Home » Author »veegam team
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) లో అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దర�
చైనా దేశం అంటే ప్రస్తుతం ఠక్కున గుర్తుకొచ్చేది ‘కరోనా వైరస్, ముఖ్యంగా చైనా దేశంలో ‘ఉహాన్ నగరం’ అంటే మరింతగా భయపడిపోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఉహాన్ లోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే..ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘కరోనా వైరస్’�
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్ను ఈసీ ఆదేశించింది.
ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుధవారం (జనవరి 29,2020) తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 �
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది.చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ఇంచుమించు ప్రపంచ దేశాలన్నింటికి విస్తరించింది. కరోనా పేరు చెబితే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా చైనా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఆ �
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
తెలంగాణను కరోనా అనుమానాలు భయపెడుతున్నాయి. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఫీవర్ ఆస్పత్రిలో చేరారు.
కరేబియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది.
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి.
తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ ఎమెరిటస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్వర్సిటీ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. టీచింగ్ రంగంలో ఆసక్తి కలిగి, ప్రభుత్వ వై�
కేరళకు చెందిన కొత్త పెళ్లి జంట నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన పని ప్రశంసలు కురిపిస్తోంది. శభాష్, వెరీ గుడ్ అని అంతా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ వారి చేసిన పని ఏంటనే వివరాల్లోకి వెళితే.. కేరళలో ముస్లింల మతాచారం �
సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ గాయపడ్డారు. Bear Grylls Man vs Wild ప్రోగ్రామ్ కోసం షూటింగ్ చేస్తుండగా.. రజనీకాంత్కు గాయాలయ్యాయి. కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మంగళవారం(జనవరి 28,2020) షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. రజనీకాంత్ భుజానికి, �
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఓ స్కూల్ పై అధికారులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి కారణం విద్యార్థులతో యాంటీ సీఏఏ నాటకం ప్రదర్శించడమే. స్కూల్
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే
Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ
గూగుల్ పే తమ యూజర్లకు ఒక శుభవార్త వినిపించింది. ఇక నుంచి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ రీఛార్జ్ ను గూగుల్ పే నుంచి ఈజీగా చేసుకోవచ్చని గూగుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లను గూగుల్ పే కి లింక్ చేసి, రీఛార్జ్ చేసుకోవచ్చు. అకౌంట్ ల�
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే... పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని