవేశ
ఏపీ శాసనసభలో సోమవారం(జనవరి 27,2020) మండలి రద్దు తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసమే మండలి రద్దు నిర్ణయం
హైదరాబాద్ నగర వాసులకు ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు గుడ్ న్యూస్ వినిపించారు. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికులకు చైనా జబ్బు కరోనా వైరస్ లేదని డాక్టర్లు
శాసన మండలి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదా? టైమ్ వేస్ట్ అవుతుందా? ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? చట్టాలు ఆలస్యం అవుతాయా? అయిన వాళ్లకి పదవులు
మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అసలు �
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాసన మండలి రద్దుపై సీఎం జగన్... సోమవారం(జనవరి 27,2020) అసెంబ్లీలో
టెక్సాస్ లోని ఓ వ్యక్తి కుక్క ఆహారాన్ని మాత్రమే 30 రోజుల నుంచి తింటున్నాడు. కుక్క ఆహారాన్ని తినడం ఎందుకు.. అనేదేగా మీ సందేహం!! ఆ పుడ్ ఎందుకు తీసుకుంటున్నాడంటే.. టెక్సాస్ లోని మెయిన్ స్టర్ లో కుక్కల ఆహారాన్ని తయారు చేసే మిల్లింగ్ కంపెనీ యజమ�
రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్నిలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉప్మా తిని 100
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సమయంలో.. మండలి రద్దు గురించి మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం(జనవరి 26,2020) మధ్యాహ్నం మీడి�